డాక్టర్ సుధాకర్ కేసు తెలుసు కదా. కరోనా వచ్చిన మొదట్లో ఈ కేసు పెద్ద సంచలనం అయింది. డాక్టర్లకు మాస్కులు లేవు.. ఏం లేవు.. ప్రభుత్వం ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదంటూ.. డాక్టర్ సుధాకర్ ప్రభుత్వాన్ని నిలదీయడంతో ఆయనను సస్పెండ్ చేసి.. తర్వాత పిచ్చోడిగా ముద్రేశారు. ఆ కేసు ఏపీ హైకోర్టు దాకా పోయింది. తర్వాత కేసును హైకోర్టు.. సీబీఐకి అప్పగించింది. దీనిపై తాజాగా హైకోర్టులో విచారణ జరిగింది. అయితే.. విచారణ సందర్భంగా సీబీఐ ఈ […]