Telugu News » Tag » ap latest news
Balakrishna ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటెక్కిపోతున్నాయి. మొన్నటి వరకు పవన్ కళ్యాన్.. వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడగా, ఇప్పటికీ ఆయనపై ఎదురు దాడి కొనసాగుతూనే ఉంది. మరోవైపు టీడీపీ- వైసీపీ మధ్య దారుణమైన వార్ నడుస్తుంది. ఈ క్రమంలో ఏపీ రాజకీయాలపై దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. గన్నవరం టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాజాగా పవన్ కళ్యాణ్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంలో హిందూపురం ఎమ్మెల్యే, నట సింహం నందమూరి బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల ఘటనను […]
CM Jagan ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో మంచి నిర్ణయం తీసుకుంది. ఏపీలో భూములున్న పుదుచ్చెరిలోని యానాం ప్రాంత రైతులకు కూడా ‘వైఎస్సార్ రైతు భరోసా’ పథకం కింద డబ్బులు ఇవ్వనుంది. దీంతో 865 మందికి లబ్ధి చేకూరనుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు తమ పట్ల మానవతా దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకోవటంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చెరిలో భాగమైన యానం ఏరియా ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా […]
Murali Mohan స్తిరాస్థి వ్యాపారం అనగానే నాటి తెలుగు సినిమా హీరో, తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ మురళీ మోహన్ గుర్తుకు వస్తారు. ఆయన స్థాపించిన జయభేరి సంస్థకు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పేరుంది. ఆయన్ని చూసి భూమిపై పెట్టుబడి పెట్టినవాళ్లు ఇండస్ట్రీలో, బయట ఎంతో మంది ఉన్నారు. తాను ఈ వ్యాపారంలోకి రావటానికి అందాల నటుడు శోభన్ బాబు ఇచ్చిన సలహాయే కారణమని మురళీ మోహన్ తరచూ చెబుతుంటారు. శోభన్ బాబు చెప్పిన ఒక […]
Sabbam Hari మాజీ ఎంపీ సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గడచిన మూడు రోజులుగా ఆయన విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో కరోనా వైరస్ కి చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. తనకు కొవిడ్-19 వైరస్ సోకినట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు పది రోజుల కిందట (ఈ నెల 15న) పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో సబ్బం హరి మొదటి మూడు రోజులు హోం క్వారంటైన్ […]
Paritala ఎప్పుడో చనిపోయిన పరిటాల రవీంద్ర మళ్లీ కత్తిపట్టడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా?. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఆ సీనియర్ పరిటాల రవీంద్ర గురించి కాదు. ఆయన మనవడు జూనియర్ పరిటాల రవీంద్ర గురించి. సీనియర్ పరిటాల రవీంద్ర కొడుకు పరిటాల శ్రీరామ్–జ్ఞాన దంపతులకు 2020 నవంబర్ 6న బాబు పుట్టాడు. అతనికి 2021 జనవరి 20వ తేదీన నామకరణ మహోత్సవం జరిపారు. పరిటాల శ్రీరామ్ తన తండ్రి పరిటాల రవీంద్ర పేరునే తన కొడుక్కి పెట్టాడు. ఇవాళ […]
CM Jagan ‘జగనన్న విద్యా దీవెన’ పథకంలో భాగంగా లబ్ధిదారులకు వాళ్ల ఖాతాల్లో వేసిన డబ్బులను బ్యాంకులు పాత అప్పుల కింద జమచేసుకోవటంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తూ విడుదల చేస్తున్న వివిధ స్కీమ్ లకి సంబంధించిన అమౌంట్ ని లబ్ధిదారుల అకౌంట్ల నుంచి ఇతరత్రా కారణాలతో ట్రాన్స్ ఫర్ చేసుకోవద్దని గతంలో చెప్పాం. ఈ మేరకు స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ) మీటింగులో నిర్ణయం […]
CM Jagan ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ శుక్రవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయని, వాటిని కట్టడి చేయటానికి రాష్ట్రానికి 60 లక్షల కొవిడ్-19 డోసుల వ్యాక్సిన్ పంపించాలని కోరారు. టీకా ఉత్సవ్ లో భాగంగా ఒకే రోజు 6 లక్షల 28 వేల 961 డోసులు ఇచ్చినట్లు తెలిపారు. ఈ విషయంలో ఏ రాష్ట్రంతో పోల్చినా ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ […]
Chandra Babu ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికలు చంద్రబాబు పరువుని నిలువునా తీస్తున్నాయి. ఆయనకి ఇవాళ బుధవారం ఒకే రోజు రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. ఒకటేమో ఎంపీటీసీ-జెడ్పీటీసీ ఎలక్షన్లకి సంబంధించింది కాగా మరొకటేమో విగ్రహాల ధ్వంసం తాలూకాది. మండల, జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలకి రేపు గురువారం పోలింగ్ పెట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నీలం సాహ్నీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్ల రామయ్య ఏపీ హైకోర్టులో పిటిషన్ వేయగా […]
AP Elections ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల సర్పంచ్ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఎలక్షన్లలో గెలిచినవాళ్లు చాలా మంది నిన్న శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కొన్ని చోద్యాలు, వింతలు, విశేషాలు, ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇవి ముఖ్యంగా రెండు జిల్లాల్లో (కర్నూలు, అనంతపురంలలో) జరగటం చెప్పుకోదగ్గ విషయం. కర్నూలు జిల్లాలోని కౌతాళం మండలం చూడి అనే ఊరిలో ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం వివాదాస్పదంగా మారింది. గ్రామ ప్రథమ పౌరురాలిగా లక్ష్మి […]
Roja : వైఎస్సార్ సీపీ మహిళా నేతల్లో ఫైర్ బ్రాండ్ ఎవరైనా ఉన్నారంటే ఎమ్మెల్యే రోజా పేరు గుర్తుకు వస్తది. రియాలిటీ షోలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుంటారు. నగరి నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టడంలో ఎమ్మెల్య రోజా ఎప్పుడూ ముందుంటారు. ప్రతిపక్ష నాయకులు చేసిన ఆరోపణలపై ఆమె ధీటుగా స్పందిస్తుంది. ఎలాంటి సమస్య అయినా సరే ఎమ్మెల్యే రోజా ఉందంటే చాలు రాజకీయ […]
Nimmagadda: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వంతో తలపడేందుకే సిద్ధమయినట్లు కన్పిస్తుంది. ఆయన చేస్తున్న కామెంట్స్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేస్తున్నవే. ఏకగ్రీవ ఎన్నికల విషయంలో తనకు స్పష్టమైన అభిప్రాయం ఉందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెబుతున్నారు. ఇక గతంలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో జరిగిన ఏకగ్రీవాల్లో అవకతవకలు జరిగాయని నిమ్మగడ్డ రమేష్ కుమార్ బహిరంగంగానే తెలిపారు. అంటే ఆ ఎన్నికలకు సంబంధించి ఫ్రెష్ నోటిషికేషన్ మరోసారి విడుదల చేసే అవకాశముందని అర్థమవుతుంది. తాను […]
Nimmagadda( నిమ్మగడ్డ) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఏదన్నా హాట్ టాపిక్ ఉందంటే అది ఎన్నికల గురించే మాత్రమే. అయితే ఇప్పుడు ఎవరి నోటి వెంట ఎవరి మాటవిన్నాగాని అది ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురించే. అసలు చాలా మందికి నిమ్మగడ్డ పేరు తెలియదు కానీ ఇప్పుడు ఆయన పేరు తెలియని రాజకీయ పార్టీలు లేవు అలాగే ప్రజలు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. దాదాపు ఏడాది క్రితం అంటే గతేడాది ఫిబ్రవరిలో ఏపీలో […]
Chandra babu (చంద్రబాబు): ఏపీలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే కొన్ని సన్నివేశాలు సినిమాలో చుసిన మాదిరిగానే అనిపిస్తున్నాయి. ఓ సినిమాలో అవన్నీ కాదు.. నేను నిన్ను పాడు చేశానని చెప్పు.. నేను కూడా నిజమే అని ఒప్పుకుని జైలుకు వెళ్తా.. అని హీరోయిన్ తో హీరో అంటాడు. ఇక తనపై ఉన్న పగను ఇలా తీర్చుకొమ్మని సలహా ఇస్తాడు. ఇక ఇప్పడు ఏపీ పోలీసులు కూడా ప్రతిపక్ష నేతలపై ఇదే పగతో ఉన్నట్లు తెలుస్తుంది. ఏపీలో ప్రజా […]
జగన్ మోహన్ రెడ్డి గారు అభివృద్ధికి సరైన నిర్వచనం చెప్పారు..ఏ రాష్టంలోనైనా ఒక ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పధకాలు ప్రజలకు చేరితే ఆ రాష్ట్రము అభివృద్ధి చెందినట్టేనని జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు అలాగే అక్షరాశ్యత వందశాతం జరిగితే, రైతుకు అన్ని సేవలూ నేరుగా రైతుకే అందితే, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చదివే పరిస్ధితికి వస్తే, సంక్షేమం కూడా ప్రతీ ఇంటికి అందితేనే అభివృద్ధని జగన్ వెల్లడించారు. అవన్నీ మేము చేస్తున్నామని ఇంకా ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం […]
బండ్ల గణేష్ అంటే నటుడిగా అందరికీ సుపరిచితమైన వ్యక్తి. అంతేకాదు సినీ నిర్మాత గాను స్థిరపడ్డ గణేష్.. రాజకీయాల్లోనూ ప్రవేశించి సక్సెస్ కాలేక ఇప్పుడు మళ్లీ తన పాత జీవితాన్ని అవలంబిస్తున్నాడు. 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ లో చేరి హల్ చల్ సృష్టించిన గణేష్.. తన వ్యాఖ్యలతో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నారు. కానీ కాంగ్రెస్ ఘోర పరాజయం తనను ఆ పార్టీలో ఎక్కువ కాలం కొనసాగించలేదు. అయితే ఏదో మాటలతో తనదైన శైలిలో […]