Telugu News » Tag » Andhra Pradesh
Village People Are Barefoot : మన దేశం చాలా ప్రాచీనమైనది. గ్రామీణ జీవితాల్లో ఇంకా అనేక ఆచార, సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. అయితే కొన్ని ఊర్లలో ఆ వింత ఆచారాలు వినడానికి కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ఎందుకంటే ఇలా కూడా ఉంటాయా అని అనిపించక మానదు. ఇలాంటి వింత గ్రామం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గ్రామం ఎక్కడో లేదండోయ్. మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉందండోయ్. అక్కడ ఉన్న ఆచారాలు వింటే ఇలా ఎలా బతుకుతున్నారసలు […]
Punganur Issue : పది రోజుల కిందట ఏపీలో జరిగిన పుంగనూరు హింస రాష్ట్ర వ్యాప్తంగా భయబ్రాంతులను కలిగించింది. శాంతి భద్రతలకే విఘాతం కలిగించేలా పోలీసులపై టీడీపీ శ్రేణులు రౌడీల్లా విరుచుకుపడ్డ ఘటన ఉలిక్కి పడేలా చేసింది. పోలీసులతో వాగ్వాదంతో మొదలైన టీడీపీ కార్యకర్తల గొడవ.. చివరకు లాఠీ చార్జ్ చేసే దాకా వెళ్లింది. అంటే వారు ఏ స్థాయిలో పోలీసులపై ఎదురుతిరిగారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పోరుబాట పేరుతో చంద్రబాబు పుంగనూరులోకి రావాలనుకున్నారు. కానీ ఆయన […]
Ponguru Priya Sensational Comments On EX Minister Narayana మాజీ మంత్రి నారాయణపై ఆయన తమ్ముడి భార్య ప్రియా సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఆమె ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. మాజీ మంత్రి నారాయణ మా ఆయన అన్నయ్య. గద్ద వచ్చి పిట్టను ఎత్తుకెళ్లినట్టు ఆయన నన్ను ఎత్తుకొచ్చి తన ఇంట్లో పెట్టుకున్నాడు. నన్ను చిత్ర హింసలకు గురి చేస్తున్నాడు. ఆయన భార్య […]
Yellow Media Fake Propaganda : ఈ నడుమ పచ్చ మీడియా పనిగట్టుకుని మరీ కొన్ని అబద్దాలను నిజాలుగా నమ్మించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఓ వైపు జగనన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలతో ఏపీని డెవలప్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటే.. ఇటు ఎల్లో మీడియా, ఈనాడు లాంటి సంస్థలు మాత్రం గుడ్డు మీద ఈకలు పీకినట్టు ప్రవర్తిస్తున్నాయి. కొన్ని సార్లు జగన్ ఇమేజ్ ను దెబ్బకొట్టబోయి బొక్కబోర్లా పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లు […]
Woman Farmer From Kurnool Found Diamond : పొలంలో లంకె బిందెలు దొరకడం, వజ్రాలు దొరకడం లాంటివి మనం చూస్తూనే ఉన్నాం. కొందరు ఇలాంటి వాటి వల్ల కోటీశ్వరులు కూడా అయ్యారు. ఇప్పుడు ఇలాంటి వార్తనే మరొకటి వైరల్ అవుతోంది. ఓ మహిళా రైతుకు తన పొలంలో ఏకంగా వజ్రం దొరికింది. దాని ధర కూడా లక్షల్లోనే ఉంది. రూ.14లక్షలకు.. కర్నూలు జిల్లా మద్దికేర మండలం మదనంతపురం గ్రామానికి చెందిన ఓ మహిళా రైతుకు ఈ […]
BJP Efforts On Telugu States : కేంద్రంలో వరుసగా రెండు సార్లు అధికారాన్ని సొంతం చేసుకున్న బీజేపీ దేశంలోనే ఎన్నో రాష్ట్రాల్లో అధికారాన్ని దక్కించుకోవడంలో సఫలం అయింది.. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బిజెపి ఏమాత్రం ప్రభావం చూపించలేక పోతోంది. ముఖ్యంగా ఏపీలో రోజు రోజుకీ బీజేపీ పరిస్థితి దయనీయంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలంగాణలో పార్టీ ఉవ్వెత్తిన ఎగసిపడింది. కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం బీజేపీ అన్నట్లుగా ప్రచారం జరిగింది. […]
Pawan Kalyan Varahi Yatra : పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో చాలా బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం వారాహి విజయ యాత్ర గోదావరి జిల్లాల్లో కొనసాగుతోంది. ఈ యాత్రలో ఆయన చేస్తున్న కామెంట్లు, ఇస్తున్న స్టేట్ మెంట్లు చాలా ఆలోచనాత్మకంగా ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా సినిమా స్టార్ల గురించి పవన్ ఎక్కువగా మాట్లాడుతున్నారు. అంతకు ముందు సభలో మాట్లాడుతూ… తనకు రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, మహేశ్, చిరంజీవి, రవితేజ, ఎన్టీఆర్ అంటే చాలా […]
