Telugu News » Tag » Bihar
Actress Priyamani : ఈ నడుమ సమాజంలో జరుగుతున్న దారుణాలు ఒకింత భయానకంగానే ఉంటున్నాయి. ముఖ్యంగా అమ్మాయిల మీద జరుగుతున్న దారుణాలు అయితే అంతా ఇంతా కాదు. ఈ నడుమ అయితే మరీ దారుణంగా అత్యాచారాలు జరుగుతున్నాయి. అర్థరాత్రి సమయాల్లోనే కాదు.. కనీసం పట్టపగలు కూడా అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతోంది. ఇక తాజాగా బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన దారుణం అందరినీ షాక్ కు గురి చేస్తోంది. పాట్నాలో ఓ వ్యక్తి.. కుక్కను రేప్ చేశాడు. […]
Viral News : భార్య నుండి విడాకులు పొందడానికి భర్తలు చాలా కష్టపడుతున్నారు. విడాకులు ఇవ్వాలంటే భారీ మొత్తంలో డబ్బు చెల్లించాల్సిందే అని చాలా మంది భర్తలను వేధించడం ఈ మధ్య కాలంలో కామన్ అయింది. తాజాగా హర్యానాలోని ఫరీదాబాద్ లో జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నా మూత్రపిండం అమ్మకానికి సిద్ధంగా ఉంది. మార్చి 21న నా ఆత్మహుతి కార్యక్రమం జరగబోతోంది అంటూ ఒక ఫ్లెక్సీ ని యువకుడు పట్టుకొని […]
Rajuram : కోట్లు పోగొట్టుకున్నాడు.. లక్షల్లో నష్టపోయాడు.. అంటుంటాం.. ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్ వ్యవహారాల్లో. కానీ, ఓ లక్కీ మ్యాన్ జస్ట్ 49 రూపాయలు ఖర్చు చేస్తే ఏకంగా కోటి రూపాయల జాక్పాట్ తగిలింది. వివరాల్లోకి వెళితే బీహార్ రాష్ట్రంలోని నవాదా జిల్లా పిప్రా గ్రామానికి చెందిన రాజారామ్ అనే వ్యక్తి, స్థానికంగా డీజేగా పనిచేస్తున్నాడు. ఏడాదిన్నరగా ‘డ్రీమ్ 11’ అనే బెట్టింగ్ యాప్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే వున్నాడు. కోటి కొల్లగొట్టేశాడు.. తాజాగా ఆస్ట్రేలియాలో […]
Bihar CM Nitish Kumar : భారతీయ జనతా పార్టీ మద్దతుతో బీహార్లో ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్న జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గవర్నర్ని కలిసి రాజీనామాని కూడా సమర్పించారు. నితీష్ కుమార్ రాజీనామా సమయంలో ఆయన వెంట ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో ఉద్ధవ్ ధాక్రే ప్రభుత్వాన్ని బీజేపీ కుప్ప కూల్చిన విషయం విదితమే. ఆ కూల్చివేతతో పోల్చలేంగానీ, […]
Nitish Kumar : బీహార్ రాజకీయం మలుపులు తిరుగుతోంది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అడుగులు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. బీహార్లో బీజేపీతో సంకీర్ణ ప్రభుత్వానికి నితీశ్ కుమార్ ముగింపు పలకబోతున్నారా అనే చర్చ జోరందుకుంది. ఎన్డీయే ప్రభుత్వాన్ని కూల్చేసి సీఎం నితీశ్ కుమార్ తిరిగి మహాకూటమితో జట్టుకట్టనున్నారా? విపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో మహాకూటమి 2.0 సర్కారు ఏర్పాటుకు జేడీయూ చీఫ్, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రంగం సిద్ధం చేస్తున్నారా అనే అంశాలు చర్చనీయాంశంగా మారాయి. […]
