Telugu News » Tag » Chittor
గుజరాత్ కోవిడ్ ఆసుపత్రిలో మొన్న ఘోరమైన ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే.. ఆ విషయం మరవకముందే తాజాగా విజయవాడ కోవిడ్ కేర్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్ గా రమేశ్ ఆసుపత్రి సెంటరుగా హోటల్ స్వర్ణ ప్యాలస్ ను వినియోగిస్తున్నారు. అయితే దింట్లో నలభై మంది వరకు కోవిడ్ బాధితులు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఆసుపత్రిలో ఈ రోజు తెల్లవారుజామున భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదానికి గల […]
ఎపి లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 10,080 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా బారిన పడి 97 మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 2,14,145 కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా.. అనంతపురంలో 976చిత్తూరులో 963ఈస్ట్ గోదావరిలో 1,310గుంటూరులో 601కడపలో 525కృష్ణలో 391కర్నూలులో […]
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ కరోనా రోజురోజుకు విజృంభిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలంలోని పోలీసు ట్రైనింగ్ సెంటర్ లో శిక్షణ పొందుతున్న కాబోయే పోలీసులు కరోనా భారిన పడ్డారు. 380 మంది విద్యార్థులు అక్కడ శిక్షణ పొందుతున్నారు. వీరిలో దాదాపు 100 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. సెప్టెంబర్ 5న శిక్షణ ముగియనున్న తరుణంలో ఇలా అభ్యర్థులు కరోనా భారిన పడటం బాధాకరం. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ఎక్కువ లక్షణాలు ఉన్నవారిని […]
అమరావతి: 2019 ఎన్నికల్లో జగన్ సాధించిన విజయం చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా పట్టించుకోకుండా పట్టుదలతో ప్రయత్నించి, చివరికి గెలిచి సీఎం పదవిని దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలోని రాజంపాలెంలో వైసీపీ నాయకులు సీఎం జగన్ మోహన్ రెడ్డికి గుడి కట్టనున్నారు. ఈ గుడికి సంబంధించిన భూమి పూజను గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్ నిర్వహించారు. మన దేశంలో ఇప్పటివరకు హీరోయిన్స్ ఖుష్భూ, ఇలియానా, నయనతార లాంటి వారికి కూడా […]
ఎపి లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 9,276 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా బారిన పడి 59 మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 1,50,209 కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా.. అనంతపురంలో 1128చిత్తూరులో 949ఈస్ట్ గోదావరిలో 876గుంటూరులో 1001కడపలో 547కృష్ణలో 357కర్నూలులో […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతుంది. ఎంతలా అంటే రోజు పది వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇటీవల కేంద్ర హోంశాఖ ఆగస్ట్ 1 నుండి అన్లాక్ 3 ప్రక్రియను ప్రారంభించడంతో రాష్ట్రాల మధ్య ప్రయాణాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కఠిన కండీషన్లను కాస్త తేలిక చేయనుంది. ఇప్పటినుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళాలి అనుకునేవారు స్పందన వెబ్సైట్ (Spandana website)లో తమ వివరాలను రిజిస్టర్ చేసుకుంటే చాలని తెలిపారు. అలాగే ఈ-పాస్ […]
ఎపి లో కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 10,376 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వరుసగా మూడో రోజు 10వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. అలాగే కరోనా బారిన పడి 68 మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 1,40,933 కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా.. […]
ఎపి లో కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 10,167 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.అలాగే కరోనా బారిన పడి 68 మంది మరణించారు.దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 1,30,557 కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా.. అనంతపురంలో 954చిత్తూరులో 509ఈస్ట్ గోదావరిలో 1441గుంటూరులో 946కడపలో 753కృష్ణలో 271కర్నూలులో 1252నెల్లూరులో 702ప్రకాశంలో […]
ఎపి లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. నేడు అత్యధికంగా పది వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బుల్ టెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు 10,093మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.అలాగే కరోనా బారిన పడి 65 మంది మరణించారు.దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 1,20,390 కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా.. అనంతపురంలో 1371చిత్తూరులో 819ఈస్ట్ గోదావరిలో […]
కరోనా లాక్ డౌన్ విధించిన క్రమంలో వలస కూలీలకు వాహనాలు ఏర్పాటు చేసి సొంత ప్రాంతాలకు పంపించాడు సోను సూద్. అలాగే ఎంతో మంది ఆకలి తీర్చి గొప్ప మనుసును చాటుకున్నాడు. అలాగే విదేశంలో చిక్కుకుపోయిన కొంతమంది భారతీయ విద్యార్థులను తన సొంత ఖర్చుతో స్వదేశానికి రప్పించాడు.ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సహాయాలు చేసాడు. ఇది ఇలా ఉంటె తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన నాగేశ్వరరావు అనే రైతు, అతని భార్యాబిడ్డలు పడుతున్న కష్టం చూసి చలించిన […]
ఏపీలో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తుంది. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బుల్ టెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు రికార్డు స్థాయిలో 8,147 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా కేసులు నమోదు అవ్వడం ఇదే మొదటి సారి. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 80,858కి చేరుకుంది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1029 కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ తో ఈ ఒక్కరోజే 49 మంది ప్రాణాలు […]
భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు ఉధృత స్థాయికి చేరుకుంటున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో రికార్డు స్థాయి కేసులు నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉండగా ఆదివారం ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్ లో 5041పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంతే కాకుండా 56 మంది చనిపోవడం కూడా జరిగింది. కరోనా కేసులు ఒక్క సారిగా ఆంధ్రప్రదేశ్ లో చెలరేగుతుండడం తో అక్కడి ప్రజలు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం […]