Telugu News » Tag » BJP vs TRS
KTR : కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటాడని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పలు సందర్భాల్లో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్న సందర్భంగా మీడియా వారు ప్రశ్నిస్తూ బండి సంజయ్ ఆరోపణల పై మీ స్పందన ఏంటి అన్నారు. అందుకు కేటీఆర్ కాస్త సీరియస్ గా స్పందించారు. బండి సంజయ్ పై బూతుల వర్షం కురిపించిన కేటీఆర్ ఇప్పటికిప్పుడు తాను బ్లడ్ శాంపిల్ కానీ, స్కిన్ కానీ, […]
KCR : జీ20 సదస్సుకు అధ్యక్షత వహించే అవకాశం మన దేశ ప్రధానికి రావడమంటేనే మనకెంతో గర్వకారణం, అలాంటి సదస్సుకి సంబంధించి సన్నాహాక సమావేశంలో భాగంగా దేశవ్యాప్తంగా పలువురు ముఖ్యమంత్రులు, ఆయా పార్టీల అధినేతలకు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఆహ్వానం పలికితే, ఆ కార్యక్రమానికి వెళ్ళకపోవడమేంటి.? అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది బీజేపీ. ఈ మేరకు బీజేపీ అధికార ప్రతినిథి ఎన్వీ సుభాష్ పత్రికా ప్రకటనలో, కేసీయార్పై మండిపడ్డారు. జీ20 సమావేశానికి హాజరు […]
YS Sharmila : తెలంగాణలో రాజకీయం అనూహ్యంగా మారింది. వైఎస్ షర్మిలకేమో పలకరింపులా.? కల్వకుంట్ల కవితకేమో ఈడీ, సీబీఐ దాడులా.? అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి సోషల్ మీడియా వారియర్స్, కేంద్రంలోని బీజేపీపై మండిపడుతున్నారు. ‘పుండు మీద కారం చల్లడం’ అంటే ఇదే.! ‘అత్త కొట్టినందుకు కాదు, తోటికోడలు నవ్వినందుకు..’ అన్నట్టు.! ఇలా బోల్డన్ని సెటైర్లు పడుతున్నాయి సోషల్ మీడియా వేదికగా తెలంగాణ రాష్ట్ర సమితి పరిస్థితిపై. జోరు పెంచిన షర్మిల.. డీలా పడ్డ కవిత.. కొద్ది […]
MLC Kavitha : తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుకి రంగం సిద్ధమయ్యిందా.? అంటే, ఔననే చర్చ సర్వత్రా జరుగుతోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఆ లెక్క వేరే వుంటుంది. ఇప్పటికే అరెస్టు చేసిన నిందితుడికి సంబంధించిన రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరు రావడమంటేనే.. ఆమె ఈ కేసులో బుక్కయిపోయినట్లు లెక్క.. అన్నది చాలామంది అభిప్రాయం. ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి వంద కోట్ల ముడుపుల వ్యవహారాన్ని నడిపినవారిలో కవిత ముఖ్యులన్నది ప్రముఖంగా […]
MLC Kavitha : లిక్కర్ క్వీన్.. అంటూ తన మీద కొందరు చేస్తున్నదుష్ప్రచారాన్ని సహించేది లేదంటున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. లిక్కర్ స్కామ్లో కల్వకుంట్ల కవిత పేరుని ఈడీ ఓ రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించిన దరిమిలా, కవిత నేడు మీడియా మదుకొచ్చారు. ‘మోడీ కంటే ముందు ఈడీ వస్తుంది.. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్ర జరుగుతోంది. నన్ను, మా పార్టీకి చెందిన ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలనూ వేధిస్తున్నారు.. కేసులు పెడుతున్నారు. […]
Munugodu : దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్న మునుగోడు ఉప ఎన్నికలు నేడు జరుగుతున్నాయి. ప్రధాన పార్టీలు హోరా హోరీగా నెలల తరబడి ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. సాధ్యమైనంత ఎక్కువ డబ్బును ఖర్చు చేసి ఈ ఎన్నికల్లో గెలిచేందుకు పార్టీలు ప్రయత్నాలు చేశాయనేది సమాచారం. ఎవరు ఎంత ప్రచారం చేసినా.. ఎంత ఖర్చు పెట్టినా కూడా చివరికి ఓటర్లు ఒక్కరికి విజయాన్ని కట్టబెడతారు. ఆ ఒక్కరు ఎవరనేది తేలిపోయే రోజు నేడు. ఉదయం 7 […]
Sadhvi Niranjan : బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై నిప్పులు చెరిగారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ సందర్భంగా సాధ్వి నిరంజన్ జ్యోతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘2014కి ముందు తెలంగాణలో తీవ్రవాద దాడులు జరిగాయి. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక తీవ్రవాదం జాడలే లేకుండా పోయాయ్..’ అని సాధ్వి నిరంజన్ జ్యోతి చెప్పుకొచ్చారు. […]
KTR : ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఇప్పటికే పలు ప్రభుత్వ సంస్థలకు మరియు స్థలాలకు తన పేరు పెట్టుకున్న నరేంద్ర మోడీ తాజాగా అహ్మదాబాద్ లోని ఎల్జీ మెడికల్ కాలేజ్ కి నరేంద్ర మోడీ మెడికల్ కాలేజ్ అంటూ పేరు మార్చడం జరిగింది. ఆయన అంతకు ముందే సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం పేరును నరేంద్ర మోడీ స్టేడియంలో మార్చిన విషయం తెలిసిందే. త్వరలోనే ఆర్బీఐ వారు […]
Bandi Sanjay : బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు అనుమతిచ్చింది. ఈ ప్రజా సంగ్రామ యాత్ర ప్రస్తుతం మూడో పార్ట్ కొనసాగుతున్న విషయం విదితమే. మొదటి దశ పాదయాత్ర సక్సెస్ అయ్యింది. రెండో విడుత పాదయాత్ర డబుల్ సక్సెస్ అయ్యింది. అయితే, మూడో విడత పాదయాత్రకు వచ్చేసరికి ప్రభుత్వం ఆటంకాలు కల్పించడం షురూ చేసింది. అధికార పార్టీ అడ్డమైన వేషాలూ వేస్తోందంటూ బీజేపీ మండిపడుతూ వస్తోన్న విషయం […]
Bandi Sanjay : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు ఆటంకాలు ఎదురయ్యాయి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ బండి సంజయ్కి నోటీసులు పంపిన వరంగల్ పోలీసులు, ప్రజా సంగ్రామ యాత్ర ఆపెయ్యాలని అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై గవర్నర్కి కూడా ఫిర్యాదు చేసిన బీజేపీ, తాజాగా కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే, ఫిర్యాదుపై తక్షణ విచారణకు న్యాయస్థానం నిరాకరించింది. రేపు బండి సంజయ్ తరఫున […]
MLC Kavitha : దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ స్కామ్ వెనక కవిత హస్తం ఉందని, ఆమె కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారంటూ భారతీయ జనతాపార్టీ ఎంపీ పర్వేశ్వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్సిర్సా ఆరోపించారు. ఢిల్లీ మద్యం విధానం అనేది కేసీఆర్ కుటుంబ సభ్యుల సలహా మేరకే రూపొందిందని, విధానాలు రూపొందించే సమయంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు భేటీలకు హాజరయ్యారని ఆరోపిస్తున్నారు. విమర్శలకు […]
TRS : ‘వచ్చే ఎన్నికల్లో సెంచరీ కొట్టి తీరతాం..’ అని గులాబీ శ్రేణులు చెబుతున్నాయి. మొత్తంగా అన్ని సీట్లూ తమవేనని గులాబీ పార్టీ చెప్పదుగాక చెప్పదు.. ఎందుకంటే, అలా చెప్పడం ద్వారా మిత్రపక్షం మజ్లిస్ పార్టీ నుంచి అనూహ్యమైన రీతిలో నెగెటివిటీ ఎదుర్కోవాల్సి వస్తుంది. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంలో చేరకపోయినా, మజ్లిస్ పార్టీ బయట నుంచి టీఆర్ఎస్కి మద్దతిస్తున్న విషయం విదితమే. మజ్లిస్ పార్టీకి చెందిన ఎంపీ సీటుని గులాబీ పార్టీ టచ్ చేయదు. అలాగే, […]
Bandi Sanjay : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ రాజకీయంగా కనీ వినీ ఎరుగని స్థాయిలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఓ వైపు పాదయాత్రలో బిజీగా వుంటూనే, ఇంకో వైపు పార్టీలో చేరికలపై ఫోకస్ పెట్టారు. చేరికల కమిటీ ఛైర్మన్ ఈటెల రాజేందర్ తన పని తాను చేసుకుపోతుండగా, బీజేపీలోకి వచ్చేవారికి రాజకీయంగా భరోసా వుంటుందనీ, భవిష్యత్తు వుంటుందనీ చెప్పేందుకు బండి సంజయ్.. తనదైన పంథా అమలు చేస్తున్నారు. బండి సంజయ్ చేస్తోన్న పాదయాత్రకు వస్తోన్న అనూహ్య […]
BJP : మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఈ రోజు ఉదయం సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘హుజూరాబాద్లో గుద్దుడు గుద్దితే కేసీయార్కి దిమ్మ తిరిగింది. మళ్ళీ అలాంటి భాగ్యం నల్లగొండ జిల్లాకి దక్కబోతోంది..’ అంటూ ఈటెల రాజేందర్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో వ్యాఖ్యానించిన విషయం విదితమే. ఉదయం ఇలా ఈటెల ఈ వ్యాఖ్యలు చేస్తే, సాయంత్రానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని […]
Harish Rao : ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు.. బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతారని తెలంగాణ బీజేపీ నేతలు చాలా చాలా ఆశపడ్డారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయ్. ప్రధాని నరేంద్ర మోడీ, బహిరంగ సభలో మాట్లాడారు. అంతే, ఓ ప్రసహనం ముగిసింది. ఇంతకీ, ప్రధాని నరేంద్ర మోడీ సహా, బీజేపీ జాతీయ నాయకులు హైద్రాబాద్ రావడం వల్ల, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వల్ల తెలంగాణ బీజేపీకి ఒరిగిందేంటి.? ఈ విషయమై బీజేపీలోనే భిన్న […]