Telugu News » Tag » Andhra Pradesh
Rapaka Varaprasad : జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. రాజోలు నియోజకవర్గం నుంచి ఆయన గెలిచారు. అయితే గెలిచినప్పటి నుంచి ఆయన చేస్తున్న పనులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. జనసేన పార్టీ నుంచి ఆయన ఇప్పుడు వైసీపీ మద్దతుదారుడిగా మారిపోయారు. ఇప్పటికే వైసీపీ మీటింగ్ లకు కూడా అటెండ్ అవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన కుమారుడి పెండ్లి పత్రిక నెట్టింట్లో వైరల్ అవుతోంది. రాపాక వరప్రసాద్, నాగరత్నం దంపతుల […]
CM Jagan Mohan Reddy : ఏపీ సీఎం జగన్ ఇప్పటికే ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు చేపడుతున్నారు. ముఖ్యంగా అమ్మఒడి , వైఎస్సార్ భరోసా, నాడు-నేడు లాంటి పథకాలతో ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వేస్తున్నారు. ఇందులో భాగంగా నేడు మరికొంత మంది ఖాతాల్లోకి రూ.10వేలు జమ చేయబోతున్నారు. వరుసగా ఐదో ఏడాది కూడా మత్స్యకార భరోసా పథకం కింద జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు ఈ నగదు మొత్తాన్ని అందజేస్తున్నారు. సీఎం […]
YS Sharmila : చనిపోయిన బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి పై తప్పుడు ప్రచారం వద్దని.. ఆయన గొప్ప వ్యక్తి.. చనిపోయిన వారి గురించి ఇప్పుడు తప్పుడు ప్రచారాలు చేసి ఆయన స్థాయిని తగ్గించివద్దని మీడియాకు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విజ్ఞప్తి చేశారు. వివేకా హత్య కేసు నేపథ్యంలో మీడియాలో రకరకాలుగా కథనాలు వస్తున్నాయి. బాబాయి ఆస్తులన్నీ కూడా ఎప్పుడో సునీత పేరు మీద రాయించారని.. ఆయన పేరు పై ఎప్పుడు కూడా ఆస్తులు లేవని.. […]
MP Avinash Reddy : మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టు లో ముందస్తు బెయిల్ ను తెచ్చుకున్న విషయం తెల్సిందే. ముందస్తు బెయిల్ ఉన్న కారణంగా అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడం లేదు. అవినాష్ రెడ్డి తీసుకు వచ్చిన ముందస్తు బెయిల్ పై స్టే విధించాలంటూ వివేకా కూతురు సునీత రెడ్డి సుప్రీం కోర్టును నిన్న ఆశ్రయించిన విషయం […]
Raghuveera Reddy : రాష్ట్రం విడిపోక ముందు తెలుగు రాజకీయాల్లో రఘువీరారెడ్డి చక్రం తిప్పారు. కాంగ్రెస్ పార్టీలో అధినాయకత్వానికి అత్యంత సన్నిహితుడిగా కొనసాగారు. పిసిసి అధ్యక్షుడిగా కొనసాగడంతో పాటు మంత్రిగా కూడా సుదీర్ఘ కాలం పాటు రఘువీరారెడ్డి విధులు నిర్వహించారు. ఈయన గత కొంత కాలంగా పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లి పోయారు. తన ఊరు, తన వ్యవసాయ క్షేత్రంలోనే కాలం గడుపుతూ వచ్చారు. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతూ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వచ్చారు. దాంతో […]
Ambati Rayudu : టీం ఇండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు త్వరలో క్రియాశీలక రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. రాజకీయాల్లో అడుగు పెట్టడంతో పాటు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లుగా కూడా ప్రకటించాడు. అంబటి రాయుడు తెలుగు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేస్తాడు.. ఏ పార్టీ నుండి పోటీ చేస్తాడు అనే విషయమై గత కొన్ని రోజులుగా సస్పెన్స్ నెలకొంది. ఎట్టకేలకు ఆ సస్పెన్స్ కి అంబటి రాయుడు స్వయంగా […]
YSRCP Party : ఎవరు అవునన్నా.. ఎవరు కాదన్నా.. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో అధికార వైకాపా పరిస్థితి అంత బాగాలేదనే విషయం నిజం అంటూ రాజకీయ విశ్లేషకులు బలంగా వాదిస్తున్నారు. రాజధాని ని తరలించినందుకు గాను ఆ ప్రాంత ప్రజలు తీవ్రంగా అధికార పార్టీని వ్యతిరేకిస్తున్నారు. ఆ విషయం అధికార పార్టీ కూడా గుర్తించే ఉంటుంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కొందరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడాన్ని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో […]
