Telugu News » Tag » ap cm ys jagan
YS Jagan : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఊరూ వాడా అంగరంగ వైభవంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు జరుగుతున్నాయి. ఆయా సంక్షేమ పథకాల లబ్దిదారులు స్వచ్ఛందంగా ఈ పుట్టినరోజుల్లో పాల్గొనడమే కాదు, జగన్ పుట్టినరోజు వేడుకల్ని కొందరు లబ్దిదారులు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు కూడా. కొన్ని చోట్ల ఇంటి వద్దకే రేషన్ కోసం ఏర్పాటు చేసిన వాహనాలతో ర్యాలీల్లాంటివి కూడా జరుగుతున్నాయి. రక్తదానాలు, ఆసుపత్రుల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు రోగులకు పండ్లు పంచడం.. వంటి […]
YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానులు ఉండాలని విశాఖపట్నం ప్రధానంగా ఉంటుందని చాలా బలంగా వాదిస్తున్నాడు. విశాఖపట్నం నుండి అతి త్వరలోనే పరిపాలన సాగించాలని జగన్మోహన్ రెడ్డి ఆశపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే వైజాగ్ లో ఒక సొంత ఇంటి నిర్మాణం చేపట్టాలని చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాడు. అనువైన స్థలం కోసం జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్లు తన సన్నిహితులతో కలిసి అన్వేషించారు. ఎట్టకేలకు అన్వేషణ ఫలించింది. వైఎస్ […]
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ చిత్రమైన పరిస్థితి నెలకొంది. ‘రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల పాలు చేస్తున్నారు..’ అంటూ చంద్రబాబు పాలనపై మండిపడ్డ వైసీపీ, తాను అధికారంలోకి వచ్చాక, అంతకు మించిన రీతిలో అప్పులు చేస్తోంది. అప్పట్లో జన్మభూమి కమిటీలు, ఇప్పుడేమో వాలంటీర్ వ్యవస్థ.. రెండిటికీ పెద్దగా తేడా ఏమీ లేదు. అధికారికంగా వాలంటీర్ల పేరుతో వైసీపీ సర్కారు, తమ కార్యకర్తలకు నెలవారీగా గౌరవ వేతనాలు చెల్లించుకుంటూ వెళుతోంది. ఆ వాలంటీర్ల వల్ల ప్రజలకెంత లాభం.? […]
Jagan Govt : ఏపీలో ఆన్లైన్ సినిమా టికెటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే సినిమా టిక్కెట్లను ఆన్లైన్లో అమ్మేందుకు యువర్ స్క్రీన్స్ పేరుతో పోర్టల్ లాంఛ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఇందులో సినిమా టిక్కెట్లు తక్కువ ధరకే లభిస్తాయని ఏపీఎస్ఎఫ్డీసీ ఎండీ విజయ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. బ్లాక్ దందాకి చెక్.. సినిమా టిక్కెట్ల ధరలను ప్రభుత్వమే నిర్దేశిస్తుందని.. అదే సమయంలో ఇతర టిక్కెట్ పోర్టళ్లలో తీసుకునే సర్వీస్ చార్జీని తాము వసుూలు చేయబోమని చెబుతున్నారు. […]
PM Modi: నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టాక ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ ని ఏర్పాటు చేశారు. ఆ నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ వారం పది రోజుల కిందట మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సిన్ (కోవాగ్జిన్) తయారీ టెక్నాలజీని ఇతర ప్రైవేట్ సంస్థలతో పంచుకునేందుకు భారత్ బయోటెక్ సిద్ధంగా ఉందని చెప్పారు. అయితే ఆ కంపెనీలో ఉన్న అత్యాధునిక పరిశోధన వసతులు అన్ని చోట్లా లేవని, అందుకే ఆ సాంకేతికతని […]
YS Jagan: కరోనా విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ అదే మాటన్నారు. ఆ వైరస్ తో సహజీవనం చేయకతప్పదని ఇవాళ గురువారం మరో సారి గుర్తు చేశారు. గతంలో ఆయన ఇదే మాటంటే అందరూ హేళన చేశారు. కానీ ఇప్పుడేమైంది?. కొవిడ్-19 ట్రాజెడీ స్టోరీ కంటిన్యూ అవుతోంది. ఈ మహ్మమ్మారి వెలుగులోకి వచ్చి ఏడాది దాటి పోయినా ఇప్పటివరకు దేశంలోని ప్రజలందరికీ కనీసం మొదటి డోస్ టీకా అయినా వేయలేకపోయాం. మన దేశ […]
CM YS Jagan: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సపోర్టుగా నిలిచారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మోడీకి వ్యతిరేకంగా స్పందించటాన్ని తప్పుపట్టారు. ప్రస్తుతం దేశమంతా కరోనా వైరస్ పై యుద్ధం చేస్తున్న తరుణంలో జాతి ఐకమత్యంగా ఉండాల్సిన అవసరాన్ని ఏపీ సీఎం నొక్కి చెప్పారు. ఈ మేరకు జగన్ ఇవాళ శుక్రవారం ట్వీట్టర్ లో పోస్ట్ పెట్టారు. ‘‘హేమంత్ సోరెన్.. మీరంటే నాకు ఎంతో గౌరవం ఉంది. రాజకీయంగా పార్టీల […]
CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ, బాధితులకు వైద్యం తదితర పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ గురువారం మరోసారి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖ అధికారులకు పలు ఆదేశాలను జారీ చేశారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో సగం పడకలను కొవిడ్-19 రోగులకు కేటాయించాల్సిందేనని తేల్చిచెప్పారు. ఎంప్యానల్ చేసిన హాస్పిటల్స్ లో తప్పనిసరిగా 50 శాతం బెడ్లను కరోనా పేషెంట్లకు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. అంతకన్నా ఎక్కువ మంది […]
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఈ రోజు మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన అమరావతిలో జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను మంత్రి పేర్ని నాని మీడియాకి వెల్లడించారు. బీసీల రిజర్వేషన్లను మరో పదేళ్లు పొడిగించారు. అర్చకులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.10 వేల గౌరవ వేతనాన్ని రూ.15 వేలకు పెంచారు. రెండో కేటగిరీ గుళ్లల్లోని అర్చకులకు ఇప్పుడు చెల్లిస్తున్న రూ.5 వేలను రూ.10 వేలకు పెంచారు. […]
Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా మూడేళ్లు ఉంటారని తాను అనుకోవట్లేదని బీజేపీ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు జోస్యం చెప్పారు. ఏపీలో రాత్రి పూట కర్ఫ్యూ పెట్టడాన్ని ఆయన తుగ్లక్ చర్యగా అభివర్ణించారు. ప్రభుత్వ యంత్రాంగం కరోనా కంట్రోల్ పై ఫోకస్ పెట్టట్లేదని తప్పుపట్టారు. బిల్డింగులను కూల్చివేయటం, షాపులను తొలగించటం వంటి వాటిపై ఉన్న శ్రద్ధ కొవిడ్-19 నియంత్రణపై లేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో హెల్త్ ఎమర్జెన్సీ […]
TDP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం కాపీ కొట్టడంలో తనకి తిరుగులేదని నిరూపించుకుంటోంది. తెలంగాణ రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను చూసి అచ్చం అవే అక్కడా ప్రవేశపెట్టాలని జగన్ సర్కార్ ని డిమాండ్ చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ ప్రభుత్వం కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ స్కూల్ టీచర్లకి నెలకి రూ.2,000 నగదు, ఒక్కొక్కరికి 20 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తోంది కదా. దీంతో ఏపీలో సైతం వైఎస్సార్సీపీ […]
Jagan vs Kcr : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ లీడర్లకి భలే ఐడియాలు వస్తుంటాయ్. కాకపోతే అవి వాళ్ల పార్టీని బాగుచేసేవి మాత్రం కావు. ప్రత్యర్థి పార్టీలకు ప్లస్ చేసేవి. అయితే వాటిలో కాస్త ప్రజాకోణం కూడా ఉండటం విశేషం. హస్తం పార్టీ ఎమ్మెల్సీ, ఆ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి ఇవాళ ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి, రాష్ట్ర అధికార యంత్రాంగానికి ఒక సూచన చేశారు. అదేంటంటే నాగార్జునసాగర్ శాసన సభ నియోజకవర్గ […]
AP CM YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక అత్యంత ప్రముఖ, ప్రజాదరణ కలిగిన నాయకుణ్ని ఓ అరుదైన సందర్భంలో చూస్తే ఆ ఆసక్తే వేరు. దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోకపోతే, స్పెషల్ ఐటమ్ రాయకపోతే పాత్రికేయుడిగా అదొక లోటుగా అనిపిస్తుంది. వైఎస్ జగన్ మామూలుగానే ఒక పాపులర్ సినిమా హీరోకి ఏమాత్రం తగ్గని రేంజ్ లో హ్యాండ్సమ్ గా కనిపిస్తారు. ఏపీకి ప్రతిపక్ష నాయకుడు అవకముందు ఎక్కువగా […]
ఏపీలో పంచాయతీ ఎన్నికలపై రగడ కొనసాగుతూనే ఉంది. పరిస్థితి ఎస్ ఈసీ వర్సెస్ సర్కార్ గా మారింది. తమను ఇరుకున పెడుతున్న నిమ్మగడ్డ ఉండగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపకూడదని ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. అందుకే కరోనా సాకు చూపించి ఎన్నికలు నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. తీరా చూస్తే కోర్టులో సర్కారుకు చుక్కుదురైంది. అత్యున్నత న్యాయస్థానంలోనూ నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇక చేసేది లేక ఎన్నికలు నిర్వహించేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమైంది. అయితే […]
YS Jagan : జగన్ ప్రభుత్వానికి కోర్టులో ప్రతిసారి వ్యతిరేకత అనేది వ్యక్తం అవుతుంది. ఒక కోర్టులో ప్రభుత్వానికి అనుకూల ఫలితం రాకపోయేసరికి పై కోర్టులో పిటిషన్ వేస్తున్నారు. అయినాగానీ అక్కడ కూడా అనుకూల ఫలితాన్ని పొందలేకపోతున్నారు. హైకోర్టు, సుప్రీం కోర్టు లకు వెళ్లినాగాని మెజారిటీ కేసుల్లో చుక్కెదురవుతుంది. ఒక్కో సందర్భంలో, కేసు యొక్క తీవ్రతన బట్టి, జడ్జీలు ఘాటుగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని సందర్భాల్లో చేసిన తప్పును మళ్ళీ చేస్తూ, కోర్టులు […]