Telugu News » Tag » Coronavirus
Corona: గత ఏడాది కరోనా విలయం వలన ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా కరోనా కాటుకు బలయ్యారు. అయితే ఇటీవల కాస్త కరోనా శాంతించింది అని అనుకుంటున్న సమయంలో మళ్ళీ విజృంభిస్తుంది. పలు రాష్ట్రాలలో సెకండ్ వేవ్ మొదలు కావడంతో, ప్రభుత్వాలు మళ్ళీ లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. కరోనా భయం ఇంకా పూర్తిగా తొలగిపోలేతదనే చెప్పాలి. తాజాగా బాలీవుడ్ హీరో రణ్బీర్ సింగ్ కరోనా బారిన పడ్డారు. ఈ […]
తనకు కరోనా పాజిటివ్ వచ్చిందంటూ తప్పుడు వార్తలు రాసిన వెబ్ సైట్ పై రేణూ దేశాయ్ తీవ్ర స్థాయిలో మండిపడిన సంగతి తెలిసిందే. స్టుపిడ్ వెబ్ సైట్స్, వాటి ట్విట్టర్ హ్యాండిల్స్ ఫాలో అవ్వడం ఆపేయండి.. ఇదే నా సిన్సియర్ రిక్వెస్ట్..ఇలాంటి స్టుపిడ్స్ కేవలం అబద్దాలు, తప్పుడు వార్తల మీదే బతుకుతుంటారు.. సెలెబ్రిటీలకు వెరిఫైడ్ ఖాతాలుంటాయి.. వాటినే ఫాలో అవ్వండి.. వాటినే నమ్మండి.. అంతే కాని వెరిఫై కానీ వాటిని నమ్మకండి.. ఇది నా ఒక్కరి విషయంలోనే […]
రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తన వచ్చే పాజిటివ్ వార్తల పై ఎలా స్పందిస్తూ.. నెగెటివ్ వార్తల పైనా అలాగే రియాక్ట్ అవుతుంది. అయితే తప్పుడు వార్తలు రాస్తే మాత్రం చీల్చి చెండాడుతుంది. వెంటనే అలాంటి తప్పుడు వార్తలను ఖండిస్తుంది. ఆమధ్య కూడా ఇలాగే కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలను ప్రచురించడం పై రేణూ దేశాయ్ ఆవేదన చెందింది. పవన్ కళ్యాణ్ ఇళ్లు కొనిచ్చాడని వచ్చిన వార్తల పై […]
కోరలు చాస్తున్న కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. కొన్ని దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్ని అభివృద్ది చేయగా, కొన్ని ట్రైల్స్ దశలో ఉన్నాయి. అయితే వ్యాక్సిన్ అభివృద్ది చేసే క్రమంలో సైంటిస్టులు కొత్త విషయాలు కనుగొన్నారు. మన తలలో పేలను చంపే మందుతో 80 శాతం కరోనా మరణాలని అడుకోవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారట. కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల పేల మందు (Ivermectin)తో త్వరగా కోలుకోవచ్చని వారు ఓ నిర్ణయానికి […]
కరోనా కల్లోలం వలన ప్రపంచం మొత్తం ఎంతగా స్తంభించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్ని రంగాలు అట్టుడికిపోయాయి. ఎందరో నిరాశ్రయిలయ్యారు. ఈ ఏడాదిలో తొమ్మిది నెలలు ఓ పీడ కలగా గడిచింది. అయితే ఇప్పుడిప్పుడే కాస్త దేశం కోలుకుంటుంది. కరోనా కొంచెం తగ్గడం వలన థియేటర్స్ తప్ప మిగతా అన్ని కూడా సక్రమంగా నడుస్తున్నాయి. థియేటర్స్ విషయంలోను ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ఎప్పటి నుండి తెరుస్తారా అనే అనుమానం అందరిలో ఉంటూ ఉండేది. మొదటి సినిమా ఎవరిది […]
బ్రిటన్ లో రూపాంతరం చెందిన కొత్త కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా భయాందోళనకు గురిచేస్తుంది. ఇక ఇప్పటికే భారత్ అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకోవాలని పలు విషయాలు వెల్లడించిన విషయం తెలిసిందే. కేంద్ర సర్కార్ ఎంత అప్రమత్తమైన జరగవలసిన నష్టం జరిగిపోయిందనే చెప్పాలి. అయితే బ్రిటన్ నుండి వచ్చిన ఒక వ్యక్తికీ కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఈ వ్యక్తి బ్రిటన్ నుండి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యాడని, ఇక అక్కడినుండి చెన్నై కి ప్రయాణించినట్లు […]
మరో నాలుగు రోజులలో క్రిస్మస్ పండుగ వేడుక జరగనుంది. ఈ పండుగ కోసం క్రైస్తవులు గత పది రోజుల నుండే షాపింగ్లు చేయడం, ఇంట్లో క్రిస్మస్ స్టార్స్ ఏర్పాటు చేయడం, బంధువులని ఇంటికి పిలిచి వారితో సరదాగా గడపడం వంటివి చేస్తున్నారు. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ఉన్నప్పటికీ, చాలా జాగ్రత్తలు తీసుకుంటూ పండుగ జరుపుకునేందుకు సిద్దమయ్యారు.ప్రముఖ మేకప్ మ్యాన్, మలయాళ హీరో నివిన్ పాలీ వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్ మేకప్మేన్ షాబు పుల్పల్లి (37) కూడా […]
ప్రపంచమంతా ఇప్పటికే కరోనా వైరస్ తో అల్లకల్లోలం అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటె బ్రిటన్ లో కొత్త కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఇక ఈ వైరస్ ఉగ్రరూపం దాల్చుతూ శరవేగంగా వ్యాపిస్తుంది. ఇక కొత్త మహమ్మారి దాటికి పరిస్థితులు నియంత్రణలోకి రాకపోవడంతో ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ లాక్ డౌన్ విధించారు. ఇక ఆ దేశంలో పరిస్థితి దారుణంగా ఉందని తెలియడంతో ఒకవైపు భారత్ కూడా అప్రమత్తమైంది. అయితే ఈ కొత్త కరోనా వైరస్ […]