Bihar: కొంత శాంతించిన కరోనా మహమ్మారి ఇప్పుడు మళ్లీ బుసలు కొడుతుంది. దేశంలో కేసులు క్రమక్రమంగా పెరుగుతూ పోతున్నాయి. ఢిల్లీలో ఇప్పటికే రోజురోజుకు పెరుగుతున్న కేసుల సంఖ్య భయపెడుతోంది. ఇంతలోనే కరోనా కొత్త సబ్ వేరియంట్ను గుర్తించినట్లు బీహార్ అధికారులు ప్రకటించారు. ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో బీఏ.12 వేరియంట్ బయటపడినట్లు తెలిపారు. ఇది కరోనా థర్డ్ వేవ్లో వెలుగుచూసిన బీఏ.2 సబ్ వేరియంట్కంటే పదిరెట్లు ప్రమాదకరమని హెచ్చరించారు. అంతే వేగంగా జనాలకు సోకుతుందని […]
Bihar: భారత్లో సామరస్యత చాలా ఎక్కువ అనే విషయం మనందరికి తెలిసిందే. అన్ని మతాలు,కులాల వారు అన్నదమ్ముల మాదిరిగా కలిసి ఉంటారు. అయితే మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది బీహార్ లోని ఓ ముస్లిం కుటుంబం. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయ నిర్మాణానికి రూ. 2.25 కోట్ల విలువైన స్థలాన్ని విరాళంగా ఇచ్చి తన మంచి మనస్సును చాటుకుంది. బీహార్ తూర్పు చంపారన్ జిల్లా కైథ్ వలియాలో ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఎత్తైన విరాట్ రామాయణ మందిర్ […]
Bihar: కాలం ఎంత మారుతున్నా.. ఇప్పటికీ మనలో ఎంతోమంది మూఢనమ్మకాలతో ఉన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఇప్పటికే ఎంతో మంది అన్నం లేక విలవిలలాడుతున్నారు. అందులోనూ స్కూలుకు వెళ్లే పిల్లలకు అన్నం వండి పెట్టే వారు దైవంతో సమానం. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని భారతదేశంలో ప్రారంభించారు. పలు రాష్ట్రాల్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఎంతో కాలంగా నిరంతం కొనసాగుతున్న మధ్యాహ్న భోజనాన్ని ఎంతోమంది కలిసి […]
Bihar: మనుషులలో పగ, పత్రీకారాలు బాగా పెరిగిపోతున్నాయి. ఒక్క మాట అంటే చాలు ఎదుటివాడిని చంపడానికే రెడీ అవుతున్నారు. ఆ మధ్య రూ. 50 కోసం జరిగిన గొడవలో ఓ వ్యక్తి మృతి చెందాడు. 50 రూపాయల కోసం ఇద్దరు యువకులు గొడవపడ్డారు. అప్పు విషయంలో పాలడైరీలో యువకులకు ఘర్షణకు దిగారు. డైరీలో గుమస్తాగా పనిచేస్తున్న యువకుడు బాజీ అనే వ్యక్తిపై పిడిగుద్దులు కురిపించడంతో కుప్పకూలి చనిపోయాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 5న పొరుగింటి వ్యక్తికి చెందిన […]
Bihar: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతుంటే కొందరు మాత్రం ప్రాణాలతో చెలగాటాలు ఆడుతున్నారు. డబ్బులకు కక్కుర్తి పడి బ్లాక్ దందా నడిపిస్తున్నారు. కరోనా నివారణకు రెమిడెసివర్ అనే మందు బాగానే పని చేస్తుందని చెప్పడంతో దానిపై బ్లాక్ దందా నడిచింది. కొందరు నకిలీ మందు తయారు చేసి యదేచ్చగా సప్లై చేశారు. ఇక ఇప్పుడు వ్యాక్సిన్ విషయంలోను అవకతవకలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ని అమ్ముకోవాలనే ఉద్దేశంతో కొందరు నర్సులు అడ్డదారులు తొక్కుతున్నారు. […]
