Telugu News » Tag » covid19
Covid19 : కరోనా మహమ్మారి ప్రజలను ఎంత భయబ్రాంతులకి గురి చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా వలన ఎందరో మృత్యువాత పడ్డారు. కొన్ని కుటుంబాలు రోడ్డున కూడా పడ్డాయి. ఇప్పటికీ ఈ మహమ్మారి ప్రజల జీవితాలతో ఆడుకుంటూనే ఉంది. కొన్ని చోట్ల ఈ వైరస్ ఎఫెక్ట్ చాలానే ఉంది. అయితే కోవిడ్19 పుట్టుకకు సంబంధించిన కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. వుహాన్ పుట్టినిల్లా? చైనాలోని వుహాన్లో ఉన్న సీఫుడ్ మార్కెట్ నుంచే వ్యాపించి ఉంటుందని శాస్త్రవేత్తలు […]
3rd Wave: కరోనా మూడోవేవ్ ముప్పు ఎంత ఉంది? ప్రస్తుతం అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఇది. కొన్ని చోట్ల థర్డ్ వేవ్ మొదలైందని చెబుతుండగా, ఇటీవల కొన్ని రోజులుగా కొన్ని రాష్ట్రాల్లో కరోనా కొత్త కేసులు పెరుగుతుండడం మళ్ళీ ఆందోళన కలిగిస్తోంది. కేరళ అలాగే, ఈశాన్య రాష్ట్రాలలో కొత్త కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముంబయి మేయర్ కూడా మూడో వేవ్ కరోనా ముంబయిని తాకినట్లు చెప్పారు. అయితే కరోనా పూర్తిగా కంట్రోల్ లోనే ఉందని.. వచ్చే మార్చి […]
Lockdown: కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు వేవ్లు పూర్తి కాగా, మూడో వేవ్ ప్రకంపనాలు కూడా మొదలయ్యాయి. ఈ మహమ్మారిని అరికట్టేందుకు దేశ ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ప్రస్తుతం అందరికి వ్యాక్సిన్ ఒక్కటే ఆయుధంలా కనిపిస్తుంది. మాస్క్ ధరిస్తూ, భౌతిక దూరం పాటించడంతో పాటు అందరు వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయితే అన్ని దేశాలకు ఇప్పుడు కరోనా పెద్ద సమస్యగా మారగా, దానిని అరికట్టేందుకు అనేక […]
Delta Plus: కరోనా మహమమ్మారి బుసలు కొడుతూనే ఉంది. ఇప్పటికే రెండు వేరియెంట్లు ఎంతో మందిని పొట్టన పెట్టుకోగా,ఇప్పుడు మూడో వెరియెంట్ పడగ విప్పుతుంది. ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ డెల్టా వేరియెంట్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మనదేశంలోను డెల్టా కేసులు నమోదు అవుతుతున్నాయి. మహారాష్ట్రలో డెల్టా ప్లస్ వేరియెంట్ విజృంభించడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. డెల్టా ప్లస్తో ముంబైలో తొలి మరణం సంభవించింది. ముంబైలో డెల్టా ప్లస్ వేరియెంట్ కరోనా వైరస్తో తొలి మరణం సంభవించిందని బృహత్ […]
New variant కరోనా మహమ్మారి తన రూపాలు మార్చుకుంటూ ప్రజలని వణికిస్తుంది. తొలిసారి 2019 డిసెంబరులో చైనాలోని వుహాన్ నగరంలో వెలుగుచూసిన కరోనా వైరస్ మహమ్మారి అనేక రూపాలలోకి మారుతూ ఎంతో మందిని బలిగొంటుంది. ప్రస్తుతం డెల్టా వేరియెంట్ ఉండగా, 135 దేశాలలో ఇది తన ప్రతాపం చూపిస్తుంది. ఇక ఇప్పుడు కొత్తగా ఈటా వేరియెంట్ వచ్చింది. బ్రిటన్లో తొలిసారి దీనిని గుర్తించారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో ఈటా వేరియంట్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. […]
Covid19: కరోనా వైరస్ ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి వలన ఎందరో జీవితాలు నాశనం అయ్యాయి. ఇప్పటికీ కొందరి పరిస్థితి దారుణంగా మారింది. అయితే తొలి వేవ్లో కరోనా బారిన పడిన వారు 10 నుండి 15రోజులలో కోలుకోగా, సెకండ్ వేవ్లో రోజుల సంఖ్య పెరిగింది. 20 రోజుల తర్వాత నెగెవిట్ రిపోర్ట్ వచ్చింది. తాజాగా ఏపీలో ఓ వ్యక్తి కరోనా మహమ్మారి బారిన పడి 60 రోజుల పాటు హాస్పిటల్ లో […]
Krunal Pandya: కరోనా మహమ్మారి అన్ని రంగాలను ఎంతగా కుదిపేసిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కరోనా వలన సినిమా ఇండస్ట్రీ కుదేలు కాగా, క్రికెట్ మ్యాచ్ల నిర్వాహణ కష్టంగా మారింది. తాజాగా శ్రీలంక-భారత్ మధ్య సిరీస్ నడుస్తున్న క్రమంలో కరోనా కలకలం సృష్టించింది. భారత యువ క్రికెటర్ కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో మంగళవారం జరగాల్సిన రెండో టీ 20 మ్యాచ్ వాయిదా పడింది. మ్యాచ్కి కొన్ని గంటల ముందు ఆల్రౌండర్ కృనాల్ పాండ్యాకి కరోనా […]
Covid19: ఓ వైపు కరోనా భూతం ప్రజలను అల్లాడిస్తుంటే… మరోవైపు ఆసుపత్రుల బిల్లు వారి ఇళ్లను గుల్లచేస్తోంది. కరోనాతో ఆసుపత్రిలో చేరి కోలుకున్నా కూడా కొందరికి మనశ్శాంతి ఉండడం లేదు. అందుకు కారణం కరోనా చికిత్సకి వారు వేసే బిల్లులే. మనదేశంలో లక్షలకు లక్షలు బిల్లులు వేసి సామాన్యులని సైతం వణికిస్తున్నారు ఆసుపత్రి వర్గాలు. అయితే అమెరికాలో నాలుగు నెలలు చికిత్స చేయించుకున్నందుకు 3 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.22 కోట్లు) బిల్లు వేసి నోట మాట […]
