Telugu News » Tag » Army Club
England : చరిత్ర సృష్టిస్తారు అనుకున్న భారత ఆటగాళ్లు నిరాశపరిచారు. ఇంగ్లండ్ గడ్డపై తాజాగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఓటమి పాలై సిరీస్ని 2-2తో సమం చేశారు. టెస్టుల్లో భారత్పై అత్యధిక పరుగుల లక్ష్యాన్ని చేధించిన జట్టుగా ఇంగ్లండ్ రికార్డులక్కెంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా టీమిండియాతో జరిగిన ఐదో టెస్టులో 378 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఛేదించింది. తద్వారా ఈ అరుదైన ఘనతను ఇంగ్లండ్ తన ఖాతాలో వేసుకుంది. సరైన పంచ్.. అంతకుముందు 1977లో పెర్త్ వేదికగా భారత్తో […]