Telugu News » Tag » andhra pradesh latest news
Andhra Pradesh : ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం జరిగినప్పుడు, మొత్తంగా తెలంగాణ సమాజం అంతా ఒక్కతాటిపైకి వచ్చింది. రాజకీయ పార్టీలు జెండాల్ని పక్కన పడేసి మరీ, తెలంగాణ ఉద్యమ జెండా పట్టుకున్నట్లే వ్యవహరించాయి. చిన్న చిన్న అభిప్రాయ బేధాలున్నాగానీ, అన్ని పార్టీలూ జేఏసీ గొడుగు కిందకు వచ్చి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాయి. కానీ, సమైక్యాంధ్ర నినాదంతో సీమాంధ్ర ప్రజా ప్రతినిథులు అడ్డగోలు రాజకీయం చేశారు. ‘విడిపోతే తప్పేంటి.?’ అంటూ బొత్స […]
Jr. NTR ఈ రోజు సోమవారం తెలుగుదేశం పార్టీ 40వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు ఇద్దరు ఎన్టీఆర్లను తలచుకుంటున్నారు. ఒకాయన పెద్ద ఎన్టీఆర్ కాగా ఇంకొకాయన చిన్న ఎన్టీఆర్. టీడీపీని స్థాపించి అధికారంలోకి తెచ్చినందుకు ఇవాళ సీనియర్ ఎన్టీఆర్ గురించి అందరూ చెప్పుకుంటుండగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పార్టీని నిలబెట్టడం కోసం కొందరు జూనియర్ ఎన్టీఆర్ నామస్మరణ చేస్తున్నారు. ఈ జాబితాలోకి తాజాగా తెలుగు దేశం పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్ […]
ఏపీలో కరోనా కేసులు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో చాలామంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఇక ఒకవైపు సర్కార్ కూడా కరోనా టెస్టులు పెద్ద మొత్తంలో నిర్వహిస్తుంది. ఇక టెస్టుల్లో భాగంగా ఏపీ సర్కార్ రాష్ట్రంలో కోటి పరీక్షలను పూర్తి చేసింది. అయితే తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రోజులో 54,710 కరోనా శాంపిల్స్ పరీక్షలు నిర్వహించారు. దీనితో మొత్తం పరీక్షల సంఖ్య 1,00,17,126 కు చేరుకుంది. ఇక ఇప్పటివరకు అత్యధిక కరోనా టెస్టులు నిర్వహించి […]
ఏపీలోని విజయవాడ స్వర్ణ కోవిడ్ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రధాన నిందితుడిగా ఉన్న డాక్టర్ రమేష్ బాబును విచారించేందుకు హై కోర్ట్ అనుమతి ఇచ్చింది. అయితే ఆయన ను కస్టడీలోకి తీసుకోవాలని శుక్రవారం కోర్ట్ సూచించింది. దీనితో నిందితున్ని అదుపులోకి తీసుకోని నవంబర్ 30వ తేదీ నుండి డిసెంబర్ 2వ తేదీ వరకు విచారణ జరపనున్నారు. అంతేకాదు ఒక న్యాయవాది అధీనంలో విచారణ జరపాల్సిందిగా కోర్ట్ సూచించింది. అయితే కరోనా నేపథ్యంలో కోవిడ్ ఆసుపత్రిగా నియమించిన […]
ప్రముఖ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం తీరని లోకానికి వెళ్లిన విషయం తెలిసిందే. ఇక ఆయన మరణం పట్ల యావత్ భారతదేశం మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. అయితే సింగర్ గాను, నటుడుగాను తనకంటూ గొప్ప పేరును సంపాదించుకున్నాడు బాలు. ఇక ఇదే నేపథ్యంలో ఏపీ సర్కార్ ఎస్పీ బాలు కు అరుదైన గౌరవాన్ని అందజేయనుంది. అయితే నెల్లూరు లోని గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ & డాన్స్ పేరు మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఇక దీనికి […]