Mudragada Padmanabham : సుదీర్ఘ కాలంగా ఏ రాజకీయ పదవీ చేపట్టకుండా కేవలం కాపుల ప్రయోజనాలు కాపాడే ఉద్యమాల్లోనే జీవిస్తూ ఆటుపోట్లు ఎదుర్కొంటున్న ముద్రగడ పద్మనాభం తాజాగా పవన్ కళ్యాణ్ కు గట్టి క్లాస్ పీకారు. తానూ ఏనాడూ ఉద్యమాన్ని అమ్ముకోలేదు అంటూ కాపు ఓట్లను గంపగుత్తగా చంద్రబాబుకు తాకట్టు పెట్టేందుకు సిద్ధమైన పవన్ కు గట్టి మొట్టికాయ వేశారు. ముందు మాట తీరు మార్చుకోండి.. తీరు మారాలండి .. వీధి రౌడీలా మాట్లాడడం ఏమిటి ? […]
Nara Chandrababu Naidu : బాపట్ల జిల్లాకు చెందిన అమర్ నాథ్ అత్యంత దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. అమర్ నాథ్ పదో తరగతి చదువుతున్నాడు. ఆయన అక్క హేహ శ్రీని వెంకటేశ్వర్(21) అనే యువకుడు కొంత కాలంగా వేధిస్తున్నాడు. అతన్ని అమర్ నాథ్ నిలదీయడంతో కక్ష పెట్టుకుని అమర్ నాథ్ ను చంపేశాడు వెంకటేశ్వర్. అయితే ఈ ఘటనపై మొదటి నుంచి టీడీపీ పార్టీ పోరాడుతోంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమర్ […]
Dwarampudi Chandrasekhar Reddy : వారాహి యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కాకినాడ పోర్టులో రైస్ వ్యాపారం చేసి రూ.15వేల కోట్లు సంపాదించాడంటూ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలు, విమర్శలపై ఎమ్మెల్యే ద్వారంపూడి తీవ్రంగా స్పందించారు. తాజాగా ప్రెస్ మీట్ పెట్టి పవన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ కు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. అసలు కాకినాడ పోర్టులో ఎక్స్ పోర్టు […]
India Today Survey : త్వరలోనే ఏపీలో మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో మళ్లీ ఎవరు అధికారంలోకి వస్తారు అనే ప్రశ్న అందరిలో ఉంది. ఇప్పటికే పార్టీలు ఎవరికి వారే సర్వేలు చేయించుకుంటున్నారు. ఏపీలో ఇప్పటి వరకు చేసిన చాలా సర్వేల్లో జగనే సీఎం అవుతారని.. గతంలో కంటే మెరుగైన సీట్లు వస్తాయని వెల్లడవుతోంది. ఇక తాజాగా ఇండియా టుడే మీడియా సంస్థ కూడా ఓ సర్వే చేసింది. ఈ సర్వేలో కూడా మళ్లీ జగనే […]
Pawan Kalyan : పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల కోసం అన్ని విధాలుగా రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే పవన్ ఆధ్యాత్మికత వైపు కూడా అడుగులు వేస్తున్నారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీస్ లో ఈ రోజు ఉదయం 6.55 గంటలకు ఆయన యాగం ప్రారంభించాడు. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో విలసిల్లాలనే ఉద్దేశంతో పవన్ ఈ యాగం చేపట్టారు. ఈ మేరకు జనసేన పార్టీ ప్రకటనలో వివరించింది. పార్టీ ఆఫీస్ లోని యాగశాల పరిఢవిల్లుతోంది. ఐదుగురు […]
Jabardasth Panch Prasad : జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ చాలా కాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇన్ని రోజులు డయాలసిస్ ద్వారా ఆయన జబర్దస్త్ షోలకు వచ్చారు. కానీ రెండు నెలలుగా ఆయన ఆరోగ్యం చాలా క్షీణించింది. కిడ్నీ సమస్యలు బాగా ఎక్కువయ్యాయి. దాంతో ఆయన మంచాన పడ్డారు. ఈ సమయంలోనే ఆయన ఆర్థిక సాయం కోసం ఎదురు చూశారు. చాలా యూట్యూబ్ ఛానెళ్లు ఆయన పరిస్థితిని ఇంటికి వెళ్లి మరీ వివరించాయి. […]
Disha Police : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన దిశ పోలీస్ వ్యవస్థ చాలా చురుగ్గా పని చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నో అవాంఛనీయ ఘటనలను అడ్డుకుని ప్రజల మెప్పు పొందింది. ఇక తాజాగా దిశ పోలీసులు చేసిన మరో మంచికి సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. పది రోజుల వ్యవధిలో మూడు బాల్య వివాహాలను అడ్డుకున్నారు దిశ పోలీసులు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మే […]
Viral News : సినిమాలపై మోజు రోజురోజుకూ జనాల్లో బాగా పెరిగిపోతోంది. ఆ మోజు కొన్ని సార్లు దారుణాలకు దారి తీస్తోంది. తాజాగా ఓ తల్లి చేసిన నిర్వాకం సమాజం తలదించుకునేలా ఉంది. తన 15 ఏళ్ల కూతురును ‘త్వరగా పెద్ద ‘దాన్ని’ చేయడం కోసం బలవంతంగా ఆమెకు ఇంజెక్షన్లు ఇచ్చింది. ఈ విషయం తాజాగా వెలుగులోకి రాగా సంచలనం రేపుతోంది. విజయనగరం జిల్లా ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఓ మహిళ(40) నివాసం ఉంటుంది. ఆమెకు గతంలో […]