Telugu News » Tag » వార్డు వాలంటీర్లు
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాటు చేసిన వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ. ప్రభుత్వానికి,ప్రజలకు మధ్యన మూడవ వ్యక్త్యికి చోటు ఉండకూడదని భావించిన జగన్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. పెద్ద ఎత్తున యువతను వాలంటీర్లుగా నియమించుకుని పనిచేయిస్తున్నారు. ప్రభుత్వం నుండి అందే ఏ సంక్షేమ పథకమైనా, ఏ లబ్ది అయినా వాలంటీర్ల ద్వారానే అందుతోంది. మునుపటిలా పింఛన్, రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు కావాలంటే లోకల్ లీడర్లు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే […]