Telugu News » Tag » bjp telangana
BJP Telangana : తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి బండి సంజయ్ చేజారిపోతోందంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయనకు వ్యతిరేకంగా బీజేపీలో ఓ వర్గం పావులు కదుపుతోంది. బండి సంజయ్ అతి దూకుడు వల్ల పార్టీ నష్టపోతోందంటూ అధినాయకత్వానికి కొందరు బీజేపీ తెలంగాణ నేతలు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే, బండి సంజయ్ని మార్చబోవడంలేదనీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు జరగబోదనీ బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి తరుణ్ […]
Bandi Sanjay : స్వచ్ఛందంగా వెళ్లేందుకు సిద్ధమైన వేలాది యువత, హిందుత్వ అభిమానులు సభ సక్సెస్ తో బీఆర్ఎస్ పతనానికి కరీంనగరే నాంది కాబోతోందనే సంకేతాలు పంపనున్న బీజేపీ. మొత్తం 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి. కరీంనగర్ బహిరంగ సభలో 6వ విడత ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్ ప్రకటించే అవకాశం . బీజేపీ ప్రభుత్వమేననే సంకేతాలు పంపడమే రాబోయేది బండి లక్ష్యం. స్వచ్ఛందంగా ప్రజలు తరలిరావాలని సంజయుడి పిలుపు .రేపటితో 1400 కి.మీలు పాదయాత్ర చేసిన […]
Telangana : ‘నేను తెలంగాణకు వెళుతున్నా.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. ప్రజలు బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు సిద్ధంగా వున్నారు..’ అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తాజాగా ఓ జాతీయ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ మరింత బలపడిందన్న అమిత్ షా, దక్షిణాది రాష్ట్రాల్లోనూ బీజేపీ పాగా వేస్తోందని చెప్పుకొచ్చారు. దేశంలో అన్ని రాష్ట్రాల్నీ తమ ప్రభుత్వం సమానంగా చూస్తోందనీ, ఏ రాష్ట్రం పట్లా వివక్ష తమ […]
BJP Telangana : 2024 ఎన్నికల కోసం పలు పార్టీలు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ తెలంగాణలో చక్రం తిప్పాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే.. బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న క్రమంలో బీజేపీ ఓ కీలక నియామకాన్ని ప్రకటించింది. బీజేపీ తెలంగాణ ఇంచార్జీగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ను నియమించింది బీజేపీ అధిష్టానం. కీలక నిర్ణయం.. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ […]
Jagan and KCR : ప్రస్తుతం తెలంగాణలో ఒక్కటే హాట్ టాపిక్. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటన గురించి సర్వత్రా చర్చ నడుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీల గురించి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. పీఆర్సీ గురించి ప్రకటన చేయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును కూడా పెంచడంతో… ప్రభుత్వ ఉద్యోగులు చాలా సంతోషంలో ఉన్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది కానీ… కాంట్రాక్ట్ ఉద్యోగుల […]
తెలంగాణాలో పేద ప్రజలపై అరాచకాలు జరుగుతున్న కనీసం పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. మీడియాతో అయన మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థులపై అరాచకాలు జరిగాయి. అలాంటి పరిస్థితుల్లో పాఠశాలలకు వెళ్ళడానికి విద్యార్థులు భయబ్రాంతులకు గురవుతున్నారు. వారికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. తెలంగాణ పోలీసులు హీరోలు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతిలో జీరోలుగా తయారవుతున్నారు. పోలీసులకు స్వేచ్ఛను ఇవ్వండి. పోలీసులకు స్వేచ్ఛను ఇస్తే పదిహేను నిమిషాల్లో పాత బస్తీలో జల్లెడ పట్టి రోహింగ్యాలను […]
తెలంగాణాలో బీజేపీ వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే దుబ్బాక ఉపఎన్నికలు, జిహెచ్ఎంసి ఎన్నికలల్లో సత్తా చాటింది కమల దళం. ఇక ఇప్పటికి కూడా దూకుడుగా వ్యవహరిస్తోంది బీజేపీ. అయితే కొన్ని చోట్ల మాత్రం గ్రూపులుగా తయారయ్యి పార్టీని రోడ్డు మీదకు లాగుతున్నారు. ఇక ఇదే తరుణంలో సికింద్రాబాద్ పరిధిలో బీజేపీ నేతల మధ్య పరస్పరం దాడి జరిగింది. అయితే తార్నాక డివిజన్ బీజేపీ అధ్యక్షులు రాము పై శారదా మల్లేష్ అనే బీజేపీ నాయకుడు […]
తెలంగాణాలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. మీడియాతో అరవింద్ మాట్లాడుతూ… సీఎం కెసిఆర్ తెలంగాణాలో రైతులను దోచుకుంటున్నాడని చెప్పుకొచ్చాడు. రైతులకు సన్నాలు వేయమని చెప్పి కనీసం కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఈ సర్కార్ ఉందని మండిపడ్డారు. కేంద్రం అందుబాటులోకి తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో ప్రజలందరికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పుకొచ్చాడు. అలాగే కొత్త వ్యవసాయ చట్టాలకు కెసిఆర్ ఎందుకు వ్యతిరేకిస్తున్నాడో తెలియడం లేదని ఫైర్ అయ్యారు. ఖచ్చితంగా కేంద్ర వ్యవసాయ […]
ప్రముఖ హీరోయిన్ విజయశాంతి సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇప్పటివరకు స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఎక్కువగా లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించి సత్తా చాటింది. ముఖ్యంగా ఒసేయ్ రాములమ్మ వంటి విప్లవ సినిమాల్లో నటించి తన పేరే రాములమ్మగా ప్రజల్లో నిలిచిపోయింది. ఇక సినిమాలకు పులిస్టాప్ పెట్టి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక రాజకీయాల్లో కీలక పత్రాలు పోషిస్తూ బిజీబిజీ గా ముందుకెళ్తున్నారు. అలాగే ఇప్పటివరకు ఒకసారి […]
తెలంగాణాలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనేలా రాజకీయం సాగుతుంది. ముఖ్యంగా జిహెచ్ఎంసి ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చి రెండవ స్థానంలో నిలిచింది కాషాయ పార్టీ. అయితే నాలుగు కార్పొరేటర్ల నుండి ఏకంగా 48 కార్పొరేటర్ల వరకు ఎగబాకింది బీజేపీ. ఇక మజ్లీస్ పార్టీ మూడవ స్థానంలో నిలిచిపోయింది. వంద స్థానాలకు పైగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన గులాబీ దళానికి కేవలం 56 సీట్లతోనే సరిపెట్టుకుంది. దీనితో ఇప్పుడు మేయర్ పీఠం విషయంలో అయోమయంలో […]
తెలంగాణాలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. మొన్న దుబ్బాక ఉపఎన్నికల నుండి జిహెచ్ఎంసి ఎన్నికల వరకు రాజకీయాలు హోరాహోరీగా సాగాయి. ఇదిలా ఉంటె రాష్ట్రంలో మరో ప్రాంతాన ఉపఎన్నికకు దారి తీసిన విషయం తెలిసిందే. అయితే నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణం కారణంగా అక్కడ ఉపఎన్నికకు తెర లేపింది. దీనితో రాష్ట్రం మొత్తం చూపు ఇప్పుడు ఈ ఉపఎన్నిక వైపే ఉంది. అయితే గతంలో నోముల నరసింహయ్య చేతిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి ఓటమి […]
ప్రస్తుతం రాజకీయ పార్టీలు సినీ గ్లామర్ ను ఉపయోగించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనితో చాలా వరకు నటీనటులు రాజకీయాల్లోకి అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్, విజయశాంతి వంటి ప్రముఖ నటులు వివిధ పార్టీల్లో కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటె మరొక సినీ ప్రముఖుడు కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. అయితే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చుపెడ్తున్నట్లు వార్తలు […]
తెలంగాణలో బీజేపీ అబద్దాలను ప్రచారం చేస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తోందని టీఆర్ఎస్ నాయకులు క్రిశాంక్ అన్నారు. అయితే గతంలో గ్రేటర్ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ లైట్లలో భారీ కుంభకోణం ఉందని బీజేపీ ఆరోపించినదని గుర్తుచేశాడు. అయితే ఎల్ఈడీ లైట్ల కోసం కాంట్రాక్టర్లకు ఒక్క పోలుకు 26వేల వరకు సమర్పించిందని ఎంపీ అరవింద్ ఆరోపించాడు. అరవింద్ మాట్లాడిన మాటలో ఏమాత్రం నిజం లేదని చెప్పుకొచ్చాడు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో పోలుకు ఎల్ఈడీ లైట్లను పెట్టడానికి […]
తెలంగాణలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఉపఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణం కారణంగా అక్కడ ఉపఎన్నిక జరగనుంది. ఇక ఇదిలా ఉంటె మరో నియోజకవర్గంలో కూడా ఉపఎన్నికలు జరగనున్నట్లు సమాచారం వస్తుంది. అయితే వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ వివాదంలో చిక్కుకున్నాడు. దీనితో అక్కడ ఉపఎన్నిక జరిగే ఛాన్స్ కనిపిస్తుంది. అయితే వేములవాడ ఎమ్మెల్యే రమేష్ కు జర్మనీ దేశంలో పౌరసత్వం కలిగి ఉంది. ఇక ఆ దేశ […]
బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ కెసిఆర్ అబద్దాలన్నీ బయటపెట్టారు. అయితే గత ఎన్నికల్లో కెసిఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని చెప్పుకొచ్చాడు. మీడియాతో మాట్లాడిన బాబూమోహన్ ఒక వీడియోను బయటపెట్టారు. వంద శాతం ఎరువులు ఉచితంగా ఇస్తానన్న కెసిఆర్ మాటలు గుర్తుచేశాడు. హామీలన్నీ నెరవేర్చకుండా రైతులకోసం ఉద్యమాలు చేయడం అవసరమా అని ప్రశ్నించాడు. అలాగే ఆంథోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడిన మాటలకు కౌంటర్ వేసాడు. అసలు ఏం మాట్లాడుతుండో ఎమ్మెల్యేకే అర్ధం కావాలని ఎద్దేవా చేసాడు.