WHO: కరోనా మహమ్మారి ఇప్పట్లో వదిలేలా లేదు. రోజురోజుకు అది అనేక రూపాంతరాలు చెందుతుంది. రక్తం చిందించకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజల ప్రాణాలు తీస్తున్న ఈ మహమ్మారి రోజురోజుకు చాలా డేంజరస్గా మారుతుంది. వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. అత్యంత ప్రమాదకరంగా మారుతుందని శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. కరోనాతో ఒకవైపు సతమతం అవుతుంటే దాని వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మరింత దారుణంగా మారాయి. బ్లాక్ ఫంగస్ వలన చాలా మంది కంటి చూపు కూడా కోల్పోవలసిన […]
Vaccine: కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. మహమ్మారి వలన ఎంతో మంది చనిపోగా, కొందరు రోడ్డున పడ్డారు. ప్రజల జీవితం అస్తవ్యస్తంగా మారింది. అన్ని రంగాలు కుదేలయ్యాయి. ప్రభుత్వం కూడా ఏమి చేయలని పరిస్థితిలో లాక్ డౌన్ అనౌన్స్ విధించాల్సి వచ్చింది. అయితే కరోనాని నివారించేందుకు ప్రభుత్వం టీకాలపై అవగాహన కార్యక్రమం చేపట్టింది. ప్రతి ఒక్కరు విధిగా వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వాలతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా పిలుపునిస్తున్నారు. అయినప్పటికి కొందరు ఏదో […]
Beard: కరోనా కారణంగా యావత్ ప్రపంచమే వణుకుతోంది. ఎంతోమంది ప్రజలు ఆర్థికంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగానే మగవాళ్ళకు గడ్డాలు, మీసాలు పెంచుతూ ఉంటారు. అదొక స్టైల్ కూడా. ఈ మధ్య కాలంలో అబ్బాయిల బియర్డ్ ని అమ్మాయిలు తెగ ఇష్టపడుతున్నారు. ఇంకొంతమందైతే పెద్దపెద్ద గడ్డాలను పెంచడం హాబీగా పెట్టుకున్నారు. మరికొంతమంది కరోనాతో బాధలు పడుతూ గడ్డాలు పెంచుతున్నారు. అయితే ఈ గడ్డాల వల్ల కొంతమంది హ్యాపీగా ఉంటే.. మరికొంతమంది ప్రాబ్లెమ్స్ ఫేస్ చేస్తున్నారు. అయితే […]
Hamsa Nandini: వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘అనుమానస్పదం’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన అందాల బ్యూటీ హంసా నందిని. హీరోయిన్గా సక్సెస్ రాకపోవడంతో ఐటం గాల్గా మారి సంచలనాలు సృష్టించింది. మిర్చి నుంచి మొదలుపెట్టి దాదాపు 20 సినిమాల్లో ఐటం సాంగ్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ అవకాశాల కోసం సోషల్ మీడియాలో రెచ్చిపోయి ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవల పచ్చటి ప్రకృతిలో పచ్చ చీరలో హొయలు పోతూ హంసా నందిని చేసిన ఫొటో షూట్ […]
Lock Down: తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ని మరోసారి పొడిగించారు. ఇంకో పది రోజుల పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నాలుగు గంటల సేపు సడలింపు ఇస్తుండగా ఇకపై మధ్యాహ్నం ఒంటి గంట వరకు జనం బయట తిరగొచ్చని, రెండింటి లోపు ఇంటికి చేరాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇవాళ ఆదివారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన […]
HYD: హైదరాబాద్ ప్రజలు ఎంత బుద్ధిమంతులో అని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అంటున్నారు. కరోనా లాక్ డౌన్ విషయంలో 99 శాతం మంది జనాలు పోలీసులకు సహకరిస్తున్నారని, కేవలం ఒక్క శాతం మందే అనవసరంగా రోడ్ల మీదికి వస్తున్నారని చెప్పారు. పనీ పాటా లేకుండా బయటికి వచ్చేవాళ్లను గుర్తించి కేసులు పెడుతున్నామని తెలిపారు. లాక్ డౌన్ ప్రారంభమై దాదాపు 20 రోజులు కావొస్తోందని, నిత్యం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో వేల సంఖ్యలో ఉల్లంఘన […]
CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇవాళ గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమోషనల్ గా మాట్లాడారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా ఆయన ప్రజలకు సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. కరోనాకి ముందు, తర్వాత ఏపీలో ఉన్న వైద్య సదుపాయాలను వెల్లడించారు. కొవిడ్ మహమ్మారి నుంచి జనాన్ని రక్షించటం కోసం 14 నెలల్లో రూ.2,229 కోట్లు ఖర్చు పెట్టామని స్పష్టం చేశారు. 2019కి ముందు ఆరోగ్యశ్రీ పథకంలో 1,000 […]