The News Qube Telugu

  • తాజా వార్తలు
  • ఎంటర్టైన్‌మెంట్
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రీడలు
  • ఫోటో గ్యాలరీ
  • ఎక్సక్లూసివ్
  • ఆధ్యాత్మికం
  • మూవీ రివ్యూ
  • Entertainment
  • Andhra pradesh
  • Telangana
  • Sports
  • Business
  • Devotional
    • Bathukamma
    • Navaratri
  • Health
  • Automobile
  • Exclusive
  • Gallery
  • Horoscope
  • International
  • Latest News
  • National
  • Political Videos
  • Politics
  • Review
  • Technology
    • Telugu News » Tag » Ap

Ap

TDP vs YCP : వెన్నుపోటు వర్సెస్ గొడ్డలి పోటు.! టీడీపీ వర్సెస్ వైసీపీ.!

TDP vs YCP : వెన్నుపోటు వర్సెస్ గొడ్డలి పోటు.! టీడీపీ వర్సెస్ వైసీపీ.!

6 months ago

TDP vs YCP : ‘ఒకరి పరువుని ఇంకొకరు తీసేసుకుని, నిస్సిగ్గుగా రోడ్డున పడి కొట్టుకుంటున్నారు..’ అంటూ సోషల్ మీడియా వేదికగా అధికార వైసీపీ మీదా అలాగే ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మీదా నెటిజన్ల నుంచి సెటైర్లు పడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ‘మాయని మచ్చ’గా ‘వెన్నుపోటు’ ఎపిసోడ్ వుంటే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ‘గొడ్డలి పోటు’ కూడా అలాంటి వ్యవహారమే.! గొడ్డలి పోటుతోపాటు, పావురాల గుట్టలో హెలికాప్టర్ వ్యవహారం కూడా అధికార వైసీపీకి ఇబ్బందికరంగా […]

Balakrishna : ఎన్టీయార్‌కి వెన్నుపోటు: కుట్రలో బాలకృష్ణకీ భాగముందంటోన్న వైసీపీ నేత.!

6 months ago

Balakrishna : స్వర్గీయ నందమూరి తారకరామారావు రాజకీయంగా వెన్నుపోటుకు గురయ్యారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని ‘నాయకత్వ మార్పు’ అని చెప్పుకుంటుంటుంది ప్రస్తుత చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ. కానీ, స్వర్గీయ ఎన్టీయార్ స్థాపించిన తెలుగు దేశం పార్టీ నుంచి, ఆయన్నే బయటకు పంపేశారు ప్రస్తుత టీడీపీ అధినేత చంద్రబాబు. మామూలుగా కాదు, మహానుభావుడు ఎన్టీయార్ మీద చెప్పులు కూడా వేయించారు అప్పట్లో.! ఆ వైస్రాయ్ ఘటనకు సంబంధించిన వాస్తవాలు ఇప్పటికీ అలాగే వున్నాయ్. చెరిపేస్తే […]

YS Jagan : అమరావతి, ఎన్టీయార్ రగడ.! వైఎస్ జగన్ గెలిచినట్టా.? ఓడినట్టా.?

6 months ago

YS Jagan : అటు అమరావతి రగడ.. ఇంకో వైపు ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ పేరు గొడవ.. రెండూ ఏకకాలంలో వచ్చిపడ్డాయ్. నిజానికి, అమరావతి వివాదానికి విరుగుడుగా ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వివాదాన్ని వైసీపీ సర్కారు వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చిందన్న విమర్శ వుంది. అయితే, ఈ విషయమై వైసీపీ వాదన మరోలా వినిపిస్తోంది. అమరావతి విషయంలో తాము కొత్తగా చెప్పడానికేమీ లేదన్నది వైసీపీ ప్రభుత్వ వాదన. ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు కూడా […]

AP IAS Officer Prabhakar Reddy : త‌న పిల్ల‌ల‌ని ప్ర‌భుత్వ బ‌డిలో చేర్పించి అంద‌రికి ఆద‌ర్శంగా నిలిచిన ఐఏఎస్ ఆఫీసర్

