Telugu News » Tag » ap assembly today
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇక ఈ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నాయి. ఇక ఇదిలా ఉంటె నేడు జరిగిన సమావేశాల్లో పోలవరం పై వైస్సార్ విగ్రహాన్ని పెట్టడానికి తీర్మానం చేసారు. ఇక అనంతరం గతంలో చంద్రబాబు పోలవరం పేరు మీద ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో చెప్పుకొచ్చాడు. కోట్ల రూపాయలు పోలవరం వెళ్ళడానికి ట్రావెలింగ్ ఖర్చులు చంద్రబాబు పెట్టడానికి పేర్కొన్నారు. ఇక అక్కడికి వెళ్లిన జనాలు చంద్రబాబు మీద […]
ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇక మొదటి రోజు నుండే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరుగుతుంది. ఇక మొదటి రోజు టీడీపీ అధినేత చంద్రబాబు తో సహా పదమూడు మంది టీడీపీ సభ్యులు అసెంబ్లీ నుండి సస్పెండ్ చేసారు. ఇక నిన్న రెండవ రోజు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు సస్పెండ్ కాగా, ఇక చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో సీఎం జగన్ విమర్శలు చేసాడు. అలాగే […]
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజే హాట్ టాపిక్ గా మారాయి. సభలో భాగంగా ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు కు చుక్కలు చూపించారు. అయితే సభలో తమకు మైక్ ఇవ్వలేదని గందరగోళం చేసారు బాబు గారు. దీనితో జగన్ చంద్రబాబు పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసాడు. ఒకవైపు రాష్ట్రంలో తుపాన్ వచ్చి ప్రజలందరూ సర్కార్ ఏం చేబుతుందా అని ఎదురు చూస్తుంటే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడని ఫైర్ అయ్యాడు. ఎప్పుడు చుసిన గుడ్లు పెద్దగా చేస్తూ భయపెట్టడానికి […]
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలయిన విషయం తెలిసిందే. అయితే మొదటి రోజు మహానీయులను గుర్తు చేసుకుంటూ ప్రారంభించారు. మొదటగా గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. స్పీకర్ మాట్లాడుతూ.. సుమారుగా 32 భాషల్లో పాటలు పాడిన గొప్ప వ్యక్తి బాలు గారు లేకపోవడం బాధాకరం అని చెప్పుకొచ్చాడు. ఆయన ఖ్యాతిని గుర్తించడానికి నెల్లూరు లోని గవర్నమెంట్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ స్కూల్ ను ఎస్పీ బాలసుబ్రమణ్యం మ్యూజిక్ అండ్ […]
ఏపీలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. అయితే మొదటి రోజే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తీరా స్థాయిలో జరిగింది. ప్రతిపక్ష పార్టీ సభ్యులు మాట్లాడకుండా చేస్తున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. దీనితో టీడీపీ సభ్యులందరు సభను అడ్దుకోవడానికి ప్రయత్నించారు. ఇక ఇదే క్రమంలో చంద్రబాబు తో సహా పదమూడు మంది టీడీపీ సభ్యులను సభ నుండి స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశాడు.
ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయినా విషయం తెలిసిందే. ఇక ఈ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య జోరుగా వార్ జరుగుతుంది. ఇక సభలో అనుకోని పరిణామం ఏర్పడింది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తో సహా పలువురు సభ్యులు అసెంబ్లీ నుండి సస్పెన్షన్ అయ్యారు. అయితే సభ జరుగుతున్న సమయంలో టీడీపీ కి మైక్ ఇవ్వడం లేదని అసెంబ్లీలో బైఠాయించారు. ఇక సభ జరగవద్దని టీడీపీ సభ్యులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఇక […]
ఏపీలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అయితే ఈ సమావేశాలు కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ జరుగుతున్నాయి. శాసన సభ్యులందరు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ సమావేశంలో పాల్గొన్నారు. ఇక ఇది ఇలా ఉంటె టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం కరోనా నిబంధనలను పక్కాగా పాటిస్తూ కనిపించాడు. అయితే అసెంబ్లీ లో ఒక వరుసలో కేవలం చంద్రబాబు మాత్రమే ఒంటరిగా ఉన్నాడు. అయితే కరోనా దృష్ట్యా బాబు అలా ఒంటరిగా పాల్గొన్నాడు. ఇక ఈ శీతాకాల అసంబ్లీ […]
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ లో సోమవారం నుంచి శీతాకాల సమావేశాలు మొదలవనున్నాయి. శాసనసభ మరియు శాసనమండలి సమావేశాలు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 4 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 8 గంటలకు బీఏసీ మీటింగ్ మొదలవుతుంది. ఈ సమావేశంలో ఎన్ని రోజులు సెషన్స్ కొనసాగించాలి, ప్రభుత్వం తరపున ప్రవేశబెట్టబోయే బిల్లులు వంటి అంశాల గురించి ప్రభుత్వం మరియు ప్రతి పక్షం కలిసి కూర్చొని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. వైస్ జగన్ కీలక […]