Telugu News » Tag » achennayudu
MahaNadu : తెలుగుదేశం పార్టీ రెండు రోజుల డిజిటల్ మహానాడు కార్యక్రమం తొలి రోజు ఇవాళ గురువారం ముగిసింది. రెండో రోజు రేపు శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు. మొదటి రోజు మొత్తం ఆరు తీర్మానాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రస్తుతం జరుగుతున్న నష్టం తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చినా పూడ్చలేని స్థాయిలో ఉందని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలోని […]
Achennayudu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిట్టచివరన ఉన్న శ్రీకాకుళం జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 2019 శాసన సభ ఎన్నికల్లో ఏకంగా ఎనిమిది చోట్ల వైఎస్సార్సీపీయే గెలిచింది. రెండు సెగ్మెంట్లలో మాత్రమే తెలుగుదేశం నెగ్గగలిగింది. ఆ రెండింటిలో ఒకటి టెక్కలి. అక్కడ విజయం సాధించిన అభ్యర్థి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కింజారపు అచ్చెన్నాయుడు. తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి ఆయన విక్టరీ సాధించారనుకుంటే పొరపాటు. జగన్ పార్టీలోని గ్రూపు రాజకీయాలే అచ్చెన్న సక్సెస్ […]
Achennayudu : ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ (మంగళవారం) తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలింగు పూర్తయి ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. మెజారిటీ స్థానాలను అధికార పార్టీయే కైవసం చేసుకుంటోంది. వైఎస్సార్సీపీ ఇంత హ్యాపీ మూమెంటులో కూడా ఒక బ్యాడ్, శాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. అదేంటంటే.. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి సొంతూరు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడ గ్రామంలో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ఘన విజయం సాధించింది. ఎన్ని ఓట్లు?.. టీడీపీ క్యాండిడేట్ […]
Achennayudu : తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు మొన్న మంగళవారం జైలుకి వెళ్లే ముందు ఏమన్నాడో ఒకసారి గుర్తుచేసుకుందాం. ‘‘మళ్లీ మేము అధికారంలోకి వస్తాం. చంద్రబాబుకు చెప్పి హోం మంత్రి పదవిని నేనే తీసుకుంటా. నాపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసుల పని అప్పుడు చెబుతా. నన్ను అక్రమంగా అరెస్టు చేస్తున్న ఖాకీలు రిటైరైనా, ఈ భూమ్మీద ఎక్కడున్నా.. ప్రాణాలతో ఉంటే చాలు. వదిలే పెట్టే ప్రసక్తే లేదు’’ […]
AP panchayat elections : తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడ గ్రామంలోని ఆయన ఇంట్లో మంగళవారం పొద్దున అరెస్ట్ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్లి కొవిడ్-19 తదితర టెస్టులు చేయించారు. ఆ తర్వాత కోటబొమ్మాళిలోని కోర్టుకు తరలించారు. ఏం జరిగింది?.. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మొన్న ఆదివారం నిమ్మాడలో అచ్చెన్నాయుడు, అతని కుటుంబ సభ్యులు, అనుచరులు, […]
Achennayudu : ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ వైఎస్సార్సీపీ బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడుతోందంటూ ప్రతిపక్ష తెలుగుదేశం ఆరోపిస్తోంది కదా. కానీ.. నిజానికి అలా బెదిరింపులకు దిగుతున్నది వైఎస్సార్సీపీ కాదు టీడీపీయే అని తేలిపోయింది. ఓ అభ్యర్థిని సర్పంచ్ పదవికి నామినేషన్ వేయకుండా వార్నింగ్ ఇస్తూ పచ్చ పార్టీ నేతలే ఇవాళ అడ్డంగా దొరికిపోయారు. అచ్చెన్న.. తెలుగుదేశం ఎమ్మెల్యే, ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడి సొంతూరు నిమ్మాడలో ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆ […]
YS jagan : ఆంధ్రప్రదేశ్ లో గ్రామ పంచాయతీ ఎన్నికల రీషెడ్యూల్ ప్రకారం తొలి దశ పోలింగుకి రేపటి(శుక్రవారం) నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో దీనికి ఒక్క రోజు ముందు అంటే ఇవాళ అధికార పార్టీ వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసేందుకు సీఎం వైఎస్ జగన్ మాస్టర్ స్కెచ్ వేసినట్లు వార్తలు రావటమే దీనికి కారణం. నోటీసు.. ఏపీలో ఎట్టకేలకు ముగిసిందనుకున్న […]
ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయినా విషయం తెలిసిందే. ఇక ఈ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య జోరుగా వార్ జరుగుతుంది. ఇక సభలో అనుకోని పరిణామం ఏర్పడింది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తో సహా పలువురు సభ్యులు అసెంబ్లీ నుండి సస్పెన్షన్ అయ్యారు. అయితే సభ జరుగుతున్న సమయంలో టీడీపీ కి మైక్ ఇవ్వడం లేదని అసెంబ్లీలో బైఠాయించారు. ఇక సభ జరగవద్దని టీడీపీ సభ్యులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఇక […]
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాజధాని రణరంగం కొనసాగుతూనే ఉంది. అయితే మొదటగా టీడీపీ అధికారంలో కి రాగానే అమరావతిని రాజధానిగా ప్రకటించాడు చంద్రబాబు. ఇక ఆ సమయంలోనే అమరావతిలో పలు అభివృద్ధి పనులు కూడా జరిగిన విషయం తెలిసిందే. ఇక ఇది ఇలా ఉంటె రెండవ సారి ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఇక జగన్ అధికారం చేపట్టగానే ఏపీలో మూడు రాజధానులను నియమించాలని ప్రస్తావించాడు. అయితే మూడు రాజధానులలో విశాఖ, కర్నూల్, […]
మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తాజాగా ఆంధ్ర ప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. ESI కుంభకోణంలో జైలుకు వెళ్లిన వచ్చిన నాటి సైలెంట్ గా ఉంటున్న అచ్చెన్నాయుడు, అధ్యక్షు పదవి వచ్చిన తర్వాత తన దూకుడు చూపించాలని సిద్దమయ్యాడు, అయితే అచ్చెన్నకు చెక్ పెట్టటానికి ఇప్పటికే వైసీపీ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. శ్రీకాకుళం లో కింజరాపు కుటుంబానికి తిరుగులేదు , ఎలాంటి ఎన్నికలు జరిగిన వాళ్ళకి వచ్చిన ఢోకా ఏమి లేదు. ఆ నమ్మకంతోనే అచ్చెన్న వైసీపీ […]