9 months ago

AP IAS Officer Prabhakar Reddy  : ఇటీవ‌లి కాలంలో చాలా మంది త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటున్నారు. తాము చ‌దువుకోక‌పోయిన పిల్ల‌లు అయిన ఉన్న‌త చ‌దువులు చ‌దివి మంచి పొజీష‌న్‌లో ఉండాల‌ని వారు భావిస్తున్నారు. ఇందుకోసం ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్స్‌లో జాయిన్ చేయిస్తున్నారు. మిగతా ఖర్చులు తగ్గించుకొని అయినా సరే.. మంచి పేరున్న ప్రయివేట్ బడుల్లో పిల్లల్ని చదివించాలని చాలా మంది పేరెంట్స్ భావిస్తుంటారు. ప్ర‌భుత్వ బ‌డుల […]

APSRTC: ఈసారి ఏపీఎస్ ఆర్టీసీ.! బాదుడే బాదుడు.! తగ్గేదే లే.!

9 months ago

APSRTC: ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగాయి. ఈసారి పెంపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీజిల్ సెస్ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రేపట్నుంచి తమ ప్రయాణీకుల్ని బాదెయ్యనుంది. డీజిల్ ధరలు అనూహ్యంగా పెరిగిన దరిమిలా, ప్రజా రవాణా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోన్నమాట వాస్తవం. అయితే, ప్రభుత్వాలకు ఈ పెట్రో ధరల పెంపుతో ఆదాయం గణనీయంగా వస్తోంది. అలాంటప్పుడు, ప్రజా రవాణాకి సంబంధించి పెట్రో పన్నులపై వడ్డన ఎందుకు తగ్గించకూడదు.? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయమై […]

Fancy Numbers : ఫ్యాన్సీ నెంబ‌ర్ల రేట్లు చాలా కాస్ట్ లీ గురూ.. ఎక్క‌డో కాదు..!

10 months ago

Fancy Numbers : ఇటీవ‌ల చాలా మంది ఖ‌రీదైన కార్లు కొనుగోలు చేయ‌డమే కాకుండా వాటికి ల‌క్ష‌ల్లో ఖ‌ర్చు పెట్టి ఫ్యాన్సీ నెంబ‌ర్స్ తీసుకుంటున్నారు. అయితే ఖజానా నింపుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఫ్యాన్సీ నెంబ‌ర్ రేట్స్‌ని భారీగా పెంచింది. ఏ చిన్న అవకాశాన్ని కూడా వ‌ద‌లని ఏపీ ప్ర‌భుత్వం వాహనాల ఫ్యాన్సీ రిజస్ట్రేషన్ నెంబర్ల ఫీజును పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఒక ఫ్యాన్సీ నెంబరు కొనుగోలు […]

AP: ఏపీలో ఇంకో సర్వే: ఇది మరీ టూ మచ్!

10 months ago

AP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకో కొత్త సర్వే ఫలితం కాక రేపుతోంది. ఎవరు చేస్తున్నారు.? ఎవరు చేయిస్తున్నారు.? అన్న విషయాల్ని పక్కన పెడితే, రాజకీయ పార్టీల్లో ఒక్కో సర్వే ఒక్కోలా గుబులు పెట్టిస్తోంది. తాజాగా వెలుగు చూసిన ఓ సర్వేలో తెలుగుదేశం పార్టికి 37 శాతం ఓట్లు వస్తాయని తేలింది. అదే సమయంలో, అధికార వైసీపీ కేవలం 30 శాతం ఓట్లకే పరిమితమవుతుందట. జనసేన పార్టీకి 25 శాతం పైనే ఓట్లు వస్తాయన్నది ఆ సర్వే సారాంశం. […]

Nagababu : ఏపీలో క‌రెంట్ కోత‌ల‌కు అల్లాడుతున్న ప్ర‌జ‌లు.. సంచ‌ల‌న కామెంట్స్ చేసిన నాగబాబు

11 months ago

Nagababu  : ఎండాకాలం వ‌చ్చిందంటే ఎలాంటి ప‌రిస్థితులు ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ కోతలతో జనాలు అల్లాడిపోతున్నారు. కొద్దిరోజులుగా అప్రకటిత విద్యుత్ కోతల దెబ్బకు నరకం అనుభవిస్తున్నారు. ఇంట్లో ఉక్కపోత.. బయటకు వస్తే దోమల మోతతో జాగారం చేస్తున్నారు. పసిపిల్లలు, పెద్దవాళ్లు ఉన్న ఇళ్లలో నరకం కనిపిస్తోంది. పసిబిడ్డలకు తల్లులు రాత్రంతా విసనకర్రతో విసరాల్సిన పరిస్థితులు. ఆస్పత్రుల్లో రోగులు కూడా కష్టాలు ఎదుర్కొంటున్నారు. అవసరాన్ని బట్టి డిస్కమ్‌లు గ్రామీణ ప్రాంతాల్లో పగటిపూట 4 గంటల వరకు […]

AP: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవాళ రెండు శుభవార్తలు..

2 years ago

AP: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవాళ శుక్రవారం రెండు శుభవార్తలు వినిపించాయి. ఒకటి.. కరోనా పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో తగ్గాయి. రెండు.. అన్ని జిల్లా కేంద్రాల్లో హెల్త్ క్లబ్బులు రానున్నాయి. కొద్ది రోజులుగా ఏపీలో నిత్యం పాతిక ముప్పై వేల మధ్యలో కొవిడ్ కేసులు నమోదవుతుండగా ఈరోజు ఒక్కసారిగా సగానికి సగం తగ్గిపోవటం గమనార్హం. గడచిన 24 గంటల్లో 14,429 మందే ఈ మహమ్మారి బారిన పడ్డారు. అయితే.. చనిపోతున్నవారి సంఖ్య మాత్రం పెద్దగా తగ్గట్లేదు. రోజూ […]

Raghu Rama Raju: అచ్చెన్న అందుకున్నాడు.. బాలినేని బదులిచ్చాడు..

2 years ago

Raghu Rama Raju: ఏపీలో చీమ చిటుక్కుమన్నా సీఎం జగనే కారణం అంటూ గుడ్డిగా విమర్శించే తెలుగుదేశం పార్టీ ఇవాళ శుక్రవారం రాత్రి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు పైనా అలాగే స్పందించింది. ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న తీరు సరికాదని తప్పుపట్టింది. అక్కడికి అతను మాట్లాడే విధానమేదో బాగున్నట్లు వెనకేసుకొచ్చింది. ఎంపీ అరెస్టు అప్రజాస్వామికం అంటూ అలవాటైన పదాలను వాడేసింది. ఆంధ్రప్రదేశ్ లో జగన్ రెడ్డి పాలన ఎమర్జెన్సీని గుర్తుకు తెస్తోందని మండిపడింది. జగన్మోహన్ రెడ్డి […]

PM Kisan: వచ్చేస్తున్నాయ్.. ‘పీఎం-కిసాన్’ డబ్బులు..

2 years ago

PM Kisan: దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇవాళ గురువారం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధానమంత్రి-కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం-కిసాన్ పథకం) కింద ఎనిమిదో విడత పెట్టుబడి సాయాన్ని రేపు శుక్రవారం విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం రూ.19,000 కోట్లను 9.5 కోట్ల మంది రైతులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రిలీజ్ చేస్తారని పీఎంవో ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ సందర్భంగా పీఎం కొంత మంది లబ్ధిదారులతో మాట్లాడతారని పేర్కొంది. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి […]

AP: శెభాష్.. ఆంధ్రప్రదేశ్..

