Telugu News » Tag » bandi sanjay
KTR And Bandi Sanjay : నేడు ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు కూడా కాస్త విభిన్నంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుని సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కి ఎంటర్టైన్మెంట్ ని అందించారు. ఉగాది పండుగను అడ్డం పెట్టుకుని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ కు సమాధానం అన్నట్లుగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ట్విట్టర్ లో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ట్వీట్ ను […]
Minister Indrakaran Reddy : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ప్రతిపక్ష పార్టీల నాయకులు ఈ మొత్తం లీకేజీ వెనుక అధికార పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారంటూ విమర్శిస్తున్నారు. రేవంత్ రెడ్డి మరియు బండి సంజయ్ ఇటీవల ఈ విషయమై మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ కి లీకేజీ వ్యవహారంలో హస్తం ఉందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి తెలిసే అన్ని జరుగుతున్నాయి అని కూడా వారు అనుమానం […]
MP Dharmapuri Arvind : తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామేనంటూ ప్రకటించుకున్న బిజెపి ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో విజయాన్ని సాధించాలనే పట్టుదలతో ఉంది. బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి మరి ప్రచారం నిర్వహించాలనుకుంటుంది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మాదిరిగా బిజెపి నాయకులు కూడా కుమ్ములాడుకుంటున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ కవితపై పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపిన విషయం […]
Revanth Reddy : ఒకవైపు తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా సాగుతూ రాజకీయ పార్టీలు ఢీ అంటే ఢీ అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీకి మేమే పోటీ అంటే మేము పోటీ అంటూ బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీల నాయకులు పోటా పోటీగా విమర్శలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో బీజేపీ మరియు కాంగ్రెస్ నాయకులు తీవ్ర విమర్శలు చేసుకుంటున్న ఈ సమయంలోనే […]
Narendra Modi : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జేపీ నడ్డా అధ్యక్షతన ఢిల్లీలో జరుగుతున్నాయి. రాబోయే పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 350 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. 37 రాష్ట్రాల బీజేపీ పార్టీ అధ్యక్షులు, కేంద్ర పాలిత ప్రాంతాల అధ్యక్షులు, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఐదుగురు ఉపముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇక రోడ్ షో ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ఈ సమావేశానికి చేరుకున్నారు. […]
PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మడీ ఈ నెల 19న హైద్రాబాద్ రావాల్సి వుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి విశాఖకు కొత్తగా ఏర్పాటు చేసిన వందే భారత్ రైలుని ప్రధాని మోడీ ప్రారంభించాల్సి వుంది. హైద్రాబాద్లో ప్రధాని పర్యటన కోసం బీజేపీ శ్రేణులు, ప్రభుత్వ యంత్రాంగం సర్వ సన్నద్ధమవుతున్నవేళ, షాకింగ్ న్యూస్ అప్డేట్ వచ్చింది. ప్రధాని హైద్రాబాద్ పర్యటన వాయిదా పడినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది. ఈ మేరకు కేంద్ర మంత్రి […]
Bandi Sanjay : తెలంగాణ అసెంబ్లీ కి సాధారణంగా అయితే ఈ ఏడాది చివర్లో ఎన్నికలు రావాల్సింది. కానీ బండి సంజయ్ మాత్రం మరో ఐదు ఆరు నెలల్లోనే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి అంటూ జోష్యం చెప్తున్నారు. తాజాగా ఆయన బూత్ కమిటీల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడానికి పోలింగ్ బూత్ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ […]
Bandi Sanjay : బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డిలో రైతులు ఉద్యమిస్తున్న దరిమిలా వారికి సంఘీభావం తెలిపేందుకు వెళ్ళిన ఎంపీ బండి సంజయ్ని పోలీసులు అరెస్టు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీజేపీ కార్యకర్తలు, రైతులు ఈ అరెస్టుని తీవ్రంగా ఖండించారు. బండి సంజయ్ని తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తం.. బండి సంజయ్ అరెస్టుతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు […]
Bandi Sanjay : ప్రముఖ పండితుడు వేణు స్వామి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ని కలిశారు. బండి సంజయ్కి దేవుడి చిత్ర పటాన్ని బహూకరించారు ఈ సందర్భంగా వేణు స్వామి. కరీంనగర్ ఎంపీ కూడా అయిన బండి సంజయ్కి వేణు స్వామి ఆశీర్వచనం అందించారు. వేణు స్వామికి బండి సంజయ్ సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్యా పలు అంశాలు చర్చకు వచ్చాయి. ప్రధానంగా ఇటీవల హిందూ మతంపై కొందరు […]
Bandi Sanjay : ఈ ఏడాది చివర్లో జరగబోతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పై అగ్రెసివ్ గా ఎటాక్ చేస్తున్న బండి సంజయ్ మరో వైపు ప్రజల్లోకి పాదయాత్ర పేరుతో వెళ్తున్న విషయం తెల్సిందే. ఇతర పార్టీల నాయకులను ఆకర్షించడంతో పాటు పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు బండి సంజయ్ తీర్థ యాత్రలు కూడా చేస్తున్నారు. తాజాగా శృంగేరి […]
BJP Telangana : తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి బండి సంజయ్ చేజారిపోతోందంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయనకు వ్యతిరేకంగా బీజేపీలో ఓ వర్గం పావులు కదుపుతోంది. బండి సంజయ్ అతి దూకుడు వల్ల పార్టీ నష్టపోతోందంటూ అధినాయకత్వానికి కొందరు బీజేపీ తెలంగాణ నేతలు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే, బండి సంజయ్ని మార్చబోవడంలేదనీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు జరగబోదనీ బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి తరుణ్ […]
MLC Kavitha : మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ‘లిక్కర్ క్వీన్ పేరు 28 సార్లు చార్జి షీటులో పేర్కొనబడింది..’ అంటూ ట్వీటేశారు. ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి తాజా చార్జిషీటులో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత పేరుని విచారణ సంస్థలు పేర్కొన్న విషయం విదితమే. ఈ వ్యవహారంపై మీడియాలో వచ్చిన కథనాన్ని కోట్ చేస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ‘లిక్కర్ క్వీన్ పేరు 28 సార్లు ప్రస్తావించారు’ […]
KTR : కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటాడని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పలు సందర్భాల్లో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్న సందర్భంగా మీడియా వారు ప్రశ్నిస్తూ బండి సంజయ్ ఆరోపణల పై మీ స్పందన ఏంటి అన్నారు. అందుకు కేటీఆర్ కాస్త సీరియస్ గా స్పందించారు. బండి సంజయ్ పై బూతుల వర్షం కురిపించిన కేటీఆర్ ఇప్పటికిప్పుడు తాను బ్లడ్ శాంపిల్ కానీ, స్కిన్ కానీ, […]
Revanth Reddy : తెలంగాణలో పాదయాత్రల సీజన్ కొనసాగుతోంది. వైఎస్ షర్మిల ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పాదయాత్రకు ప్రస్తుతం ఆమె చిన్నపాటి విరామం ఇచ్చారు. ఇటీవల జరిగిన పలు అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో ఆమె తన పాదయాత్రకు చిన్న బ్రేక్ ఇచ్చారు. మరోపక్క, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. విడతల వారీగా బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతోంది. రంగంలోకి […]
Bandi Sanjay : స్వచ్ఛందంగా వెళ్లేందుకు సిద్ధమైన వేలాది యువత, హిందుత్వ అభిమానులు సభ సక్సెస్ తో బీఆర్ఎస్ పతనానికి కరీంనగరే నాంది కాబోతోందనే సంకేతాలు పంపనున్న బీజేపీ. మొత్తం 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి. కరీంనగర్ బహిరంగ సభలో 6వ విడత ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్ ప్రకటించే అవకాశం . బీజేపీ ప్రభుత్వమేననే సంకేతాలు పంపడమే రాబోయేది బండి లక్ష్యం. స్వచ్ఛందంగా ప్రజలు తరలిరావాలని సంజయుడి పిలుపు .రేపటితో 1400 కి.మీలు పాదయాత్ర చేసిన […]