Telugu News » Tag » AndhraPradeshNews
‘ వివాహం విద్య నాశనయహ-శోభనం సర్వనాశయహ ‘ అంటారు. పెళ్లి చేసుకుంటే చదువు ఇక అటకెక్కినట్లేనని, కార్యం జరిగితే సర్వం కోల్పోయినట్లేనని పెద్దలు చెబుతుంటారు. మనిషికి ఎడ్యుకేషన్ ఎంత ముఖ్యమో తెలిపే మాటలివి. ఉన్నత చదువులు చదువుకొని, మంచి ఉద్యోగం సంపాదించి, జీవితంలో స్థిరపడినప్పుడు పెళ్లి చేసుకుంటే ఆర్థికంగా గానీ దాంపత్యపరంగా గానీ ఇబ్బందులు రావనేది వీటి ఉద్దేశం. కానీ.. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివే ఇద్దరు మైనర్లు […]
ఏపీలోని విజయవాడ స్వర్ణ కోవిడ్ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రధాన నిందితుడిగా ఉన్న డాక్టర్ రమేష్ బాబును విచారించేందుకు హై కోర్ట్ అనుమతి ఇచ్చింది. అయితే ఆయన ను కస్టడీలోకి తీసుకోవాలని శుక్రవారం కోర్ట్ సూచించింది. దీనితో నిందితున్ని అదుపులోకి తీసుకోని నవంబర్ 30వ తేదీ నుండి డిసెంబర్ 2వ తేదీ వరకు విచారణ జరపనున్నారు. అంతేకాదు ఒక న్యాయవాది అధీనంలో విచారణ జరపాల్సిందిగా కోర్ట్ సూచించింది. అయితే కరోనా నేపథ్యంలో కోవిడ్ ఆసుపత్రిగా నియమించిన […]
ఏపీ లో ఎలక్షన్ కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కు ఒకదాని వెనుక మరోక సమస్య వచ్చిపడుతుంది. ఇక ఇప్పటికే అధికార పార్టీ కి ఈసీకి క్షణం కూడా పడటం లేదు. ఇక మొన్నటి వరకు ఈసీ విషయంలో జగన్ సర్కార్ కు మొట్టికాయలు వేసింది హై కోర్ట్. అలాగే చాలా సార్లు ఈసీ నిమ్మగడ్డకు, వైసీపీ సర్కార్ మధ్య వివాదాలు జరిగాయి. అయితే ఈసీ నిమ్మగడ్డ రమేష్ టీడీపీ పార్టీ కి సపోర్ట్ గా […]
పోలవరం ప్రాజెక్ట్ ప్రాముఖ్యత, అది పూర్తైతే కనబడే ఎఫెక్ట్ ప్రతి రాజకీయ పార్టీకి తెలుసు. ఏ ముఖ్యమంత్రి అయితే చొరవ తీసుకుని దాన్ని పూర్తి చేస్తారో వారికి జనం నీరాజనాలు పడతారు. అయినా ఎందుకో మన లీడర్లు ఆ దిశగా కృషి చెయ్యట్లేదు. ముఖ్యమంత్రులు వస్తున్నారు పోతున్నారు, కొత్త ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి కానీ పోలవరం పూర్తవుతుందనే నమ్మకం మాత్రం కలగట్లేదు. పోలవరానికి జాతీయ హోదా వచ్చాక దాని బాధ్యత పూర్తిగా కేంద్రం చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఎంత ఖర్చైనా సరే దాన్ని పూర్తిచేయడం కేంద్రం పని. ఇందులో […]
గత ఎన్నికల్లో టీడీపీని చిత్తు చిత్తుగా ఓడించింది ఎవరయ్యా అంటే వైఎస్ జగన్ అని పక్క రాష్ట్రం ప్రజల్ని అడిగినా చెబుతారు. దశాబ్దాల మనుగడలో ఎన్నడూ చూడని, కలలో కూడ ఊహించని ఓటమిని చంద్రబాబుకు పరిచయం చేసింది జగనే అనేది నిర్వివాదాంశం. మహావృక్షం లాంటి బాబుగారిని కూకటి వేళ్ళతో సహా కూల్చేయడంతో జగన్ చుట్టూ ఒక హీరోయిక్ క్రేజ్ ఏర్పడిపోయింది. అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఇంకా కొన్నేళ్ల పాటు జగన్ గెలుపు గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. ఈ గెలుపు కోసం జగన్ టీడీపీ మీద ఎన్ని […]
ఏపీలో 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలయ్యింది. ఇక అప్పటి నుండి పార్టీకి అనేక సమస్యలు ఒకదాని వెనుక మరొకటి వెంబడిస్తున్నాయి. అయితే చాలా వరకు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ లో చేరారు. దీనితో చంద్రబాబుకు షాక్ ల మీద షాకులు తగిలాయి. ఇక ఇది ఇలా ఉంటె ఎన్నో ఏళ్లుగా టిడిపిని తనదైన శైలిలో ముందుకు నడిపించాడు. దాదాపు 25 ఏళ్లుగా పార్టీని పెద్ద స్థాయిలో నడిపించాడు. అయితే చంద్రబాబుకు వయసు మీద పడుతుండడంతో, […]
ఏపీ రాష్ట్రంలో మద్యపానం నిషేధించి మందు బాబులకు తీవ్ర అవస్థలకు గురిచేస్తుంది ఏపీ సర్కార్. ఒకవైపు భారీగా మద్యం ధరలను పెంచడంతో వైన్ షాపులను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. అలాగే మద్యం దుకాణాల సంఖ్యను కూడా ఎక్కువ సంఖ్యలో తగ్గించేసింది. ఇక దీనితో ఏపీలో మందు బాబులకు వారు అనుకున్న మందు దొరకపోయే సరికి పక్క రాష్ట్రాల నుండి అక్రమంగా తరలిస్తున్నారు. ఇక కొందరు మందు తరలిస్తుండగా ఏపీ బార్డర్ చెక్ పోస్టుల దగ్గర పోలీసులకు చిక్కి కటకటాలపాలు […]