YS Bhaskar Reddy : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిన విషయం తెల్సిందే. భాస్కర్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో వైకాపా శ్రేణులు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ హత్య కేసులో కావాలని భాస్కర్ రెడ్డిని మరియు ఆయన తనయుడిని హత్య చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఆరోపణలు చేస్తున్నారు. వివేకా అల్లుడు రాజశేఖరరెడ్డి పలు వ్యాపారాల్లో నష్టపోయారు. దీంతో ఆయన్ని చాలా సార్లు వివేకా ఆదుకున్నారు. అయితే […]
Viral News : గుండెపోటు.. ఈ మధ్య కాలంలో ఎక్కువుగా వినపడుతున్న పేరు.. మారుతున్న జీవనశైలి కారణంగా మనిషికి ఎప్పుడు ఎటు నుండి ఆపద వస్తుందో అర్ధం కావడం లేదు.. మరీ ముఖ్యంగా ఇప్పుడు గుండె సమస్యలు బాగా వేధిస్తున్నాయి. రోజురోజుకూ గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరిగి పోతుంది అనే చెప్పాలి.. ఇది వరకు గుండెపోటు అంటే 50 ఏళ్ల పైబడిన వారికే సంభవించేది.. కానీ ఇప్పుడు అలా కాదు.. 20 ఏళ్ల వయసు నుండే […]
JD Lakshmi Narayana : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం పై ముందుకు వెళ్లడం లేదంటూ కేంద్ర మంత్రి చేసిన ప్రకటనతో వైజాగ్ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ వల్లే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటూ పలు కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఈ విషయమై సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ స్పందిస్తూ.. ఒక బృందాన్ని పంపించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో పాల్గొనేందుకు […]
Botsa Satyanarayana : తెలంగాణ మంత్రులు ఆంధ్రప్రదేశ్ లోని పరిస్థితులపై మాట్లాడడం పట్ల ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. ఏపీ గురించి హరీష్ రావు మాట్లాడాల్సిన అవసరం లేదని ఆయన రాష్ట్ర పరిస్థితులను చూసుకుంటే సరి పోతుందని పేర్కొన్నాడు. రాజకీయం కోసమే హరీష్ రావు అలా మాట్లాడాడు అంటూ బొత్స అభిప్రాయం వ్యక్తం చేస్తాడు. తెలంగాణ మంత్రులు ఏపీ గురించి ఆలోచించకుండా వారి రాష్ట్రం గురించి చూసుకుంటే అన్ని విధాలుగా బాగుంటుందని ఈ సందర్బంగా […]
Nara Chandrababu Naidu : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మీ ఇంటి బిడ్డను అంటూ జగన్ చెప్పుకుంటూ తిరుగుతున్నాడు.. అతడు మీ ఇంటి బిడ్డ కాదు సమాజానికి పట్టిన క్యాన్సర్ గడ్డ లాంటి వాడు అంటూ చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం లో చంద్రబాబు నాయుడు పర్యటించి కార్యకర్తల మరియు నాయకుల […]
CM YS Jagan Mohana Reddy : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు తాడేపల్లిలో ఎమ్మెల్యేలు మంత్రులు పార్టీ సమన్వయ కర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలపై మాట్లాడిన జగన్ గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న ముందస్తు ఎన్నికల అంశంపై కూడా స్పష్టతనిచ్చారు. ఈ సంవత్సరంలో ఎన్నికలు ఉంటాయని కొందరు చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన పేర్కొన్నారు. వచ్చే సంవత్సరంలోనే ఎన్నికలు ఉంటాయని స్పష్టతనిచ్చారు. టికెట్లు దక్కని వారి జాబితా అంటూ […]
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సాయంత్రం నాదెండ్ల మనోహర్ తో కలిసి పవన్ కళ్యాణ్ ఏపీ బీజేపీ ఇన్చార్జ్ మురళీ ధరన్ తో సమావేశం అయ్యారు. ఆ తర్వాత ఢిల్లీలో బిజెపి ముఖ్య నేతలతో కూడా సమావేశం అయ్యేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేశారు. రేపు మరి కొందరితో పవన్ కళ్యాణ్ భేటీ అవ్వబోతున్నారని ఢిల్లీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. […]
TTD : తిరుమల తిరుపతి దేవస్థానం కి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. 4.31 ఒక్క కోట్ల రూపాయల జరిమానా కట్టాలంటూ నోటీసులు ఇచ్చింది. తిరుమల శ్రీవారికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు ఆన్లైన్ ద్వారా ఆఫ్ లైన్ ద్వారా లక్షల్లో.. కోట్లలో విరాళాలు కానుకలు సమర్పిస్తూ ఉంటారు. అందులో ఎక్కువ శాతం విరాళాలు ఇచ్చేవారు తమ యొక్క వివరాలను గోప్యంగా ఉంచాలి అనుకుంటారు. అందుకే లక్షలు.. కోట్ల విరాళాలు ఇచ్చి కూడా తమ పేరు కనీసం […]