ఏపీలోని తిరుపతి లోక్ సభ స్థానానికి ఉపఎన్నిక జరగాల్సి ఉంది. అయితే తిరుపతి సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనా మహమ్మారి దాటికి మరణించారు. దీనితో అక్కడ ఉపఎన్నిక అనివార్యమయింది. అయితే ఈ ఉప ఎన్నిక కోసం అధికార వైసీపీ పార్టీ కాస్త భయంగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మొన్న జరిగిన దుబ్బాక ఉపఎన్నికల్లో అధికార పార్టీ పరాజయం అయ్యింది. దీనితో తిరుపతి ఉపఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని జగన్ సన్నాహాలు సిద్ధం చేస్తున్నాడు. అయితే ఈ టికెట్ […]
ఏపీలో దుమారం రేపిన నంద్యాల ఘటనపై సీఎం జగన్ స్పందించాడు. అయితే మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల్లో జగన్ పాల్గొన్నారు. ఇక అనంతరం ఆయన మాట్లాడుతూ.. నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం బాధ కలిగించిందని తెలిపాడు. తాము ఎక్కడా కూడా తన, మన భేదం చూపలేదన్నారు. అలాగే ఈ ఘటనకు కారణమైన నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చాడు. అయితే ఈ కేసులో పోలీసులను అరెస్ట్ కూడా చేశామని తెలిపాడు. […]
ఏపీ సీఎం జగన్ కు ఒకదాని వెనుక మరొక సమస్య వచ్చిపడుతుంది. అయితే ఏపీలో క్రిస్టియానిటీ మత మార్పిడి వ్యవహారం మరోసారి తలనొప్పిగా మారింది. అయితే సాధారణంగా ఏపీలో మత మార్పిడిలు జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దళిత సామజిక వర్గానికి చెందిన వారు క్రిస్టియానిటీ లో చేరిన తరువాత కూడా దళిత కోటాలో వస్తున్న ప్రభుత్వ పథకాలను లబ్ది పొందుతుండగా, అలాగే క్రిస్టియన్ కోటాలో కూడా లబ్ది పొందుతున్నారు. ఇక దీనిపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ […]
ఆంధ్రప్రదేశ్ టీడీపీ యువ నాయకులు, పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరామ్, జ్ఞాన దంపతులకు మగ శిశువు జన్మించాడు. ఇక ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ‘మాకు కుమారుడు జన్మించాడు.. ఇక ఈ విషయాన్ని మీకు తెలియజేయడం ఆనందంగా ఉంది’ అని పోస్ట్ చేసాడు. ఇక ప్రస్తుతం పరిటాల శ్రీరామ్ టీడీపీ లో యువ నాయకుడిగా కొనసాగుతున్నాడు. అలాగే తన తల్లి పరిటాల సునీత రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే గా ఉన్నారు. […]
ఏపీ టీడీపీ లో అధికారం నుండి తప్పుకున్నప్పటి నుండి అనేక సమస్యలు వచ్చిపడుతున్నాయి. ఇక ఈ సమస్యలను అధిగమిస్తూ వస్తున్న చంద్రబాబుకు, మరొక సమస్య వచ్చిపడింది. అయితే తాజాగా టీడీపీ రాష్ట్ర కమిటీలు వేసిన విషయం తెలిసిందే. ఇక ఈ కమిటీలో ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడికి బాధ్యతలు అప్పగించాడు చంద్రబాబు. అయితే అందరు అనుకున్నట్లుగానే బీసీ సామజిక వర్గానికి అధ్యక్ష పదవి ఇచ్చాడు. ఇక ఇది ఇలా ఉంటె ఏపీలో ఒక కులం చంద్రబాబుకు చెమటలు […]
