Telugu News » Tag » dubbaka elections
cm kcr : తెలంగాణ సీఎం కేసీఆర్ లో కాస్త గుబులు అయితే కనిపిస్తుంది. అది ఎందుకు అంటే రాష్ట్రంలో బీజేపీ కాస్త హడావుడి మొదలు అవ్వడంతో పాటు పార్టీ పై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని ఆయన దృష్టికి వచ్చిందట. దుబ్బాక మరియు గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కాస్త బలం పుంజుకున్నట్లుగా కనిపిస్తుంది. ఆ పార్టీ బలం విషయంకు వస్తే టీఆర్ఎస్ ను మించడం ఇప్పట్లో సాధ్యం అయ్యే పని కాదు. కాని వారిపై జనాల్లో […]
దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు చాలా కారణాలు ఉన్నాయి. కాని అవి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పని చేయవు అని అంతా అనుకున్నారు. కాని దుబ్బాక ఎన్నికల్లో విజయాన్ని చూపించి బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకుంది. మేయర్ పీఠం దక్కించుకోలేకున్నా కూడా రెండవ అతి పెద్ద పార్టీగా నిలవడం వల్ల నైతికంగా అయితే ఘన విజయం సాధించినట్లే అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక బాధ్యతను హరీష్ రావు […]
2018 తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ విజయం సాధించిన తర్వాత పెట్టిన ప్రెస్ మెట్ లో చంద్రబాబు గురించి మాట్లాడుతూ మరికొద్ది రోజుల్లో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పాడు. అప్పట్లో ఈ రిటర్న్ గిఫ్ట్ అనే విషయం బాగా హైలైట్ అయ్యింది. ఇప్పటికి ఆ పదాన్ని అనేక సందర్భాల్లో వాడుతుంటారు, తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ గ్రేటర్ ఎన్నికల్లో కేసీఆర్ బాక్సు బద్ధలు కొడతామని.. దీపావళి గిప్టు ఇచ్చిన తాము.. రానున్న రోజుల్లో సంక్రాంతి […]
తెలంగాణలో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన దుబ్బాక ఉప ఎన్నికల్లో షాకింగ్ ఫలితాలు వచ్చాయి. బీజేపీ నుండి పోటీచేసిన రఘునందన్ రావు తెరాస పార్టీ మీద 1400 పైచిలుకు ఓట్లు మెజారిటీ సాధించాడు. దీనితో అధికార తెరాస పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కేవలం తమ సంప్రదాయక ఓట్లు నిలబెట్టుకుంటూ 21 వేలు పై చిలుక ఓట్లు సాధించి మూడో స్థానానికి పరిమితం అయ్యింది. దుబ్బాకలో తెరాస వర్సెస్ కాంగ్రెస్ […]
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి దుబ్బాక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే దుబ్బాక కార్యకర్తలు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి కి స్వాగతం పలికారు. ఇక రేవంత్ తో వందల సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. మొత్తానికి దుబ్బాకలో కూడా రేవంత్ రెడ్డికి మంచి క్రేజ్ ఉందని స్పష్టంగా తెలుస్తుంది.
ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వేడి రాజుకుంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో పార్టీలన్నీ దూకుడు ప్రదర్శిస్తున్నాయి. తామంటే తాము అంటూ గెలుపు కోసం సంకేతాలు పలుకుతున్నాయి. దుబ్బాక నియోజకవర్గం మొత్తం మీద మామూలుగా సందడి లేదు. అన్ని పార్టీలు ముఖ్య నేతలను దుబ్బాకలో దించి ప్రచారాన్ని పెంచుతున్నాయి. కొన్ని పార్టీలైతే ఏకంగా తమ బంధువుల ఇళ్లలో డబ్బులు పెట్టి మరీ ఓటర్లను ఆకర్షిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.. తెలంగాణ ప్రభుత్వంపై దూకుడు మీదున్నారు. దుబ్బాకలో […]