బీహార్ పేరు చెప్పగానే సీఎం నితీష్ కుమార్ కన్నా లాలూప్రసాద్ యాదవే ఎక్కువ మందికి గుర్తొస్తాడు. లాలూ గతంలో ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఒక్కసారి వింటే వంద సార్లు చెప్పుకోబుద్ధి అవుతుంది. జీవితాంతం మర్చిపోరు. ‘‘సమోసాలో ఆలూ ఉన్నంత కాలం బీహార్ లో లాలూ ఉంటాడు’’ అని ఆయన సరదాకి చెప్పాడు గానీ ఇప్పుడు ఆ డైలాగ్ లాలూ అభిమానుల కళ్లల్లో నీళ్లు తెప్పిస్తున్నాయి. ఏ నిమిషానికి ఏమి జరుగునో.. బీహార్ లో రాష్ట్రీయ జనతా దళ్ […]
దేశంలో పలు చోట్ల ఎన్నికల వేడి మొదలయ్యింది. ముఖ్యంగా బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. దీనితో అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లు బరిలో నిలుస్తున్నారు. అయితే ఇక బీహార్ లో నామినేషన్ పక్రియ కొనసాగుతుంది. అభ్యర్థులు తమ పార్టీల నుండి నామినేషన్లు వేయానికి బారులు కడుతున్నారు. ఇక ఈ నామినేషన్లు వేయడానికి అభ్యర్థులు వినూత్న రీతిలో వస్తూ ఆసక్తిని రేపుతున్నారు. అయితే బీహార్ లోని దర్భంగా జిల్లాలోని బహదుర్పురా నియోజకవర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీచేస్తున్న […]
కరోనా కట్టడి గురించి కీలక వ్యాఖ్యలు చేసాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అయితే నేడు దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాని కరోనా కట్టడి గురించి పలు విషయాలు చేర్చించారు. ముఖ్యంగా దేశంలోనమోదవుతున్న కరోనా కేసుల్లో దాదాపు 80శాతం పది రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉన్నాయని ప్రధాని తెలిపారు. ఈ సమయంలో ఆ పది రాష్ట్రాలు వైరస్ను కట్టడి చేయగలిగితే కరోనా పోరులో భారత్ విజయం సాధించినట్లే అని అన్నాడు. అందుకే […]
ప్రియుడి మోజులో పడి ఏడడుగులు వేసిన భర్తనే చంపింది ఓ కసాయి భార్య. వివరాల్లోకి వెళితే ఖరాగపూర్ పట్టణంలోని నింపురా రైల్వే కాలనీ కి చెందిన ఎం.ఈశ్వరరావు (44) ఈ నెల 22వ తేదీన మృతి చెందాడు. అయితే కుటుంబ సభ్యులందరూ కూడా గుండె పోటు తో చనిపోయాడని భావించారు. ఇక దహన కార్యక్రమాలు అయిపోయిన తరువాత ఓ విషయం వెలుగులోకి వచ్చింది. ఈశ్వరరావు గుండె పోటు తో చనిపోలేదని ఈశ్వరరావు కూతురు పెద్ద నాన్నవెంకటరమణ కు […]
సోనూసూద్. టాలీవుడ్ మరియు బాలీవుడ్ లో తన నటనతో అందరిని మెప్పించి ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నాడు. అయితే ఈ రీల్ హీరో కాస్త లాక్ డౌన్ కాలంలో రియల్ హీరోగా మారాడు. లాక్ డౌన్ లో ఎంతో మంది వరుస కూలీలకు తన శాయశక్తులా సాహయాన్ని అందించాడు. దానితో ఇప్పుడు సోనూసూద్ కి ఎక్కడ లేనంతగా ఆదరణ లభిస్తుంది. లాక్ డౌన్ సమయంలో వివిధ చోట్ల ఆగిపోయిన వరుస కూలీల పరిస్థిని అర్ధం చేసుకున్న సోనుసూద్ […]