టీడీపీ వ్యవస్థాపకులు, ప్రముఖ నటుడు నందమూరి తారకరామారావు అటు నటనలోనూ ఇటు రాజకీయాల్లోనూ తనకంటు ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక తన తనయుడు నందమూరి బాలకృష్ణ కూడా నటనలో ఏమాత్రం తగ్గకుండా తండ్రికి తగ్గ కొడుకులాగా ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఒక నటనలోనే కాకుండా ఒకవైపు రాజకీయాల్లో కూడా పాల్గొంటున్నాడు. ప్రస్తుతం హిందూపూర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు బాలకృష్ణ. ఇక ఎన్టీఆర్ తరువాత టీడీపీ బాధ్యతలు నారా చంద్రబాబు నాయుడు చేపట్టి ఆ పార్టీని నడిపిస్తున్నాడు. […]
ఏపీలోని సీనియర్ లీడర్లు ఇంకా రెండు దశాబ్దాల వెనకే ఉండిపోయారు. అప్పుడు మాట్లాడినట్టే ఇప్పుడు కూడా నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడేస్తున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేదు. రెండు ప్రధాన పార్టీల్లోనూ అలాంటి సీనియర్లు ఉన్నారు. మైక్ నోటి ముందుకురాగానే కంట్రోల్ తప్పుతారో ఏమో తెలీదు కానీ ప్రత్యర్థుల మీద బూతు పురాణం అందుకుంటారు. అది చూసిన జనం ఇదేమిటయ్యా నేతలేంటి ఇలాంటి మాటలు మాట్లాడటం ఏమిటని ముక్కున వేలేసుకున్న సందర్భాలు అనేకం. ఒకసారంటే పొరపాటున […]
గత ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోవడంలో ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుల హస్తం కూడ పుష్కలంగా ఉంది. అనేక నియోజకవర్గాల్లో కొద్దిపాటి ఓట్ల తేడాతో తెలుగుదేశం అభ్యర్థులు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఒకటి రెండు చోట్ల అంటే ఏదో యాధృచ్చికంగా జరిగిపోయిందిలే అనుకోవచ్చు. కానీ పదుల చోట్ల ఇలాగే జరిగింది. దీంతో ఓడిపోయిన నేతలంతా రివ్యూ మీటింగులు పెట్టుకున్నారు. ఎన్నికలకు పనిచేసిన కింది స్థాయి నేతలందరినీ విచారించారు. క్షేత్ర స్థాయిలో పనిచేసిన వ్యక్తుల నుంచి సమాచారం రాబట్టుకున్నారు. ఆ ప్రాసెస్లో వారికి […]
ఏపీలో జగన్ సర్కార్ కు మరొసారి ఎదురు దెబ్బ తగిలింది. అయితే ఏపీలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ ఎన్నికలకు ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ వ్యవహరిస్తున్నా విషయం తెలిసిందే. అయితే నిమ్మగడ్డ రమేష్ కు జగన్ సర్కార్ సహకరించడం లేదని ఆయన హై కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసాడు. ఇక నిమ్మగడ్డ వేసిన పిటిషన్ కు హై కోర్ట్ స్పందించింది. స్థానిక ఎన్నికలకు ఈసీ నిమ్మగడ్డ రమేష్ కు ఏపీ సర్కార్ […]
విజయవాడ ఇంద్రకీలాద్రిపై పెను ప్రమాదం సంభవించింది. అయితే ప్రస్తుతం కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో శరన్నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. ఇక ఈ రోజు ఐదవ రోజు సందర్భంగా అమ్మవారు సరస్వతి దేవి రూపంలో దర్శనం ఇస్తుంది. ఇక ఒక్కసారిగా దుర్గమ్మ దేవాలయం దగ్గర కొండచరియలు విరిగిపడడంతో కలకలం రేపింది. అయితే గత రెండుమూడు రోజులుగా వర్షాలు పడుతుండడంతో చిన్నచిన్న పడుతున్నాయని అధికారులు తెలిపారు. ఇక ఈరోజు ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఇక ఈ ప్రమాదంలో […]