నిజంగా ఈ 2020 జనజీవనాన్ని స్తంభింపజేసింది. కరోనా కారణంగా అన్ని రంగాల పై తీవ్ర ప్రభావం చూపింది. ఆర్థికంగా అన్ని రంగాలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా భారి బడ్జెట్లతో కోటాను కోట్ల రూపాయలతో తీసే సినిమా తారలు ఆర్టిస్టులు.. దర్శకులు.. నిర్మాతలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ మధ్యకాలంలో అన్ లాక్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ సినిమా రంగం కోలుకోవాలంటే కాస్త సమయం పట్టేలా ఉంది. ప్రభుత్వాలు సినిమా షూటింగ్ లు ప్రారంభించు కోవాలని అనుమతులు ఇచ్చిన […]
ఎలాగైనా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి తీరుతాం.. అని ఏపీ సీఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మకుంపట్టు పట్టిన సంగతి తెలిసిందే. ఓవైపు కరోనాతో రాష్ట్రం అల్లాడుతుంటే ఇప్పుడు ఎన్నికలు ఏంటి అంటూ ఏపీ ప్రభుత్వం.. అడ్డుపడుతోంది. మొత్తం మీద ఏపీ ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కు రెండింటి మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ సొంత మీడియాలో ఓ వార్త వచ్చింది. అది.. […]
సూపర్ స్టార్ రజనీకాంత్ భాష, ప్రాంతం తేడా లేకుండా అశేష ప్రేక్షకాదరణ పొందారు. ఒక సినిమా నటుడిగానే కాకుండా మంచి మానవత్వం ఉన్న మనిషిగా రజనీకాంత్ని చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇక రజనీకాంత్ పుట్టిన రోజు వచ్చిందంటే దానిని పండుగలానే సెలబ్రేట్ చేస్తుంటారు. రజనీకాంత్ పేరుతో గుళ్ళల్లో పూజలు చేయించడం, కేక్లు కట్ చేయడం, అన్నదానాలు, సామాజిక సేవలు వంటివి చేస్తూ ఆ డేని చాలా స్పెషల్గా ప్లాన్ చేస్తారు. డిసెంబర్ 12న రజనీకాంత్ 70వ వసంతంలోకి […]
ఆంధ్రప్రదేశ్ రోజుకో కొత్త పధకం పుట్టుకొస్తోంది. సంక్షేమ కార్యక్రమాలకి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పెద్ద పీట వేస్తున్నారు. అయితే.., జగన్ తీసుకునే కొన్ని నిర్ణయాలు మాత్రం ఎవ్వరి ఊహలకి అందటం లేదు. ఈ కారణంగానే కోర్టు తీర్పులు. ప్రతిపక్షాల గొడవలు. కానీ.., జగన్ మాత్రం తాను అనుకున్న పనిని అనుకున్నట్టే చేసుకుంటూ పోతున్నారు. దీనితో జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో చాలానే మార్పులు వచ్చాయి. వాలంటీర్ల వ్యవస్థను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. జగన్ ఈ […]
కరోనా వైరస్ వస్తే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుంది.. మన కుటుంబం కూడా మన దగ్గర ఉండదు. కరోనా వస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేదు. ఆ బాధ అనుభవించే వారికే తెలుస్తుంది. ప్రస్తుతం ఇలాంటి మాటలన్నీ కోలీవుడ్ నటి, హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ నోటి వెంట వస్తున్నాయి. హీరో, నటుడు శరత్ కుమార్కు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. గత ఐదారు రోజుల క్రితమే వరలక్ష్మీ ఈ విషయాన్ని సోషల్ మీడియా […]
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. అయితే ఈ వైరస్ విషయంలో చైనా నిజాలు దాచిపెట్టిందని అదే దేశానికి చెందిన వైరాలజిస్టు డాక్టర్ ‘లి మెగ్ యాన్’ ఆసక్తికర వ్యాఖ్యలు బయటపెట్టారు. హాంగ్కాంగ్లోని స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో ఆమె పని చేస్తున్నరు. ఇక ఆ సంస్థలో ఆమె కరోనా వైరస్ పై అనేక పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా ఆమె కొన్ని విషయాలు వెల్లడించారు. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశారు. ఇక ఆమె మాట్లాడుతూ.. ‘నేను […]
ఏపీలో కరోనా రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతుంది. ఇప్పటికే ప్రతిరోజు పది వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇది ఇలా ఉంటె తాజాగా ఏపీ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 8,368 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే గత 24గంటల్లో 70మంది మృతి చెందారు. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 5,06,493కి చేరుకుంది. అలాగే ఇప్పటివరకు కరోనా కాటుకు మొత్తం 4487మంది మరణించారు. జిల్లాల వారీగా కేసులు […]