Telugu News » Tag » Eastgodavari
ఏపీ తూర్పు గోదావరి జిల్లా కొత్తపాకలలోని దివీస్ కంపెనీ ఇష్టానుసారంగా వ్యర్దాలను విడిచి పెడుతోంది. దీనితో ఆ కంపెనీ చుట్టుపక్కల నివసించే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక గత కొన్ని రోజుల నుండి ఈ దివీస్ కంపెనీకి వ్యతిరేకంగా స్థానిక ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఆందోళనలు చేస్తున్న ప్రజలకు మద్దతు తెలిపేందుకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్తుడడంతో ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతిపాదత స్థలం […]
గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ చేతిలో ఘోర పరాజయం పాలయ్యాక టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి మొహంలో ఎవరైనా ఎప్పుడైనా ఆనందం చూశారు. అసలు ఆయన నవ్వటం ఎక్కడైనా కనిపించిందా?. లేనే లేదు కదా. అలాంటి చంద్రబాబు నిన్న మాత్రం మనస్ఫూర్తిగా నవ్వారంట. ఇటీవలి కాలంలో నాలుగైదు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కనబరిచిన పనితీరును ఆయన శెభాష్ అని మెచ్చుకున్నారంట. వైసీపీపై పోరాడినందుకు అభినందనలు ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ (వైఎస్సార్సీపీ) నాయకుల అవినీతిని, […]
నేటి రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. అందునా ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటివి మరీ ఎక్కువ వినిపిస్తుంటాయి. అయితే.. నూటికి తొంభై తొమ్మిది శాతం మంది నేతలు వాటిని లైట్ తీసుకుంటారు. ప్రజలు కూడా ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారు. కానీ.. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్లు పాలిటిక్స్ లోనూ సున్నిత మనస్కులు, నిజాయితీపరులు ఉంటారని, ప్రాణం పోయినా మాట పడటానికి ఇష్టపడరని తూర్పు గోదావరి జిల్లా నాయకులు నిరూపించారు. రూ.500 కోట్ల ఆరోపణలు.. […]
తూర్పు గోదావరి జిల్లాలోని అంతర్వేదిలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఉన్న కళ్యాణోత్సవ రథం కాలిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఎవరైనా కావాలనే చేసారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దీనిపై విచారణ చేయడానికి ప్రభుత్వం అధికారులను నియమించింది. అయితే అంతర్వేది వాసులు మాత్రం ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇప్పటికే అంతర్వేదిలో భక్తులు ధర్నాలు చేస్తున్నారు. ఇవ్వాళ అక్కడికి వెళ్లిన ఏపీ మంత్రులపై హిందు భక్తులు రాళ్లతో దాడులు చేశారు. […]
ఏపీ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 9393మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా బారిన పడి 95 మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 3,25,396కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా.. అనంతపురంలో 973చిత్తూరులో 836ఈస్ట్ గోదావరిలో 1357గుంటూరులో 443కడపలో 434కృష్ణాలో 195కర్నూలులో 805నెల్లూరులో 588ప్రకాశంలో […]
ఏపీ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 9,742మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా బారిన పడి 86 మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 3,16,003కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా.. అనంతపురంలో 1123చిత్తూరులో 830ఈస్ట్ గోదావరిలో 1399గుంటూరులో 555కడపలో 673కృష్ణాలో 281కర్నూలులో 794నెల్లూరులో 755ప్రకాశంలో […]
ఏపీ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 6,780మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా బారిన పడి 82మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 2,96,609కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా.. అనంతపురంలో 535చిత్తూరులో 458ఈస్ట్ గోదావరిలో 911గుంటూరులో 776కడపలో 523కృష్ణాలో 135కర్నూలులో 372నెల్లూరులో 481ప్రకాశంలో 357శ్రీకాకుంలో […]
ఏపీ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 8,732మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా బారిన పడి 87మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 2,81,817 కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా.. అనంతపురంలో 851చిత్తూరులో 959ఈస్ట్ గోదావరిలో 1126గుంటూరులో 609కడపలో 389కృష్ణాలో 298కర్నూలులో 734నెల్లూరులో 572ప్రకాశంలో […]
ఏపీ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 8,943 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా బారిన పడి 97మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 2,73,085 కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా.. అనంతపురంలో 762చిత్తూరులో 987ఈస్ట్ గోదావరిలో 1146గుంటూరులో 527కడపలో 530కృష్ణాలో 338కర్నూలులో 956నెల్లూరులో […]
ఏపీ లో కరోనా శరవేగంగా వ్యాపిస్తుంది. ఇప్పటికే ప్రతిరోజు పది వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే కొంతమంది రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు చాలా మంది కూడా కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. అయితే దింట్లో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. అయితే కరోనా ఒకవైపు పోలీసులను కూడా వదలడం లేదు. తూర్పు గోదావరి జిల్లా తునిలో ఒక విషయం వెలుగులోకి వచ్చింది. తుని పోలీస్ స్టేషన్ లో 36 మంది ఉంటారు. […]
ఏపీ లోని తూర్పు గోదావరి జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలం డి.జె.పురంలో సొంత అల్లుడి తల తెగ నరికి చంపాడు మామ పల్లా సత్యనారాయణ. అతడి తలను నరికిన అనంతరం సంచిలో వేసుకుని అన్నవరం పోలీస్ స్టేషన్కు వచ్చి తానే స్వయంగా లొంగిపోయాడు. అయితే సత్యనారాయణ కూతురు అనుమానాస్పద స్థితిలో గత సంవత్సరం చనిపోయింది. అప్పటి నుండి ఆమె ఇద్దరి కూతుర్లు తాత అయిన సత్యనారాయణ […]
గుజరాత్ కోవిడ్ ఆసుపత్రిలో మొన్న ఘోరమైన ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే.. ఆ విషయం మరవకముందే తాజాగా విజయవాడ కోవిడ్ కేర్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్ గా రమేశ్ ఆసుపత్రి సెంటరుగా హోటల్ స్వర్ణ ప్యాలస్ ను వినియోగిస్తున్నారు. అయితే దింట్లో నలభై మంది వరకు కోవిడ్ బాధితులు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఆసుపత్రిలో ఈ రోజు తెల్లవారుజామున భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదానికి గల […]
ఎపి లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 10,080 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా బారిన పడి 97 మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 2,14,145 కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా.. అనంతపురంలో 976చిత్తూరులో 963ఈస్ట్ గోదావరిలో 1,310గుంటూరులో 601కడపలో 525కృష్ణలో 391కర్నూలులో […]
అమరావతి: 2019 ఎన్నికల్లో జగన్ సాధించిన విజయం చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా పట్టించుకోకుండా పట్టుదలతో ప్రయత్నించి, చివరికి గెలిచి సీఎం పదవిని దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలోని రాజంపాలెంలో వైసీపీ నాయకులు సీఎం జగన్ మోహన్ రెడ్డికి గుడి కట్టనున్నారు. ఈ గుడికి సంబంధించిన భూమి పూజను గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్ నిర్వహించారు. మన దేశంలో ఇప్పటివరకు హీరోయిన్స్ ఖుష్భూ, ఇలియానా, నయనతార లాంటి వారికి కూడా […]
ఎపి లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 9,276 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా బారిన పడి 59 మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 1,50,209 కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా.. అనంతపురంలో 1128చిత్తూరులో 949ఈస్ట్ గోదావరిలో 876గుంటూరులో 1001కడపలో 547కృష్ణలో 357కర్నూలులో […]