Telugu News » Tag » apsrtc
వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత జగన్ తన రాజకీయ ప్రస్థానాన్ని అధఃపాతాళం నుండి మొదలుపెట్టాడు. ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి పదవి చేపట్టాడు. అయితే జగన్ కు ముఖ్యమంత్రి పదవి పులపాన్పు కాకపోగా, ముళ్ల కిరీటంలాగా మారిపోయింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికీ కేవలం 130 కోట్లు మాత్రమే ఖజానాలో ఉన్నాయి. ప్రతి నెల నెల రాష్ట్రాన్ని నడిపించాలంటే అప్పులు మీద ఆధారపడాల్సి వస్తుంది. కానీ […]
ఏం కరోనానో ఏమో… ఈ మాయదారి కరోనా వచ్చి అందరి జీవితాలను నాశనం చేసింది. రోజుకు 24 గంటలు నడిస్తేనే ఆదాయం అంతంత మాత్రం. అటువంటిది ఒకేసారి ఆరునెలలకు పైగా ఇరు రాష్ట్రాల మధ్య బస్సులు నడవకుంటే ఎలా ఉంటది. రెండు రాష్ట్రాల మధ్య అంతరాష్ట్ర బస్సులు ఎన్ని నడిచినా కూడా ఆదాయం తక్కువే వస్తుంది. లాక్ డౌన్ ను సడలించినా.. బస్సులు రోడ్డెక్కినా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బస్సులు మాత్రం రోడ్డెక్కలేదు. దీంతో ఇరు […]
రాష్ట్రము మొత్తం విజయ కేతనం ఎరగవేసి, అధికారంలోకి వచ్చిన వైస్సార్సీపీ పార్టీ, ఆ తర్వాత తాము కోల్పోయిన అనేక నియోజకవర్గాల్లో అధికారాన్ని ఉపయోగించి తిరిగి పట్టు సాధిస్తున్న కానీ, పశ్చిమ గోదావరి జిల్లాలోకి పాలకొల్లు నియోజకవర్గం విషయంలో మాత్రం మల్లగుల్లాలు పడుతుంది. గత ఎన్నికల్లో వైసీపీ గాలిని తట్టుకొని నిమ్మల రామానాయుడు ఇక్కడ విజయం సాధించాడు. జిల్లాలో 15 స్థానాల్లో 13 స్థానాల కైవసం చేసుకున్న వైసీపీకి పాలకొల్లు పక్కలో బల్లెం మాదిరి మారిపోయింది. ఆ జిల్లా […]
రాష్ట్రాలు విడిపోయినా.. ఇంకా ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల మధ్య తేలని లెక్కలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉన్నది. అయితే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఏ విషయంలోనూ తగ్గడం లేదు. ఆంధ్రాకు ఒకింత నష్టం కలిగించే పనే చేస్తున్నారు తప్పితే.. రూపాయి లాభం వచ్చే పని చేయడం లేదు. ఏపీ సీఎం జగన్ కూడా.. రాజీ ఫార్ములాను బాగా ఉపయోగిస్తున్నారు.. అనే వాదనా లేకపోలేదు. సీఎం జగన్.. […]
కరోనా దాటికి లాక్ డౌన్ విధించడంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే అన్ లాక్ పక్రియ ద్వారా ఇప్పటికే అన్ని తెరుచుకున్నప్పటికీ, ఒక్క ఆర్టీసీ సేవలు మాత్రం అందుబాటులోకి రాలేదు. అయితే అన్ లాక్ పక్రియ మొదలయ్యిన క్రమంలో ఒకసారి ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల మధ్య చర్చలు జరగాయి. కానీ ఆ చర్చలు విఫలం అయ్యాయి. ఇక తాజాగా మరొకసారి ఏపీ, తెలంగాణ ఆర్టీసీ అధికారుల మధ్య […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది . ఇలాంటి సమయంలో ఆదాయం వచ్చే వనరులను ఒడిసిపట్టుకుని గట్టున పడే మార్గం చూసుకోవాలి కానీ, వున్నా ఆర్థిక వనరులను సరిగ్గా ఉపయోగించుకోకపోవటం పెద్ద తప్పు అనే చెప్పాలి. APSRTC మాములు రోజుల్లో నష్టాల్లో నడిచిన కానీ, పండగ సీజన్ లో మాత్రం గణనీయమైన లాభాలు ఆర్జిస్తోంది. అయితే కరోనా నేపథ్యంలో తెలుగు రెండు రాష్ట్రాల్లో RTC సేవలు ఆగిపోయాయి. ఆ తర్వాత లాక్ డౌన్ సడలించిన […]