ఏపీలోని విజయవాడ కరోనా చికిత్సా కేంద్రంగా వినియోగిస్తోన్న స్వర్ణ ప్యాలెస్ హోటల్లో సంభవించిన అగ్ని ప్రమాదం పై ప్రధాని నరేంద్ర మోడి ఏపీ సీఎం జగన్కు ఫోన్ చేశారు. అగ్ని ప్రమాద వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే హోటల్ను ప్రైవేట్ ఆస్పత్రి లీజుకు తీసుకుని కరోనా బాధితులను ఉంచిందని.. ఈ రోజు తెల్లవారు జామున అగ్నిప్రమాదం సంభవించిందని ప్రధానికి జగన్ వివరించాడు. అలాగే అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారని తెలిపాడు. ఈ ప్రమాదంలో దురదుష్టవశాత్తు […]