Telugu News » Tag » ap cm jagan
Modi : సామాన్యులకి అర్థమయ్యే భాషలో చెప్పేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలా అన్నారా.? లేదంటే, అవగాహనా రాహిత్యంతో అలాంటి వ్యాఖ్యలు చేశారా.? గోదావరి నది ఉగ్రరూపం నేపథ్యంలో సంభవించిన వరదల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు, బాధితుల వెతల్ని తెలుసుకుంటున్నారు, ఓదార్చుతున్నారు.. తక్షణ సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇంతవరకూ బాగానే వుంది.! ప్రింట్ చేసుకుంటే డబ్బలొచ్చేస్తాయా.? కరెన్సీ, ప్రింటింగ్ మెషీన్లలోనే తయారవుతుంది. ఇది […]
Andhra Pradesh : 39 శాతం మంది ప్రజలు వైసీపీకి మద్దతుగా నిలిచిన్నప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాజకీయంగా కష్టకాలమెలా ఎదురవుతుంది.? 32 శాతం మంది ‘న్యూట్రల్’గా వున్నారంటే, అందులో ఓ పది శాతం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైపుకు ఎన్నికల సమయంలో తిరిగినా.. అది ఆయనకు చాలా పెద్ద ప్లస్ అవుతుంది. కానీ, ఇక్కడ వ్యతిరేకత 29 శాతం వుంది. సో, వ్యతిరేకత వైపు ‘న్యూట్రల్’ జనం ఎక్కువగా మారి, ‘అనుకూలంగా’ వున్నవారు […]
Pawan Kalyan : కార్టూన్లను చూసి జనం ఆలోచనలో పడతారా.? వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకుంటారా.? 2014 ఎన్నికల్లో టీడీపీని గెలిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు, 2019 ఎన్నికల్లో వైసీపీకి అధికారమిచ్చారు. 2024 ఎన్నికల్లో ఏం జరగబోతోందన్నది ప్రస్తుతానికైతే సస్పెన్స్. తామే అధికారంలోకి వస్తామంటోంది టీడీపీ. మళ్ళీ అధికారం తమదేనంటోంది వైసీపీ. మరి, జనసేన పార్టీ పరిస్థితేంటి.? ‘అధికారం మీద మాకు యావ లేదు..’ అని ఓ వైపు చెబుతూనే, ‘ఒక్క అవకాశం ఇచ్చి చూడండి..’ అంటున్నారు జనసేన […]
Movie Tickets : ఏపీలో సినిమా టిక్కెట్ వ్యవహారం కొన్ని నెలల క్రితం ఎంత హాట్ టాపిక్గా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా టికెట్ల అమ్మకాల కోసం ఆన్ లైన్ గేట్ వే తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో.. ఇటీవలే సినిమా టిక్కెట్ల అమ్మకాలపై గైడ్ లైన్స్ జారీ చేస్తూ జగన్ సర్కారు ప్రకటన చేసింది. గడ్డు పరిస్థితులు.. అన్ని థియేటర్లు మరియు ప్రైవేట్ సంస్థలు […]
AP-TS: రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇవాళ గురువారం రెండు ముఖ్యమైన అప్డేట్స్ చోటుచేసుకున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించబోమని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) తేల్చిచెప్పింది. పరిస్థితులు కుదుటపడ్డాకే జరపుతామని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఏపీలో మూడు స్థానాలు ఈ నెలాఖరున, తెలంగాణలో ఆరు సీట్లు జూన్ మూడో తేదీన ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు సీఈసీకి రీసెంటుగా లెటర్ […]
JAGAN: ఈ రోజు మదర్స్ డే. ప్రతి సంవత్సరం మే నెల రెండో ఆదివారం ప్రపంచవ్యాప్తంగా మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటారనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఉదయం శుభాకాంక్షలు తెలిపారు. ఈ లోకంలో తల్లి ప్రేమకు సరిసమానమైంది ఏదీ లేదని చెప్పారు. ‘‘అమ్మ ఇచ్చే ప్రోత్సాహం, ధైర్యం, స్ఫూర్తి వెలకట్టలేనివి. ప్రేమ, త్యాగం మూర్తీభవించిన తల్లులందరికీ వందనాలు’’ అని సీఎం ట్విట్టర్ లో పేర్కొన్నారు. జగన్ ఇచ్చిన […]
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి లెటర్ రాయాలని నిర్ణయించుకున్నారు. కరోనా టీకాలు వేసే విషయంలో వయసు 45 ఏళ్లు పైబడ్డవారికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరనున్నారు. ఈ మేరకు ఇవాళ మంగళవారం జరిగిన ఏపీ కేబినెట్ మీటింగులో తీర్మానించారు. ఈ సమావేశంలో ఎక్కువగా కొవిడ్-19 కంట్రోల్ చర్యలు, వ్యాక్సినేషన్, ఆక్సీజన్ నిల్వలు-రవాణా, బెడ్ల కొరత తదితర అంశాల గురించే చర్చించారు. కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల నుంచి ప్రాణవాయువును […]
CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా టీకాలకు సంబంధించిన లెక్కలను సూపర్ గా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లెవల్లో దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితిని చక్కగా వివరించారు. కొవిడ్-19 వైరస్ తో కలిసి బతకాల్సిందేనని ముందుగా చెప్పిన ముఖ్యమంత్రి కూడా జగనే కావటం విశేషం. ఇప్పుడు సైతం ఆయన అదే స్టైల్లో వ్యాక్సిన్ గణాంకాలను మస్తుగా, సింపుల్ గా వెల్లడించారు. అవన్నీ వింటే ప్రజలు ‘ఔను’ కదా అని అనుకోకమానరు. కేంద్ర ప్రభుత్వమైనా […]
CM JAGAN: మన దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి అందునా ఒక ఆంధ్రుడు ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టడం.. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సతీమణి వేమూరి కనకదుర్గ హఠాత్తుగా చనిపోవటం.. ఈ రెండు సంఘటనలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించటం ఆశ్చర్యకరంగా ఉంది. ఈ రెండు విషయాల్లో సీఎం జగన్ నుంచి రియాక్షన్ రాదేమో అని చాలా మంది అనుకున్నారు. కానీ.. ఎట్టకేలకు ఆయన పేరుతో ప్రకటనలు […]
AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చే రెండేళ్లలో వంద శాతం డిజిటల్ గా మారబోతోంది. ప్రతి ఊరుకీ ఇంటర్నెట్ (విత్ అన్-లిమిటెడ్, హైస్పీడ్) కనెక్షన్ ఇవ్వబోతున్నారు. అన్ని గ్రామాల్లోనూ ఆన్ లైన్ లైబ్రరీలు అందుబాటులోకి వస్తాయి. దీంతో విలేజ్ లోనే ఉండి వర్క్ ఫ్రం హోం చేసుకోవచ్చు. స్టూడెంట్స్ ఇంట్లోనే ఉండి అమ్మఒడి పథకం కింద ఇచ్చే ల్యాప్ టాప్ లో చదువుకోవచ్చు. 2023 మార్చి నాటికి ఇవన్నీ పూర్తికావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ […]
AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి జాతీయ స్థాయిలో మెరిసింది. ఏపీ పంచాయతీరాజ్ శాఖ పనితీరు మెచ్చి కేంద్ర ప్రభుత్వం ఏకంగా 17 అవార్డులు ఇచ్చింది. గ్రామ పంచాయతీలకి 10, మండలాలకి 4, జిల్లాలకి 2, రాష్ట్ర స్థాయికి ఒకటి చొప్పున వీటిని బహూకరించింది. అవార్డుల సంఖ్యపరంగా ఆంధ్రప్రదేశ్ నేషనల్ లెవల్ లో నాలుగో స్థానంలో నిలిచింది. యూపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తర్వాతి స్థానం ఆంధ్రప్రదేశ్ దే. గతేడాది 15 పురస్కారాలను దక్కించుకున్న ఏపీ ఈసారి మరో […]
Jagan: మహారాష్ట్రలో కరోనా వైరస్ వల్ల అల్లాడుతున్న ప్రజల ప్రాణాలను దృష్టి పెట్టుకొని అడిగిన వెంటనే కాదనకుండా వారం రోజుల్లో 300 వెంటిలేటర్లను పంపించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహర్ రెడ్డికి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రెండు మూడు రోజుల కిందట హార్ట్ ఫుల్ థ్యాంక్స్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి ఫోన్ చేసి సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో […]
AP Govt: కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ సర్కార్ ఇవాళ శుక్రవారం సాయంత్రం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే నెల ఒకటి నుంచి 18 సంవత్సరాల వయసు నిండే ప్రతిఒక్కరికీ ఉచితంగా కొవిడ్-19 టీకా వేయనున్నట్లు ప్రకటించింది. అలాగే.. రేపు శనివారం రాత్రి నుంచి కర్ఫ్యూ పెట్టనున్నట్లు తెలిపింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ ఆజ్ఞలు అమల్లో ఉంటాయని పేర్కొంది. కరోనా నిర్ధారణ […]
Ayyanna Patrudu: ఏపీ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇవాళ శుక్రవారం చాలా ఆవేశపడిపోయాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడాడు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ కనీ వినీ ఎరగని రీతిలో ఏపీలోని పనికి మాలిన జగన్ రెడ్డి ప్రజాధనం దోపిడీకి పాల్పడుతున్నాడని విమర్శించాడు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ రెచ్చిపోయాడు. అధికార పార్టీ వైఎస్సార్సీపీని ‘అలీబాబా 40 దొంగల ముఠా’తో పోల్చాడు. ఈ ముఠా దెబ్బకి రాష్ట్రం […]
chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఉన్నట్లుండి విశాఖ ఉక్కు ఉద్యమానికి అనుకూలంగా తన మద్దతు ప్రకటించాడు. ఈ ఒక్క ప్రకటన రాజకీయ పరంగా పెద్ద అనుమానాలకు దారితీస్తుంది. బీజేపీ తో ఉన్న పొత్తు కారణంగా విశాఖ ఉక్కు విషయంలో పవన్ కళ్యాణ్ నోరెత్తలేని పరిస్థితి నెలకొని ఉంది. దీనితో ఆంధ్రుల దృష్టిలో పవన్ చులకన అవుతున్నాడు. దీనితో తమ్ముడి బాధ గమనించిన అన్నగా చిరంజీవి రంగంలోకి దిగి విశాఖ ఉక్కుకు మద్దతు ఇస్తున్న అంటూ మాట్లాడటం జరిగిందని […]