Telugu News » Tag » Election Commissioner
Bandi Sanjay : ఇప్పుడు మునుగోడు ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతోంది. మొదటి రౌండ్ లో టీఆర్ ఎస్ లీడ్ వస్తే ఆ తర్వాత రౌండ్ లలో వరుసగా 4వ రౌండ్ దాకా బీజేపీ లీడ్ లోకి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ టీఆర్ ఎస్ లీడ్ లోకి వచ్చింది. ఈ క్రమంలోనే బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ ఎన్నికల కమిషనర్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర […]
ఏపీలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి నెలకొన్నది. పంచాయతీ ఎన్నికల తర్వాత మునిసిపల్ ఎన్నికలు రానున్నాయి. దీంతో వరుసగా ఎన్నికల నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మునిసిపల్ ఎన్నికలతో పాటుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా వరుసగా రానున్నాయి. అయితే.. పంచాయతీ ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అడ్డంకులు సృష్టించినా.. చివరకు ఎన్నికల కమిషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అలాగే మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మంత్రి కోడలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. అయితే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం అయినా నిమ్మగడ్డ పై నిప్పులు చెరిగాడు. ఇక ఆయన మాట్లాడుతూ.. ఒక రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్న నిమ్మగడ్డ చంద్రబాబు సంక నాకుతున్నాడని అన్నాడు. సిగ్గు శెరం లేకుండా హైదరాబాద్ లో ఉండి ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాడని ఫైర్ అయ్యాడు. రాష్ట్రంలో కరోనా ఉన్న సమయంలో […]
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి ఈగో క్లాషెస్ పెరిగిపోయాయి. ప్రభుత్వానికి అస్సలు గిట్టని ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు జరపడానికి సన్నాహాలు చేస్తుంటే జగన్ సర్కార్ మాత్రం జరిగే ప్రసక్తే లేదంటోంది. కోర్టులో విచారణ నడుస్తోంది. ఈలోపు నిమ్మగడ్డ ఈ నెల 28న అన్ని రాజకీయాల పార్టీలతో సమావేశమై ఎన్నికల నిర్వహణ మీద అభిప్రాయం కోరనున్నారు. ఈ సమావేశంలో ఎన్నికలు జరగాల్సిందేనని టీడీపీ పట్టుబట్ట నుంది. అంతేకాదు ఇప్పటి వరకు వైసీపీకి ఏకగ్రీవమైన ఎంపీటీసీ, జెడ్పిటీసీ స్థానాలు అక్రమంగా దురాక్రమణతో చేయించుకున్నవేనని, వాటిని […]
నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఏపీ ప్రభుత్వం నడుమ వార్ అంతకంతకూ పెరుగుతోంది. స్థానిక స్టాంస్థల ఎన్నికల విషయంలో ఎవరికి వారు మంకు పట్టుపట్టుకుని కూర్చున్నారు. గతంలో జగన్ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని అనుకోగా రమేష్ కుమార్ ముందస్తు సమాచారం లేకుండానే ఎన్నికలను వాయిదావేశారు. దీంతో ఆగ్రహించిన జగన్ రమేష్ కుమార్ చంద్రబాబు చెప్పినట్టు చేస్తూ స్థానిక ఎన్నికలను వాయిదావేశారని మీడియా ముందు చెబుతూ, ప్రత్యేక జీవో తెచ్చి ఆయన పదవీ కాలాన్ని కుదించి బాధ్యతల నుండి తొలగించారు. ఆతర్వాత హైకోర్టులో కొన్ని నెలల పాటు పోరాటం, చివరికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రావడం గవర్నర్ సిఫార్సుతో నిమ్మగడ్డ పదవిలో కూర్చోవడం జరిగాయి. ఇక తాజాగా నిమ్మగడ్డ ఎన్నికలు […]