Telugu News » Tag » ap assembly
AP Budget: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2021-22 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ ని ఇవాళ గురువారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ పద్దును చదివి వినిపించారు. 2 లక్షల 29 వేల 779 కోట్లతో ఈ అంచనాలని రూపొందించినట్లు ఆయన తెలిపారు. అన్ని రంగాలతో పోల్చితే మహిళాభివృద్ధికి అత్యధికంగా 47 వేల 283 కోట్లు కేటాయించటం విశేషం. పిల్లల సంక్షేమానికి 16 వేల 748 కోట్లు ఖర్చు చేయనున్నారు. కరోనా […]
YS Jagan : మీరు చదివిన టైటిల్ నిజమే? సీఎం జగన్ త్వరలో అసెంబ్లీనే రద్దు చేసేందుకు యోచిస్తున్నారట. దానికి కారణం ఏంటి? అసలు.. ఆయనకు అసెంబ్లీ రద్దు చేయాల్సిన అవసరం ఏంటి. 150కి పైగా వైసీపీ ఎమ్మెల్సీలు ఉన్నా.. ప్రభుత్వానికి ఎటువంటి డోకా లేదు. అయినప్పటికీ.. అసెంబ్లీని రద్దు చేయాలని ఎందుకు సీఎం జగన్ అనుకున్నారు.. అంటే.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఇప్పటికే విశాఖను సీఎం జగన్ ప్రకటించారు కదా. రాజధానిగా ప్రకటించిన తర్వాత విశాఖ […]
గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో హాజరు కాకపోవడంతో అనేక రూమర్లు హల్ చల్ చేస్తున్నాయి. వైసీపీ అధిష్టానం చెప్పినందుకే ఉండవల్లి శ్రీదేవి అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్నారనే ప్రచారం ఉపందుకుంది. తాడికొండ నియోజకవర్గం పరిధిలోనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే తాడికొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండవల్లి శ్రీదేవి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనక పోయేసరికి లోకల్ ఎమ్మెల్యే అయ్యి ఉండి కూడా సమావేశాల్లో ఎందుకు పాల్గొనట్లే అని.. సోషల్ ప్రచారంలో […]
ఏపీ సీఎం జగన్ ను ఎన్ని విధాలుగా చంద్రబాబు నాయుడు ఇరుకున పెట్టాలని భావిస్తున్నాడో అన్ని విధాలుగా ఇరుకున పెడుతున్నాడు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడుకు చుక్కలు చూపిస్తున్న జగన్ కు మండలిలో మాత్రం చంద్రబాబు టీం అంతకు మించి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాయి. అసెంబ్లీలో పూర్తి స్థాయి మద్దతు ఉన్న సీఎం జగన్ కు మండలిలో మాత్రం ఆశించిన స్థాయిలో బలం లేదు. మండలిలో మొత్తం 58 మంది సభ్యులు ఉండగా అధికార […]
గతంలో అధికారం ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జగన్ మోహన్ రెడ్డి ని ఏ స్థాయిలో విమర్శించేవారో మనం అందరం చూశాం. అసెంబ్లీ సమావేశాల్లో జగన్ మోహన్ రెడ్డిని గుడ్డు మీద ఈకలు తీసేస్తూ మూడు చెరువుల నీళ్లు తాగించేవారు. మైక్ కట్ చేసి ఎద్దేవా చేస్తూ తెగ నవ్వుకునేవారు. కానీ చంద్రబాబు విధి వక్రీకరించి ఏపీ సీఎం పదవిని జగన్ మోహన్ రెడ్డి అధిరోహించారు. దీంతో గతంలో తనని ఎంతగా బాధించారో అంతకు పది […]
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తెలుగు దేశం పార్టీకి కనీసం మాట్లాడే వారే లేక పోయారు. టీడీపీ తరపున మొత్తంగా 23 మంది గత ఎడాది ఎన్నికల్లో గెలుపొందిన విషయం తెల్సిందే. ఇప్పటికే వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణ బలరాం, వాసుపల్లి లు వైకాపా తీర్థం పుచ్చుకున్నారు… మరో ఎమ్మెల్యే గంటా బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఆయన టీడీపీలో కాని అసెంబ్లీలో కాని పెద్దగా కనిపించడం లేదు. దాంతో మొత్తం టీడీపీ […]
వెనకటికి ఓ సామెత ఉండేది.. అది కరెక్ట్ గా టీడీపీ, వైసీపీలకు సరిపోతుంది. కానీ.. ఆ సామెత అస్సలు గుర్తురావడం లేదు. సర్లే.. గుర్తొచ్చినప్పుడు చెప్పుకుందాం కానీ.. రాజకీయాలంటేనే ఇలా ఉంటాయా? ఎవరైనా అంతేనా? అని అనిపిస్తోంది ఏపీ ప్రజలకు. ఎందుకంటే.. ఏపీ రాష్ట్రానికే ఎంతో ముఖ్యమైన ప్రాజెక్టు పోలవరం. కానీ.. ఆ ప్రాజెక్టు గురించి ఏ ప్రభుత్వమూ సీరియస్ గా ఉన్నట్టు లేదు. అందుకే.. వైఎస్సార్ కాలం నుంచి ఇప్పుడు జగన్ హయాం వరకు అలాగే […]
అందరికీ తెలుసు. హైదరాబాద్ లో దిశ అనే యువతిపై జరిగిన హత్యాచారం దేశమంతా అలజడి లేపింది. యువతిపై అత్యాచారం చేసిన నలుగురు దుండగులు.. ఆ తర్వాత ఆ యువతిని చంపేసి సజీవ దహనం చేశారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ దేశంలో ఆడపిల్లలకు రక్షణే లేదా? అంటూ మహిళలు పెద్ద ఎత్తున నినదించారు. అయితే.. ఇటువంటి ఘటనలు ఏపీలో జరగకూడదని.. అటువంటి నేరాలు చేసేవాళ్లకు కఠినమైన శిక్షలు వేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా దిశ […]