2 years ago

AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరును ప్రపంచ బ్యాంక్ ప్రశంసించింది. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కితాబిచ్చింది. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోల్చితే ఏపీ ప్రజలే నింపాదిగా జీవనం సాగిస్తున్నట్లు గుర్తించింది. గతేడాది జూన్ లో ఏపీలో ఒక్కో కుటుంబం కనీసం రూ.2,866 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినట్లు తన సర్వేల్లో పేర్కొంది. కొవిడ్-19 నేపథ్యంలో ఎక్కువ కాలం లాక్డౌన్ విధించటం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడిందనే అంశంపై రాజస్థాన్, […]

AP: ఇంటర్నెట్ విత్ అన్-లిమిటెడ్, హైస్పీడ్. ఇది రీఛార్జ్ ప్లాన్ కాదు..

2 years ago

AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చే రెండేళ్లలో వంద శాతం డిజిటల్ గా మారబోతోంది. ప్రతి ఊరుకీ ఇంటర్నెట్ (విత్ అన్-లిమిటెడ్, హైస్పీడ్) కనెక్షన్ ఇవ్వబోతున్నారు. అన్ని గ్రామాల్లోనూ ఆన్ లైన్ లైబ్రరీలు అందుబాటులోకి వస్తాయి. దీంతో విలేజ్ లోనే ఉండి వర్క్ ఫ్రం హోం చేసుకోవచ్చు. స్టూడెంట్స్ ఇంట్లోనే ఉండి అమ్మఒడి పథకం కింద ఇచ్చే ల్యాప్ టాప్ లో చదువుకోవచ్చు. 2023 మార్చి నాటికి ఇవన్నీ పూర్తికావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ […]

Adani : ‘‘గేట్ వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్’’గా మారుస్తారంట..

2 years ago

Adani మనకు ఇప్పటివరకు ‘‘గేట్ వే ఆఫ్ ఇండియా’’నే తెలుసు. అది ముంబైలో ఉంది. ఎనిమిది అంతస్తుల ఎత్తులో నిర్మించిన ఈ కట్టడం ప్రసిద్ధ శిల్పకళా అద్భుతం. దేశ ఆర్థిక రాజధాని ముంబైని చూడటానికి వెళ్లిన ప్రతిఒక్కరూ ‘గేట్ వే ఆఫ్ ఇండియా’ వద్ద ఫొటో తీయించుకోకపోతే లోటుగా భావిస్తారు. ఈ విషయం ఇప్పుడు ఎందుకు ప్రస్తావనకు వచ్చిందంటే భవిష్యత్తులో ‘‘గేట్ వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్’’ అందుబాటులోకి రాబోతోంది కాబట్టి. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టులోని వంద […]

AP : తాజా వార్త : ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ షెడ్యూల్ విడుదల

2 years ago

AP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ గా ఇవాళ గురువారం బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్నీ శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ షెడ్యూల్ ని విడుదల చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 8న పోలింగ్ నిర్వహించి 10వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఒకవేళ రీపోలింగ్ అవసరమైతే 9వ తేదీన నిర్వహిస్తారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ)గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నప్పుడు ఏడాది కిందట ఈ ఎలక్షన్స్ కి […]

Latest News

  • Keerthy Suresh : ప్రేమలో పడ్డ కీర్తి సురేష్.. త్వరలోనే చెబుతామన్న ఆమె తల్లి..!
  • Payal Rajput : పబ్లిక్ లో ఆ చెత్త పనులేంటి పాయల్.. ఇంత దిగజారిపోయావా..!
  • Manchu Manoj : విష్ణు ఇంత శాడిస్టా.. సాక్ష్యాలతో బయటపెట్టిన మనోజ్..!
  • Adivi Sesh And Supriya : కారులో ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన అడవిశేష్, సుప్రియ..!
  • Adipurush Movie : సీతారాములుగా ప్రభాస్, కృతిసనన్.. ఆదిపురుష్‌ నుంచి అదిరిపోయిన పోస్టర్..!
The News Qube
Follow us on
  • Telugu News
  • Latest News
  • Politics
  • Entertainment
  • Devotional
  • Videos
  • Gallery
  • About Us
  • Contact Us
  • Editorial Team Information
  • Ownership & Funding Information
  • Corrections Policy
  • Ethics Policy
  • Fact Checking Policy
© Copyright TheNewsQube News 2022. All rights reserved.