Telugu News » Tag » నరసాపురం ఎంపీ
వైఎస్ జగన్ గురించి తెలిసిన ఎవరైనా చెప్పే మొదటి మాట.. ఆయన మహా మొండి. ఎవ్వరి మాటా వినరు అని. నిజమే జగన్ కు వేరొకరి మాటలు వినే అలవాటు లేదు. ఏదైనా ఆయన నిర్ణయమే ఫైనల్. జరిగి తీరాల్సిందే. అది పార్టీలో అయినా ప్రభుత్వంలో అయినా. అందుకే వైకాపాలో నేతలందరూ జగన్ చెప్పించి విని ఫాలో అయిపోవడమే తప్ప సలహాలు, సూచనలు ఇచ్చే ప్రయత్నం అస్సలు చేయరు. వాళ్ళే కాదు జగన్ గురించి బాగా తెలిసిన ఎవరైనా చేసేది […]