Telugu News » Tag » CBI
YS Vivekananda Reddy : మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ తనపై కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు వాదనలు వినడం జరిగింది. ఈ కేసుకు సంబంధించిన విచారణ పూర్తి చేసిన హైకోర్టు అవినాష్ రెడ్డిని సోమవారం వరకు అరెస్టు చేయవద్దని ఆదేశించింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సోమవారం సిబిఐ […]
MP Avinash Reddy : మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు కి సంబంధించి సిబిఐ అధికారులు విచారణ వేగవంతం చేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించేందుకు సిబిఐ రెండో సారి నోటీసులు జారీ చేసింది. జనవరి 28వ తారీఖున తమ ముందుకు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొనడం జరిగింది. ఇటీవలే సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డికి విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించారు. ఒక్క రోజు ముందు నోటీసులు పంపించడంతో […]
MP Avinash Reddy : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా సీబీఐ అధికారులు నిన్న కడప జిల్లాలో పలు చోట్ల విచారణ జరిపారు. ఆ సమయంలో ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించేందుకు సిద్ధం అయ్యారు. కానీ అవినాష్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగారు. సీబీఐ అధికారుల యొక్క విచారణ కు ఎంపీ అవినాష్ రెడ్డి హాజరు కాలేదు అంటూ విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి స్పందించారు. సీబీఐ అధికారులకు […]
Pilot Rohit Reddy : తెలంగాణ రాజకీయాల్లో మరో కుదుపు.! తెలంగాణ రాష్ట్ర సమితి (ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా మారింది) ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో ఈడీ పేర్కొంది. పైలట్ రోహిత్ రెడ్డి అంటే, మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఫామ్ హౌస్ వేదికగా ఎమ్మెల్యేల కొనుగోళ్ళ వ్యవహారం తెరపైకొచ్చిన కేసులో కీలక వ్యక్తి. పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ […]
MLC Kavitha : తెలంగాణపై గుజరాత్ పెత్తనమా.? అంటూ గులాబీ శ్రేణులు గుస్సా అవుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడా ప్రాంతీయ వ్యవహారాలు తెరపైకొస్తుండడం శోచనీయమే మరి.! గుజరాత్ అంటే మోడీ.. మోడీ అంటే గుజరాత్.. ఆ లెక్కన, గుజరాత్ పెత్తనం దేశమంతానా.? అన్న ప్రశ్న తెరపైకి రావడం సహజమే. ఇక, గులాబీ పార్టీ ఎమ్మెల్సీ (తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మారింది కదా..) కల్వకుంట్ల కవితను నిన్న సీబీఐ విచారించింది. ఏడున్నర గంటలపాటు […]
MLC Kavitha : హైడ్రామా ముగిసింది.. ఔను, సీబీఐ ఆమెను లిక్కర్ కేసులో అరెస్టు చేస్తుందనే ప్రచారం జరిగినా.. అలాంటి అరెస్టులేమీ జరగలేదు. ముందుగా నోటీసు ఇచ్చి, కవిత ఇచ్చిన సమయానికి అనుగుణంగా ఆమెను సీబీఐ నేడు విచారించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితపై ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ కుమార్తె మీద ‘లిక్కర్ క్వీన్’ అనే ఆరోపణలు చేస్తోంది బీజేపీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్తో తెలంగాణ లింకులు బయటపడటం […]
MLC Kavitha : నేడే సీబీఐ ముందుకు ఎమ్మెల్యే కవిత వెళ్ళి వుండాల్సింది. కాదు కాదు, ఆమె ఇంటికే సీబీఐ వెళ్ళి విచారణ చేసి వుండాల్సింది.! కానీ, తెలంగాణ రాష్ట్ర సమితి నేత, ఎమ్మెల్సీ కవిత.. తనకు కొంత గడువు కావాలని సీబీఐని అభ్యర్థించారు. దాంతో, సీబీఐ ఆమె అభ్యర్థనను మన్నించక తప్పలేదు. ఈ నెల 11న అందుబాటులో వుండాలంటూ సీబీఐ నుంచి సమాచారం వెళ్ళింది ఎమ్మెల్సీ కవితకి. ఈ నెల 11న ఉదయం 11 గంటల […]
MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సిబిఐ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. ఆ నోటీసులకు సమాధానంగా కవిత తనకు ఎఫ్ఐఆర్ కాపీ పంపించాలని విజ్ఞప్తి చేసింది. దానికి సిబిఐ వారు సమాధానం ఇచ్చారు. ఆమెకు ఎఫ్ఐఆర్ కాపీ కి సంబంధించిన విషయాలను కూడా తెలియజేశారు. ఎఫ్ ఐ ఆర్ కాపీ చూసిన తర్వాత కవిత స్పందిస్తూ.. సిబిఐ తన వెబ్సైట్లో పొందుపరిచిన […]
MLC Kavitha : ఢిల్లీ మద్యం కేసులో విచారణకు హాజరవ్వాలంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సిబిఐ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. ఆ నోటీసులకు కవిత ఆలస్యం చేయకుండా స్పందించారు. విచారణకు హాజరు అయ్యేందుకు ఆమె చిన్న మెలిక పెట్టారు. సిబిఐ కి కేంద్ర హోంశాఖ చేసిన ఫిర్యాదు కాపీ తో పాటు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని, ఆ ఎఫ్ఐఆర్ కాపీ పరిశీలించిన తర్వాత తన వివరణ ఉంటుందని కవిత పేర్కొన్నారు. ఇటీవల […]
Vijayashanti : ‘ఎందుకింతలా పగబట్టేశారు తెలంగాణ రాష్ట్ర సమితి మీద.? సీబీఐ, ఈడీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి.?’ అంటూ పదే పదే తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు మండిపడుతున్నారు. ఎమ్మెల్సీ కవిత కూడా ఈ మధ్యనే ఈ వ్యాఖ్యలు చేయడం చూశాం. ఇంతకీ, ఎందుకు తెలంగాణ రాష్ట్ర సమితి నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు పగబట్టాయి.? ఈ ప్రశ్నకు బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి ఆసక్తికరమైన, సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రకృతి పగబట్టింది.. కేంద్ర […]
MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత పేరు రావడం చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. సిబిఐ తాజాగా ఎమ్మెల్సీ కవిత కి కేసు విషయంలో వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. ఢిల్లీ లేదా హైదరాబాద్ లో మీకు ఎక్కడ వీలైతే అక్కడ అధికారుల ముందు హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా సిబిఐ నోటిలో పేర్కొంది. ఇప్పటికే కవిత ఈ కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ బిజెపి నాయకుల పై ఆరోపణలు […]
MLC Kavitha : దేశాన్ని కుదిపేస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరుని ఎన్ఫోర్స్మెంట డైరెక్టరేట్ ప్రస్తావించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన అమిత్ అరోరాని ఢిల్లీలోని రోస్ రెవెన్యూ ప్రత్యేక కోర్టులో ఈడీ అధికారులు హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించడం గమనార్హం. 10 ఫోన్లు వాడిన కవిత.. ఈ కేసుతో […]
Gangula Kamalkar : తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ముఖ్య నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రత్యేకమైన ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. మొన్నీమధ్యనే మంత్రి మల్లారెడ్డిపై ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. ఐటీ సోదాల సందర్భంగా మల్లారెడ్డి హైడ్రామా క్రియేట్ చేశారు. మరోపక్క సుమారు 15 కోట్ల రూపాయల నగదుని, పెద్ద మొత్తంలో బంగారాన్నీ సోదాల్లో స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ శాఖ వెల్లడించింది. మరోపక్క, కొద్ది రోజుల క్రితమే తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ మీద […]
YS Viveka : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి డెత్ మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. రోజులు, నెలలు కాదు.. ఏళ్ళు గడిచిపోతున్నా ఈ కేసులో దోషులెవరన్నది ఇంతవరకు తేలకపోవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్వయానా బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి. 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకా హత్య జరగ్గా, ఆ ఎన్నికల్లో ఆ హత్య వ్యవహారాన్ని రాజకీయంగా వైసీపీ ఎంతలా వాడేసుకుందో చూశాం. […]
YS Vivekananda Reddy : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి డెత్ మిస్టరీ ఇంకోసారి హాట్ టాపిక్ అయ్యింది తెలుగు రాజకీయాల్లో.! 2019 ఎన్నికల సమయంలో అత్యంత కిరాతకంగా వైఎస్ వివేకానంద రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అప్పటినుంచి ఇప్పటిదాకా ఆ కేసు విచారణ నత్తనడకన సాగుతోంది. సీబీఐ రంగంలోకి దిగినా, కేసులో దోషులెవరన్నదీ తేలలేదు. ఇదిలా వుంటే, ఇటీవల ఢిల్లీకి వెళ్ళిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, సీబీఐని […]