Telugu News » Tag » dubbaka by elections
తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికల అనూహ్య ఫలితాల నేపథ్యంలో తిరుపతిలో కూడా అలాందిదే పునరావృతం అయ్యే అవకాశం ఉంది అంటూ రాజకీయ వర్గాల్లో కొందరు బలంగా నమ్ముతున్నారు. ఏపీలో అధికారంలో ఉన్న వైకాపా పై కాస్త వ్యతిరేకత ఉంది. దాన్ని బీజేపీ మరియు తెలుగు దేశం పార్టీ ఎత్తి చూపించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో తిరుపతి ఉప ఎన్నిక ఖచ్చితంగా రసవత్తరంగా సాగే అవకాశం ఉందని అంతా నమ్మకంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో […]
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ తప్ప మరే పార్టీకి అవకాశం లేదు అనుకుంటూ ఉండగా అనూహ్యంగా మొన్నటి దుబ్బాక ఎన్నికల్లో మరియు నిన్నటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు బ్యాక్ టు బ్యాక్ బీజేపీ షాక్ ల మీద షాక్ లు ఇచ్చింది. ఈ రెండు షాక్ లతో టీఆర్ఎస్లో అంతర్మధనం మొదలు అయ్యింది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి హడావుడి మొదలు అయినట్లుగా అనిపిస్తుంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిశాయో లేదో మళ్లీ నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక […]
తెలంగాణలో ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంను సునాయాసంగా బీజేపీ గెలుపొందింది. టీఆర్ఎస్ అతి విశ్వాసమో లేదా వారిపై జనాల్లో వచ్చిన వ్యతిరేకత కారణమో లేదంటే బీజేపీపై పెరిగిన నమ్మకమో కాని దుబ్బాకలో బీజేపీ విజయం సాధించి తెలుగు రాష్ట్రాల్లో ఏదో రాజకీయ మార్పు రాబోతుందా అనే సంకేతాన్ని అందరికి అందిస్తుంది. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల తర్వాత వెంటనే జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ హోరా హోరీగా తలపడింది. […]
దుబ్బాక ఉప ఎన్నిక పోరులో అధికార టీఆర్ఎస్ పార్టీ ఘోర ఓటమిని చవి చూసింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 1470 ఓట్ల మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ఓడిపోవడంతో.. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు షాక్ కు గురయ్యారు. టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో చాలామంది మనస్థాపం చెందారు. అయితే.. టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్త కొత్తింటి స్వామి.. పార్టీ దుబ్బాకలో ఓడిపోయిందని ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర మనస్థాపానికి గురయిన స్వామి.. తన ఇంట్లో […]
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు దారుణంగా తయారవుతుంది. అయితే రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెసే అని భావించినప్పటికీ దాంట్లో ఏ మాత్రం నిజం లేదని చెప్పాలి. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీనే కీలకమని అందరికి తెలిసిందే. కానీ ఆ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ ను పెద్దగా ఉపయోగించుకోవట్లేదనే చెప్పాలి. కాంగ్రెస్ లో నాయకులు ఎవరికివారే యమునాతీరే అనేలా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడి విషయంలో తీవ్ర స్థాయిలో నిరాశగా […]
దుబ్బాక ఉపపోరులో టీఆర్ఎస్ కు ఊహించని షాక్ ఇచ్చింది బీజేపీ. అయితే టీఆర్ఎస్, బీజేపీ ల మధ్య నువ్వానేనా అనేలా పోటీ జరిగిన చివరకు కమలానికే గెలుపు వరించింది. ఇక బీజేపీ గెలవడంతో ఇక తరువాత గ్రేటర్ ఎన్నికలపై గురి పెట్టింది. అయితే ఇప్పటివరకు జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచినప్పటికీ, ఈ ఎన్నికల్లో నిరాశే ఎదురయ్యింది. ఇక ఒకవైపు ఈ ఓటమికి టీఆర్ఎస్ కూడా స్పందించింది. ముఖ్యంగా హరీష్ రావు అన్ని తానై ఈ ఉపఎన్నికల్లో ప్రచారం […]
ఉత్కంఠంగా సాగిన దుబ్బాక ఉపఎన్నిక పోరులో బీజేపీ పార్టీయే పై చేయి సాధించింది. అయితే ఓట్ల లెక్కింపు ప్రారంభం నుండి ఈ ఉపపోరు హోరాహోరీగా సాగింది. ఇక మొత్తానికి 23 రౌండ్లు పూర్తి అయ్యే సమయానికి టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత పై బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు స్వల్ప మెజారిటీతో విజయం సాధించాడు. అయితే ఇప్పటివరకు జరిగిన అన్ని ఉపఎన్నికలో అధికార పార్టీ నే విజయం సాధించింది. కానీ ఈ ఉపఎన్నికలో మాత్రం బీజేపీ […]
దుబ్బాక ఉపఎన్నిక ఎట్టకేలకు ముగిసింది. అయితే ప్రధానంగా అక్కడ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ ఉందని అందరికి తెలిసిందే. అయితే నేను దుబ్బాకలో మంచి పోటీ ఇచ్చానాని, నా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తుంది ఇండిపెండెంట్ అభ్యర్థి కత్తి కార్తీక. అయితే దుబ్బాకలో కత్తి కార్తీక పోటీ చేయడానికి గల కారణం అధికార పార్టీనే కావాలని ఆమెను బరిలోకి దింపింది అని అందరికి అనుమానం వ్యక్తం అయింది. కానీ ఆమె మాత్రం ఈ […]
దుబ్బాక ఉప ఎన్నికల విషయం తెర మీదకు వచ్చినప్పుడు తెరాస కే విజయావకాశాలు ఎక్కువగా వున్నాయనే మాట వినిపించింది. సిట్టింగ్ స్థానం పైగా రామలింగా రెడ్డి చనిపోయిన సానుభూతి, దానికి తోడు అధికారంలో ఉన్నపార్టీ కావటంతో తెరాస విజయంపై ఎవరికీ అనుమానాలు లేవు, కానీ ఎన్నికల జరిగే నాటికీ తెరాస గెలుస్తుందా..? బీజేపీ గెలుస్తుందా..? అనే స్థాయికి వచ్చిందంటే దానిని కారణం తెరాస అనుసరించిన వ్యూహాలు.. మొదటి నుండి తెరాస తాము చేసిన అభివృద్ధి గురించి చెప్పటం […]
దుబ్బాకలో నిన్నటివరకు ఉప ఎన్నికల రచ్చ కొనసాగింది. ఇక ఎట్టకేలకు ఈరోజు పోలింగ్ కూడా ప్రశాంతంగా సాగుతుంది. ఇప్పటికే 78 శాతం పోలింగ్ నమోదు అయింది. ఇక ఇది ఇలా ఉంటె దుబ్బాకలో ప్రధానంగా టీఆర్ఎస్ నుండి సోలిపేట సుజాత, బీజేపీ నుండి రఘునందన్ రావు, కాంగ్రెస్ నుండి శ్రీనివాస్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక ఇండిపెండెంట్ గా బిగ్ బాస్ ఫేమ్ కత్తి కార్తీక బరిలో నిలిచారు. అయితే ప్రధానంగా దుబ్బాకలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ […]
దుబ్బాక రాజకీయం రగులుతూనే ఉంది. ఇక నిన్న రాత్రి టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పై సిద్దిపేటలో బీజేపీ నాయకులు దాడి చేసారు. ఇక ఈ ఘటనపై మంత్రి హరీష్ రావు స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. దుబ్బాకలో టీఆర్ఎస్ కు లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే మా ఎమ్మెల్యేలపై బీజేపీ గుండాలు దాడికి యత్నించారని పేర్కొన్నాడు. క్రాంతి కిరణ్ స్వస్థలానికి వెళ్లి దాడి చేయడాన్ని మేము ఖండిస్తున్నామని మండిపడ్డాడు. ఎవరెన్ని కుట్రలు చేసిన టీఆర్ఎస్ గెలుపు ఖాయమని […]
దుబ్బాక ఉపఎన్నికల్లో తాజాగా ఒక సంచలన వార్త బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ తరుపున బరిలో ఉన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించాడు. అయితే రేవంత్ మాట్లాడుతూ.. దుబ్బాకలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని అన్నాడు. ఓటర్లను గందరగోళానికి చేయడానికే అసత్య ప్రచారాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ లో దుబ్బాక ఉపఎన్నికలు రణరంగంగా మారింది. ఇక ఎట్టకేలకు ఈరోజు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఇక ఇది ఇలా ఉంటె నిన్న ఎవ్వరు ఊహించని ఒక వార్త బయటకు వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ నుండి బరిలో నిలిచిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ఓ ప్రముఖ ఛానల్ లో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. అయితే ఆ అభ్యర్థి ఒక ప్రముఖ టీఆర్ఎస్ నేతకు సంబందించిన ఒక వ్యక్తితో రహస్యంగా చర్చ జరిపినట్లు […]
దుబ్బాక ఉపఎన్నికల వేడి కొనసాగుతూనే ఉంది. ఎట్టకేలకు నిన్నటితో ప్రచారం కూడా ముగిసింది. ఇక ఇదే తరుణంలో దుబ్బాకలో ఉన్న పరిస్థితి గురించి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ఇక ఆమె మాట్లాడుతూ.. దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలవడం ఖాయమని అన్నారు. దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధిలో అట్టడుగున ఉందని అరుణ పేర్కొన్నారు. ఇక తెలంగాణాలో కుటుంబ పాలన నడుస్తుందని చెప్పుకొచ్చారు. కొన్ని సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నామా అని […]
తెలంగాణాలో ప్రస్తుతం దుబ్బాక ఉపఎన్నికల పోరు కొనసాగుతుంది. ప్రధాన పార్టీలు అన్ని కూడా ప్రచారంలో జోరుగా పాల్గొన్నాయి. అయితే నిన్నటితో ప్రచారానికి తెర పడింది. ఇక అన్ని పార్టీలు ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొని ముగించారు. ఇక బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలతో పాల్గొని ప్రచారాన్ని ముగించాడు. అయితే ఆఖరి రోజు ప్రచార కార్యక్రమంలో రఘునందన్ రావు మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధిలో అట్టడుగున ఉందని అన్నారు. సిద్ధిపేట, గజ్వెల్, […]