Telugu News » Tag » వైసీపీ ఎమ్మెల్యేలు
YS Jagan: ఏడాది కంటే ముందరే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇంతకీ, ఇందులో నిజమెంత.? వైసీపీ వర్గాలు ఏమంటున్నాయి.? అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, వచ్చే ఎన్నికల్లో ఏయే నియోజకవర్గాల నుంచి ఎవరెవరు పోటీ చేస్తారన్న విషయమై ఇప్పటికే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ అంచనాకి వచ్చారనీ, ఆ […]
డిసెంబర్ 25న ఏపీలో చారిత్రకమైన రోజు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనట్టుగా.. ఏకంగా 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని సీఎం జగన్ ప్రారంభించారు. ఒకరికి కాదు.. ఇద్దరికి కాదు.. 30 లక్షల మందికి అంటే మామూలు విషయం కాదు. దాని కోసం కొన్ని వేల ఎకరాల భూమిని సేకరించాలి. కొన్ని వేల కోట్లను ఖర్చు పెట్టాలి. తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగానే ఏపీలో పేద ప్రజలకు ఇళ్ల పట్టాలను ఇచ్చేందుకు సీఎం జగన్ […]
ఏపీలో ఇవాళ చారిత్రాత్మకమైన రోజు. ఎందుకంటే.. చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో సుమారు 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఇవాళ శ్రీకారం చుట్టింది. అయితే.. పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం కోసం సేకరించిన భూమిలో ఎన్నో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ తాజాగా టీడీపీ ఆరోపిస్తుంది. వైసీపీ ఎమ్మెల్యేలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారంటూ దుయ్యబడుతోంది. టీడీపీ ఆరోపణలను పక్కన పెడితే.. సీఎం జగన్ ప్రారంభించిన ఈ పథకం మాత్రం […]
వైఎస్ జగన్ ఇన్నాళ్లు తానొక్కడినే పార్టీ అన్నట్లు నడిచారు. గత ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులంతా తన ఛరీష్మా మీదనే గెలిచారని, జనం తననే చూస్తారని, తన పనితనం గొప్పగా ఉంటే మిగతా నేతలకు కూడ ఆటోమేటిక్ గా అది వర్తిస్తుందని భావించిన జగన్ ఇన్నాళ్లు తానొక్కరే కనిపించేలా పనిచేశారు. ఏ పథకమైనా, ఏ పనైనా తానే ముందుండి చేసేవారు. చివరికి సంక్షేమ పథకాల అమలుకు, ప్రభుత్వ సేవలకు వాలంటీర్ వ్యవస్థను నియమించడంతో ప్రజాప్రతినిధులతో వారికి అవసరమే లేకుండా పోయింది. ఇదే ఎమ్మెల్యేలు, ఎంపీలకు నచ్చలేదు. గెలుపులో తమ కష్టం […]
వైసీపీలో కొందరు నేతలు పదవులతో సంబంధం లేకుండా చెలరేగిపోతుంటే కొందరు నేతలు మాత్ర పదవులు ఉన్న ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారట. అది కూడ ప్రభుత్వ అధికారుల వద్ద కావడం మరీ విచిత్రం. రాజకీయాల ఆనవాయితీ ప్రకారం ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ నేతలకు అనుకూలంగా ఉంటారు ప్రభుత్వ అధికారులు. గత టీడీపీ ప్రభుత్వాన్ని చూస్తే తెలుగు తమ్ముళ్ళంతా ప్రభుత్వ అధికారులను ఎలా వాడుకున్నారో, ఎలా ఆడుకున్నారో అర్థమవుతుంది. కానీ జగన్ జమానా వచ్చాక అది […]
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాటు చేసిన వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ. ప్రభుత్వానికి,ప్రజలకు మధ్యన మూడవ వ్యక్త్యికి చోటు ఉండకూడదని భావించిన జగన్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. పెద్ద ఎత్తున యువతను వాలంటీర్లుగా నియమించుకుని పనిచేయిస్తున్నారు. ప్రభుత్వం నుండి అందే ఏ సంక్షేమ పథకమైనా, ఏ లబ్ది అయినా వాలంటీర్ల ద్వారానే అందుతోంది. మునుపటిలా పింఛన్, రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు కావాలంటే లోకల్ లీడర్లు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే […]