The News Qube Telugu

  • తాజా వార్తలు
  • ఎంటర్టైన్‌మెంట్
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రీడలు
  • ఫోటో గ్యాలరీ
  • ఎక్సక్లూసివ్
  • ఆధ్యాత్మికం
  • మూవీ రివ్యూ
  • Entertainment
  • Andhra pradesh
  • Telangana
  • Sports
  • Business
  • Devotional
    • Bathukamma
    • Navaratri
  • Health
  • Automobile
  • Exclusive
  • Gallery
  • Horoscope
  • International
  • Latest News
  • National
  • Political Videos
  • Politics
  • Review
  • Technology
    • Telugu News » Tag » AP government

AP government

Ashok Gajapathi Raju  : ఏపీకి ఈ కర్మ తెచ్చి పెట్టింది ప్రజలే.. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

Ashok Gajapathi Raju : ఏపీకి ఈ కర్మ తెచ్చి పెట్టింది ప్రజలే.. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

2 months ago

Ashok Gajapathi Raju  : ఆంధ్రప్రదేశ్ లో మహిళ లపై అత్యాచారాలు పెరిగి పోతున్నాయని తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఆవేదన వ్యక్తం చేశాడు. రైతుల ఆత్మహత్యలతో పాటు రాష్ట్రంలో నేరాలు ఘోరాలు విపరీతంగా పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నాడు. ప్రజల సొమ్ము దోచుకుని జైలుకు వెళ్లి వచ్చిన వారికి పెడుతున్నారని ప్రభుత్వం తీరుపై ఆయన మండి పడ్డాడు. జైలుకు వెళ్లి వచ్చిన వారిని అందలం ఎక్కించడం కర్మ కాకపోతే […]

Amaravati : అమరావతి మాస్టర్ ప్లాన్ మార్పు.. వాళ్లకు ఇళ్ల కోసం స్పెషల్‌ జోన్‌

3 months ago

Amaravati  : ఒక వైపు ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ ప్రచారం చేస్తూనే మరో వైపు అమరావతిలో కీలక మార్పులకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుగు దేశం పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. తాజాగా అమరావతి ప్రాంతంలో పేదల కోసం ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసి అక్కడ వారి ఇళ్ల నిర్మాణం కు ప్రభుత్వం సహకారం అందించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. గవర్నర్ ఆమోద ముద్ర…. రాజధాని లోని ఐదు గ్రామాల పరిధిలో 900 ఎకరాల భూమిని […]

AP Government: ఆన్‌లైన్ టిక్కెట్ వ్య‌వ‌హారంపై వెనక్కి త‌గ్గిన ప్ర‌భుత్వం.. కొత్త రూల్స్ జారీ చేయ‌నుందా?

1 year ago

AP Government: గ‌త కొద్ది రోజులుగా ఆన్‌లైన్ టిక్కెట్ వ్య‌వ‌హారంపై జోరుగా చ‌ర్చ న‌డుస్తుంది. . ప్రభుత్వమే రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో టిక్కెట్లను ఆన్ లైన్ విధానంలో అమ్మ కాలు చేయటం ద్వారా..ఒకే ధర రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానున్నాయి. వాటికి వచ్చే మొత్తంలో ప్రభుత్వం నిర్వహణా ఛార్జీలను మినహాయించి..మిగిలిన మొత్తాన్ని సంబంధిత వ్యక్తులు-సంస్థలకు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది అని చెప్పుకొచ్చింది. ఇప్పటికే సినిమా టిక్కెట్లు విక్రయిస్తున్న యాప్ ..ఆన్ లైన్ వెబ్ సైట్లలో అవకతవకలు […]

AP Government: డిస్ట్రిబ్యూటర్ లను ఎలాంటి వివరాలు అడగలేదు: ఏపీ ప్రభుత్వం

1 year ago

AP Government: తెలుగు సినీ ఇండస్ట్రీకి, ఏపీ ప్రభుత్వానికి మధ్య పెద్ద వాదోపవాధనలు వినిపిస్తున్నాయి. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత నాంది పలికింది. ఇక లేటెస్ట్ గా సోషల్ మీడియాలో ఓ వార్త తెగ హల్ చల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరిలేరు నీకెవ్వరూ, అల వైకుంఠపురములో సినిమాల కలెక్షన్ వివరాలను తమకు అందించాలని డిస్ట్రిబ్యూటర్స్ ని కోరినట్లు ఈ వార్త సారాంశం. అయితే […]

AP Government: ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఇక మధ్యవర్తులు వసూళ్లకు చెక్

1 year ago

AP Government: కొద్ది రోజులుగా సినీ ప‌రిశ్ర‌మ‌లో టిక్కెట్ పెంపు నిర్ణ‌యంపై జోరుగా చ‌ర్చ‌లు సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే టిక్కెట్ రేట్స్ పెంచితే సామాన్యుడి జేబుకి చిల్లు ప‌డ‌డ‌మే కాకుండా మ‌ధ్య వ‌ర్తులు బాగా లాభాలు రాబ‌ట్టుకుంటార‌ని ప్రచారం న‌డిచింది. ఈ క్ర‌మంలో వారి అక్ర‌మాలు అరిక‌ట్టేందుకు ఏపీ ప్ర‌భుత్వం ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సేవ‌ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఇప్పటికే సింగిల్ విండో విధానంలో సినిమా టీవీ సీరియల్స్ షూటింగ్ లకు అనుమతిస్తూ జగన్ సర్కార్ జీవో […]

TTD: ప్రపంచానికి ‘ఆనందం’ పంచనున్న తిరుమల తిరుపతి దేవస్థానం

2 years ago

TTD: ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాష్కర్ రెడ్డి ఎంత చల్లని మాట, శుభవార్త చెప్పారో. అధికార పార్టీ వైఎస్సార్సీపీ శాసన సభ్యుడు, ప్రభుత్వ విప్ కూడా అయిన ఆయన ఇవాళ శనివారం ఒక గొప్ప ప్రకటన చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామానికి చెందిన బొణిగె ఆనందయ్య కరోనా వైరస్ జబ్బును నయం చేసేందుకు తయారుచేస్తున్న, ఇప్పటికే చాలా మందికి పంపిణీ చేసిన ఆయుర్వేద మందును చెవిరెడ్డి భాస్కర్ […]

CM Jagan: అంత్యక్రియలకి డబ్బులు. జగన్ సర్కార్ నిర్ణయం. డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణికి..

2 years ago

CM Jagan: కరోనా బాధితుల ఆర్థిక కష్టాలను తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ వల్ల చనిపోయినవారి అంత్యక్రియలకు 15 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇవాళ ఆదివారం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలను జారీ చేసింది. ఇప్పటికే జగన్ సర్కారు కరోనా ట్రీట్మెంట్ ని ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి ఉచితంగా అందిస్తున్న సంగతి తెలిసిందే. అయినా చాలా మందికి అంతిమ సంస్కారాలను […]

Murali Mohan: మురళీ మోహన్ ‘జయభేరి’.. జరిమానా భారీ..

2 years ago

Murali Mohan స్తిరాస్థి వ్యాపారం అనగానే నాటి తెలుగు సినిమా హీరో, తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ మురళీ మోహన్ గుర్తుకు వస్తారు. ఆయన స్థాపించిన జయభేరి సంస్థకు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పేరుంది. ఆయన్ని చూసి భూమిపై పెట్టుబడి పెట్టినవాళ్లు ఇండస్ట్రీలో, బయట ఎంతో మంది ఉన్నారు. తాను ఈ వ్యాపారంలోకి రావటానికి అందాల నటుడు శోభన్ బాబు ఇచ్చిన సలహాయే కారణమని మురళీ మోహన్ తరచూ చెబుతుంటారు. శోభన్ బాబు చెప్పిన ఒక […]

AP: ఇంటర్నెట్ విత్ అన్-లిమిటెడ్, హైస్పీడ్. ఇది రీఛార్జ్ ప్లాన్ కాదు..

2 years ago

AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చే రెండేళ్లలో వంద శాతం డిజిటల్ గా మారబోతోంది. ప్రతి ఊరుకీ ఇంటర్నెట్ (విత్ అన్-లిమిటెడ్, హైస్పీడ్) కనెక్షన్ ఇవ్వబోతున్నారు. అన్ని గ్రామాల్లోనూ ఆన్ లైన్ లైబ్రరీలు అందుబాటులోకి వస్తాయి. దీంతో విలేజ్ లోనే ఉండి వర్క్ ఫ్రం హోం చేసుకోవచ్చు. స్టూడెంట్స్ ఇంట్లోనే ఉండి అమ్మఒడి పథకం కింద ఇచ్చే ల్యాప్ టాప్ లో చదువుకోవచ్చు. 2023 మార్చి నాటికి ఇవన్నీ పూర్తికావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ […]

పేకాట ఆడుతూ దొరికిన లేడీస్ , పోలీసులకి షాకింగ్ సమాధానం

2 years ago

ఏపీలో పేకాట క్లబ్ లు పెరిగి పోతున్న నేపథ్యంలో సీఎం జగన్‌ సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో ఉన్న అన్ని పేకాట క్లబ్ లను క్లోజ్ చేయాలని ఆదేశించారు. ఈ సందర్బంగా పలు ప్రాంతాల్లో పేకాట కేంద్రాల్లో లక్షల్లో డబ్బును మరియు పదుల సంఖ్యలో పేకాట ఆడుతున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. పేకాట క్లబ్‌ లను నిర్వహిస్తున్న వారిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం లోని ఒక పేకాట క్లబ్‌ పై పక్కా సమాచారంతో పోలీసులు రైడ్‌ […]

బ్రేకింగ్ : ఇన్నాళ్ళకి ఏలూరు వింత వ్యాధి కారణం తెలిసింది

2 years ago

గత నెలలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఆందోళన కలిగించిన ఏలూరు అనారోగ్యంకు కారణం నీళ్లు అనుకున్నారు. నీటిలో ఉన్న కాలుష్యం వల్లే ఏలూరు జనాలు అనారోగ్యం పాలయ్యారు అంటూ ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. కాని తాజాగా ఢిల్లీ ఎయిమ్స్‌ మరియు శాస్త్రవేత్తలు అధికారులు గుర్తించిన దాని ప్రకారం ఏలూరు ప్రజల అనారోగ్యంకు కారణం నీళ్లు కాదని వారు తీసుకున్న కూరగాయలు అంటూ వెళ్లడి అయ్యింది. వారు తీసుకున్న నాన్‌ వెజ్‌ కారణంగా అనారోగ్యంకు గురయ్యారు […]

‘వద్దు అన్నా నాకు అదంతా చెప్పద్దు’ జగన్ వార్నింగ్ తో ఒక్కొక్కడికీ వణుకు స్టార్ట్ ?

2 years ago

సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో తనదైన ముద్ర వేసేందుకు అత్,యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా అధికారులతో చాలా సీరియస్ గా పనులు చేయించడంలో జగన్ సక్సెస్ అవుతున్నారు అనడంలో సందేహం లేదు. జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన ఇళ్ల నిర్మాణం పథకం ద్వారా ఏకంగా 35 లక్షల మందికి ఇళ్లను నిర్మించి ఇవ్వాలని భావిస్తున్నారు. ధరకాస్తు చేసుకున్న అర్హులందరికి కూడా ఖచ్చితంగా ఇళ్లను ఇవ్వాల్సిందే అంటూ సీఎం జగన్‌ ఇప్పటికే అధికారులను ఆదేశించిన విషయం తెల్సిందే. […]

జగన్ మరొక స్ట్రాంగ్ లీగల్ పోరాటం .. నిమ్మగడ్డ కి పెద్ద బ్యాడ్ న్యూస్ రాబోతోంది ? 

2 years ago

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఎలక్షన్‌ కమీషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ ల మద్య వరుసగా లీగల్‌ వార్‌ లు జరుగుతున్నాయి. టీడీపీ హయాంలో నియమించిన ఈసీ కావడం వల్ల నిమ్మగడ్డను జగన్‌ తొలగించాడు. అంతకు ముందు కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేయడం కూడా జగన్‌ కు నచ్చలేదు. అందుకే నిమ్మగడ్డను పదవి నుండి అడ్డ దారిలో తొలగించారు అనేది అందరి మాట. తన పదవి కాలం పూర్తి కాకుండానే తొలగించారని లీగల్‌ పోరాటం చేసిన […]

‘వాళ్ళ కి అవి చేరాల్సిందే’ జగన్ శుభవార్త !

2 years ago

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పించన్ల పంపిణీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. వృద్దులు ఇబ్బంది పడవద్దనే ఉద్దేశ్యంతో ఇప్పటికే వాలంటీర్లు ఇంటికి వెళ్లి పించన్లు ఇచ్చే ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఎలా అయితే 1వ తారీకున జీతాలు పడుతున్నాయో అలాగే వృద్దులకు మరియు వికలాంగులకు మరియు అర్హులందరికి కూడా పించన్ల పంపిణీ విషయంలో సమ న్యాయం పాటించాలనే నిర్ణయానికి ఏపీ ప్రభుత్వం వచ్చింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పించన్ […]

ఉక్కిరి బిక్కిరి అవుతున్న జగన్ – మోడీ డైరెక్ట్ గా జగన్ ఐడియా ని కాపీ కొట్టేశాడు ?

2 years ago

జగన్ సర్కార్ కి కేంద్రం తీపి కబురు అందించింది. పోలవరం ప్రాజెక్టు కి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తంలో కొంత వరకు ఇవ్వడానికి కేంద్రం ఒప్పుకుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిమిత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల్లో కేంద్రం తరఫున నుంచి రీయింబర్స్‌మెంట్‌ గా రూ.2,234.288 కోట్లను మంజూరు చేస్తూ నాబార్డు డీజీఎం వికాశ్‌ భట్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఐతే ఈ నిధులను జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ), […]

Latest News

  • K Vishwanath: టాలీవుడ్ దర్శక దిగ్గజం కె విశ్వనాథ్ ఇక లేరు..
  • Divi Vadthya : చీర కట్టి నడుము నాభి అందాలు చూపించి పిచ్చెక్కిస్తున్న బిబి బ్యూటీ
  • Sada : రెడ్‌ డ్రెస్ లో పరువాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న సీనియర్ హీరోయిన్‌
  • Pragya Jaiswal : బికినీలో కుర్రాళ్లకు కాక రేపుతున్న ప్రగ్యాజైస్వాల్‌.. ఏంట్రా ఈ అందం..!
  • Ananya Nagalla : నడుము కొలతలు చూపిస్తున్న అనన్య నాగళ్ల.. ఇలా ఉందేంట్రా బాబు..!
The News Qube
Follow us on
  • Telugu News
  • Latest News
  • Politics
  • Entertainment
  • Devotional
  • Videos
  • Gallery
  • About Us
  • Contact Us
  • Editorial Team Information
  • Ownership & Funding Information
  • Corrections Policy
  • Ethics Policy
  • Fact Checking Policy
© Copyright TheNewsQube News 2022. All rights reserved.