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇక ఈ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నాయి. ఇక ఇదిలా ఉంటె నేడు జరిగిన సమావేశాల్లో పోలవరం పై వైస్సార్ విగ్రహాన్ని పెట్టడానికి తీర్మానం చేసారు. ఇక అనంతరం గతంలో చంద్రబాబు పోలవరం పేరు మీద ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో చెప్పుకొచ్చాడు. కోట్ల రూపాయలు పోలవరం వెళ్ళడానికి ట్రావెలింగ్ ఖర్చులు చంద్రబాబు పెట్టడానికి పేర్కొన్నారు. ఇక అక్కడికి వెళ్లిన జనాలు చంద్రబాబు మీద […]
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల హామీ అయిన ఇళ్ల పంపిణీ.. ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ఇళ్ల స్థలాలను అర్హులందరికి ఇవ్వాలని భావించినా కూడా ఏవో కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చాయి. అర్హులు అయిన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం లేదా ఇళ్లును ఇవ్వాలని జగన్ తీవ్రంగా ప్రయత్నించాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావడం ప్రతిపక్ష పార్టీ లు లేదా కోర్టు […]
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రణ రంగం అవుతున్నాయి. ఈ సమావేశాల్లో టిడ్కో ఇళ్ల అంశంపై అధికార వైకాపా మరియు విపక్ష టీడీపీల మద్య మాటల యుద్దం జరుగుతోంది. ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు అంతా కూడా సభా కార్యక్రమాలను అడ్డుకుంటూనే ఉన్నారు. వరుసగా రెండు రోజులు కూడా సమావేశాలను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించారు అంటూ వైకాపా నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఎంతో విలువైన సభా సమయంను రాజకీయం కోసం దుర్వినియోగం చేస్తున్నారు అంటూ విమర్శలు వ్యక్తం […]
ఏపీ శీతాకాల సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. తెలుగు దేశం పార్టీ మరియు వైకాపా నాయకులు మద్య హోరా హోరీ సాగుతుంది. తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు కొందరే ఉన్నా కూడా సభా కార్యక్రమాలను అడ్డుకుంటూ అట్టుడికిస్తున్నారు. ప్రతి రోజు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసి సభను నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక నిన్నటి అసెంబ్లీ సమావేశాల సందర్బంగా సీఎం జగన్ అత్యంత ఘాటు పదాలతో చంద్రబాబు నాయుడును విమర్శించాడు. పిచ్చి పట్టింది అంటూ చంద్రబాబు నాయుడు పై […]
ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇక మొదటి రోజు నుండే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరుగుతుంది. ఇక మొదటి రోజు టీడీపీ అధినేత చంద్రబాబు తో సహా పదమూడు మంది టీడీపీ సభ్యులు అసెంబ్లీ నుండి సస్పెండ్ చేసారు. ఇక నిన్న రెండవ రోజు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు సస్పెండ్ కాగా, ఇక చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో సీఎం జగన్ విమర్శలు చేసాడు. అలాగే […]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడివేడి గా సాగుతున్నాయి. మొదటి రోజు రైతుల తరుపున బీమా సంస్థలకు చెల్లించవలసిన డబ్బులను ప్రభుత్వం చెల్లించలేదని వాటిని వెంటనే చెల్లించాలని, అదే సమయంలో వరదల్లో తీవ్రంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని టీడీపీ పార్టీ పట్టుపడుతూ పదే పదే సభకు అడ్డుతగిలింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం డిసెంబర్ చివరికి నాటికీ నష్టపరిహారం ఇస్తామని చెప్పిన కానీ ప్రతిపక్షము అదే పనిగా గోల చేయటం చివరికి స్పీకర్ పోడియం వద్దకు వచ్చి బైఠాయించడంతో […]
40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఏపీ ప్రజల నాశనం కోరుకుంటున్నాడని, సంక్షేమ పథకం మొదలు పెట్టాలంటే చాలు అయన కాలు పెట్టడానికి సిద్దమయిపోతున్నాడని ముఖ్యమంత్రి వైస్ జగన్ ఈ రోజు అసెంబ్లీ లో ఆగ్రహంతో ఊగిపోయారు. టీడీపీ కుట్రపూరితంగా ప్రజలకు కోసం ఎలాంటి పని చేయనీయకుండా అడుగడుగునా అడ్డుకుంటుంది అన్నారు వైస్ జగన్. ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ విషయంలో.. పేద ప్రజల బాగు కోసం వైస్ ప్రభుత్వం ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ […]