Telugu News » Tag » congress leaders
CM KCR : కేసీఆర్ ఏం చేసినా సరే అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆయన ఒక మాట చెప్పారంటే అందులో చాలా లోతైన అర్థాలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో కేసీఆర్ ను కొన్ని విధాలుగా విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు. అందులో ప్రధానమైన ఆరోపణ ఏంటంటే.. ధరణి వెబ్ సైట్ ను పెట్టేసి పేదల భూములు, దళితుల భూములు దోచుకున్నారని రేవంత్ రెడ్డి పదే […]
Congress Leaders : ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ కాంగ్రెస్ లో పనితనం మరింత మెరుగుపడుతుంది. రోజు రోజుకూ కాంగ్రెస్ కు గ్రాఫ్ పెంచే విధంగా అందరూ ముందుకు వస్తున్నారు. ఎన్నికలకు మరో పది రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో కాంగ్రెస్ స్ట్రాటజిస్టు సునీల్ కనగోలు, రాష్ట్ర వ్యూహకర్త సునీల్ కుమ్మరి సూచనలతో గాంధీ భవన్ అభ్యర్థులకు కీలక ఆదేశాలు ఇస్తోంది రాబోయే పది రోజుల్లో బీఆర్ ఎస్ అభ్యర్థుల తప్పిదాలు, నిర్లక్ష్యాలను హైలెట్ చేయాలని ఆదేశించింది. […]
Congress Party : రేవంత్ రెడ్డి మాటలకు, చేష్టలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఈ సారి ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుందంటూ ఊదరగొడుతున్నారు. పైగా మ్యాజిక్ ఫిగర్ 60 సీట్లను అందుకుంటామని చెబుతున్నారు. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే గత 34ఏళ్ల చరిత్రను చూసుకుంటే.. కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నికల్లో కూడా మ్యాజిక్ ఫిగర్ ను అందుకోలేదు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా 60సీట్లను ఏనాడూ సాధించలేదు. 1989 లో 58 సీట్లు […]
BJP : ఈ ఏడాది మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. వచ్చే ఏడాది పార్లమెంట్ కి సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సమయంలో కేంద్రం రెండు వేల రూపాయల నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం విపక్ష పార్టీలకు తీరని నష్టంను చేకూర్చబోతుంది అంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికల కోసం రాజకీయ నాయకులు భారీ ఎత్తున నల్ల డబ్బు దాయడం అనేది చాలా కామన్ విషయం. నల్ల డబ్బును పూర్తిగా రెండు వేల […]
Bharat Jodo Yatra : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర ప్రస్తుతం తెలంగాణ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. 52వ రోజు పాదయాత్రలో భాగంగా శనివారం ఉదయం ధర్మపూర్ నుండి రాహుల్ గాంధీ పాద యాత్రను ప్రారంభించారు. పాద యాత్రలో పలువురు కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. నేడు పాదయాత్రలో తెలుగు హీరోయిన్ పూనమ్ కౌర్ పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది. పాద యాత్రలో పాల్గొన్న పూనమ్ కౌర్ […]
తెలంగాణాలో కాంగ్రెస్ ఖతం అయిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే బోధన్ లో నిర్వహించిన బీజేపీ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో నాయకుడనేవాడు ఎవడైనా ఉన్నాడా అని ఎద్దేవా చేశారు. అంతేకాదు కాంగ్రెస్ లో ఎవడైనా మొగుడు ఉంటె నూతన వ్యవసాయ చట్టం పై నాతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. రైతులకు మేలు జరగడానికి కొత్త వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. […]
ఏనుగు బలం బయట ఉంటే ఎంతో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాని నీటి బొందలో పడ్డ ఏనుగు సొంతంగా పైకి ఎక్కలేదు. అలా అని దాన్ని బయటకు తీసుకు వచ్చేందుకు చేసే ప్రయత్నాలు కూడా అంత సులభంగా ఫలితాన్ని ఇవ్వవు. ఏనుగును బయటకు తీయాలంటే పెద్ద క్రేజ్ అయినా రావాలి వందల మంది చైన్లను కట్టి అయినా బయటకు లాగాలి. అలా కాదని ఒక తాడుతో బయటకు లాగేందుకు ప్రయత్నిస్తే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం కాంగ్రెస్ […]