Telugu News » Tag » Delhi Capitals
Delhi Capitals: గత ఏడాది కరోనాతో ఐపీఎల్ నిర్వాహణపై సందిగ్ధం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సారి పలు జాగ్రత్తలు తీసుకుంటూ మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. అయితే ఏప్రిల్ 15న ఢిల్లీ క్యాపిటల్స్ ఫిజియో ప్యాట్రిక్ ఫార్హర్ట్ పాజిటివ్గా తేలగా నిన్న (ఏప్రిల్ 18న) నిర్వహించిన పరీక్షల్లో ఆసీస్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్తో పాటు సహాయక సిబ్బందికి కరోనా పాజిటివ్గా తేలింది. . దీనిపై అటు బీసీసీఐ ఇటు ఢిల్లీ మేనేజ్ మెంట్ మొదట్లో గోప్యత వ్యవహరించినా చివరకు […]
IPL-14 Match-7 : ఈరోజు గురువారం రాత్రి ముంబైలో జరిగిన ఐపీఎల్ 14వ సీజన్ లోని 7వ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ పై నెగ్గింది. రెండు బంతులు మిగిలి ఉండగానే రెండు పరుగులు ఎక్కువే చేసి మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 148 రన్నుల టార్గెట్ ఛేదించేందుకు రంగంలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టులో డేవిడ్ మిల్లర్ ఒంటరి పోరాటం చేశాడు. 43 బంతులకే 62 పరుగులు సాధించాడు. […]
ఐపీఎల్ 2020, నిన్న ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు మ్యాచ్ రెఫరీ 12 లక్షల రూపాయలు జరిమానా విధించారు. సన్ రైజర్స్ బ్యాటింగ్ చేసిన సమయంలో ఢిల్లీ జట్టు మినిమమ్ ఓవర్ రేట్ను మెయింటేన్ చేయపోవడంతో ఈ జరిమానా వేశారు. […]
ఐపిఎల్ 2020 దుబాయ్ వేదికగా ఆసక్తికరంగా కొనసాగుతుంది. ఇక నిన్న చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ ఘన విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 44 పరుగుల తేడాతో విజయ డంఖా మోగించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ పృథ్వీ షా(64; 43 బంతుల్లో 9 ఫోర్లు 1 సిక్స్) శిఖర్ ధావన్(35; 27 బంతుల్లో 3 ఫోర్లు 1 ఫోర్) శ్రేయస్ […]
ఐపీఎల్ 2020 లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోరు జరగనుంది. ఈ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్కి ఇది రెండవ మ్యాచ్. అయితే పంజాబ్ తో మొదటి మ్యాచ్ ఆడిన ఢిల్లీ ఆ మ్యాచ్ టై కాగా.. సూపర్ ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఇక రెండో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్తో నేడు ఆడనుంది. ఇక మెుదటి మ్యాచ్ లో కొనసాగించిన జోష్ తోనే ముందుకు వెళ్ళాలని […]
ఐపీల్ 2020 నిన్న మొదలైన విషయం తెలిసిందే. నిన్న జరిగిన మొదటి మ్యాచ్ లో ముంబై, చెన్నై జట్లు తలపడి చెన్నై జట్టు విజయం సాధించింది. ఇది ఇలా ఉంటె నేడు ఢిల్లీ, పంజాబ్ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఢిల్లీ జట్టుకు ఊహించని సమస్య వచ్చిపడింది. అయితే ఈ జట్టు లో పేస్ విభాగాన్ని కగిసో రబడా, భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ చూసుకుంటాడు. కానీ నిన్న రాత్రి ప్రాక్టీస్ సమయంలో ఇషాంత్ […]
కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరి జీవితం అయోమయంగా తయారయింది. ఇప్పటికే కరోనా వల్ల పెళ్లిళ్లు,విందులు,వినోదాలు అన్ని కూడా అడ్డకట్టు వేయాల్సి వచ్చింది. ఇక క్రికెట్ అభిమానులు మాత్రం తీవ్ర నిరుత్సాహంగా ఉన్నారు. ఈ ఏడాదిలో జరగవలసిన ఐపీల్ కోసం క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున ఎదురు చేస్తున్నారు.కరోనా నేపథ్యంలో మన దేశంలో మ్యాచ్లను నిర్వహించలేని పరిస్థితులు నెలకొనడంతో యూఏఈ వేదికగా నిర్వహిస్తామని బీసీసీఐ ఇది వరకే ప్రకటించింది. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం ఐపీఎల్ టోర్నీ […]