ఏపీ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 10,548 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా బారిన పడి 82మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 4,14,164 కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా.. అనంతపురంలో 864చిత్తూరులో 813ఈస్ట్ గోదావరిలో 1096గుంటూరులో 635కడపలో 991కృష్ణాలో 362కర్నూలులో 791నెల్లూరులో […]
ఏపీలో మూడు రాజధానుల అంశం తీవ్రస్థాయికి చేరుకుంది. స్టేటస్ ఇచ్చిన తరువాత కూడా విశాఖలో అతిథి గృహ నిర్మాణం ఎలా చేపడతారని హై కోర్ట్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగత హోదాల్లో వ్యాజ్యాల్లో ప్రతివాదులుగా ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, వైకాపా సీనియర్ నేత, మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు నోటీసులు జారీ చేసింది. తెదేపా, వైకాపా, భాజపా, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, జనసేన […]
ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 9,927మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా బారిన పడి 78మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 3,71,639కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా.. అనంతపురంలో 494చిత్తూరులో 967ఈస్ట్ గోదావరిలో 1353గుంటూరులో 917కడపలో 521కృష్ణాలో 322కర్నూలులో 781నెల్లూరులో 949ప్రకాశంలో 705శ్రీకాకుంలో 552విశాఖపట్నంలో […]
ఏపీ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 10,276మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా బారిన పడి 97మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 3,45,216కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా.. అనంతపురంలో 1020చిత్తూరులో 1220ఈస్ట్ గోదావరిలో 1321గుంటూరులో 719కడపలో 539కృష్ణాలో 232కర్నూలులో 850నెల్లూరులో 943ప్రకాశంలో 693శ్రీకాకుంలో […]
ఏపీలోని హై కోర్ట్ జడ్జ్ ల యొక్క ఫోన్స్ ట్యాప్ అవుతున్నాయని ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది. ఈ కథనం చదివిన పాఠకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ కథనం తరువాత కొంతమంది జడ్జ్ లకు సంబంధించిన స్వీయ అనుభవాలను రాసుకొచ్చారు. కొన్ని ఫేక్ లింక్స్ పంపుతూ వాటిని క్లిక్ చేసిన తరువాత ఫోన్స్ ను ట్యాప్ చేస్తున్నారని వెల్లడించారు. అయితే ఈ కథనంలో ఎక్కడా కూడా ట్యాప్ ఎవరు చేస్తున్నారనే విషయాన్ని ప్రచురించలేదు కానీ ఈ […]
ఏపీ లో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. అయితే తాజాగా ప్రతిరోజు పది వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అలాగే కరోనా భారిన పడి చాలా మంది మరణిస్తున్నారు. ఇది ఇలా ఉంటె తాజాగా కొందరు మందుబాబులు శానిటైజర్ తాగి ప్రాణాలను కోల్పోయారు. వివరాల్లోకి వెళితే ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లాలోని కురిచేడు అమ్మవారి ఆలయం దగ్గర కొందరు యాచకులు మద్యానికి బానిస అయ్యారు. ఇటీవల కాలంలో ఏపీ సర్కార్ మద్యం అమ్మకాలను తగ్గించింది. […]
ఏపీ లో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. అయితే తాజాగా ప్రతిరోజు పది వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అలాగే కరోనా భారిన పడి చాలా మంది మరణిస్తున్నారు. ఇది ఇలా ఉంటె తాజాగా కొందరు మందుబాబులు శానిటైజర్ తాగి ప్రాణాలను కోల్పోయారు. వివరాల్లోకి వెళితే ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లాలోని కురిచేడు అమ్మవారి ఆలయం దగ్గర కొందరు యాచకులు మద్యానికి బానిస అయ్యారు. ఇటీవల కాలంలో ఏపీ సర్కార్ మద్యం అమ్మకాలను తగ్గించింది. […]