Telugu News » Tag » చంద్రబాబు నాయుడు
NTR: ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిల పెళ్ళి తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన రోజు, తన చేతిలో చేయి వేసి లక్ష్మీ.. పెరాలసీస్ స్ట్రోక్ తో చనిపోతానని అనుకున్న సమయంలో తిరిగి నాకు ప్రాణం పోశావని.. అలాగే ఎన్నికల కోసం పోరాడలేనని అనుకున్నప్పుడు కూడా తనతో కలిసి నడిచావని.. తన గెలుపుకు కారణం లక్ష్మీ పార్వతేనని.. తాను ఇప్పుడు ఎన్టీఆర్ కు భాగ్య దేవతతో సమానం అని ఏం కావాలో అడగమని ఎన్టీఆర్ అడిగారట. మరో భార్య అయితే […]
Nara Lokesh: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత ఆకుల వెంకటేశ్వరరావు తమ నాయకరత్నం లోకేష్ బాబుపై ఉగ్రరూపం ప్రదర్శించాడు. వాడు కడుపుకి అన్నం తింటున్నాడో గడ్డి తింటున్నాడో అర్థంకావట్లేదని మండిపడ్డాడు. పార్టీ కోసం 30 ఏళ్లు పనిచేస్తే చివరికి వాడుకొని వదిలేశారంటూ తప్పుపట్టాడు. లోకేష్ ని ఏదైనా హెల్ప్ కావాలని అడిగితే కుటుంబం మొత్తం కట్టకట్టుకొని చావమంటూ సలహా ఇచ్చాడని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. టీడీపీలోని ముఖ్య లీడర్లు తనను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ చేస్తున్నారని […]
Chandra Babu తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇవాళ సోమవారం తన నోట రామ రాజ్యం అనే మాటను ప్రస్తావించారు. అయితే ఆయన చెప్పిన రామరాజ్యానికి బీజేపీ వాళ్లు కోరుకుంటున్న రామరాజ్యానికి సంబంధం లేదు. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇలా ఎందుకన్నారంటే ఈరోజు టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవం. అంటే తెలుగుదేశం పార్టీ ప్రారంభమై 39 ఏళ్లు నిండాయి. నేడు 40వ ఏట అడుగుపెడుతోంది. ఈ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన […]
మొన్న బుధవారం మొదలైన మూడు రోజుల సంక్రాంతి పండుగ సంబరాలు ఇవాళ శుక్రవారం కనుమతో పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలోని పొలిటికల్ పార్టీల అధినేతలు గడచిన వారం పది రోజుల నుంచి కాస్త రిలాక్స్ డ్ మోడ్ లో కుటుంబాలతో కలిసి గడిపేందుకు తగిన సమయం కేటాయించారు. ఇక, రేపటితో ఈ పొంగల్ ఫెస్టివల్ మూడ్ కి తెర దించి.. ఎల్లుండి నుంచి బై ఎలక్షన్ ఫెస్టివల్ మూడ్ లోకి మారిపోనున్నారు. ముందుగా టీడీపీ.. తెలుగుదేశం జాతీయ […]
రాజకీయంగా బాబు ఎంత సీనియర్ అయినా కూడా ఆయన ఎత్తులు పై ఎత్తులు జగన్ ముందు పారడం లేదు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలు అన్ని కూడా బెడిసి కొడుతున్నాయి అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో చంద్రబాబు నాయుడును జగన్ చిత్తు చేస్తూనే ఉన్నాడు. జగన్ సీఎం అయినప్పటి నుండి చంద్రబాబు నాయుడు ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అయితే […]
ఏపీలో జరుగుతున్న దేవాలయాల పై దాడులు మరియు విగ్రహాల ద్వంసం కు పూర్తిగా తెలుగు దేశం బాధ్యత వహించాల్సిందే అంటూ బీజేపీ సీనియర్ నాయకుడు ఎంపీ సుబ్రమణ్యస్వామి ఆరోపించారు. చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ లు కలిసి ఇలాంటి పనులు చేయిస్తున్నారేమో అనే అనుమానాలను ఆయన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు కొందరు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఆ అవసరం తెలుగు దేశం పార్టీకే ఉంది. ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్నట్లుగా […]
ఏపీ మంత్రి కొడాలి నాని తెలుగుదేశం పార్టీ నాయకుల పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయన మాట్లాడుతూ.. చంద్రబాబుకు వయసు మీద పడ్డ కూడా ఆ రక్తం చల్లారడం లేదు. పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, పది సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కూడా మతాల, కులాల గురించి మాట్లాడటం.. ముఖ్యమంత్రి క్రిస్టియన్, హోమ్ మినిస్టర్ క్రిస్టియన్, డిజిపి క్రిస్టియన్ అని మాట్లాడుతున్నాడు. అంటే చంద్రబాబు ఉద్దేశ్యంలో క్రిస్టియన్ లు.. క్రిస్టియన్లకే పనిచేస్తారు ! ముస్లింలు ముస్లింలకే పనిచేస్తారు..! […]
ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెడుతున్న స్కీములన్ని.. స్కాముల కోసమేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచకం నడుస్తోంది. ఎస్సిలపై, బీసీలపై ఇష్టానుసారంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అచ్చెన్నాయుడుతో మొదలు పెట్టిన కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక మంత్రులైతే నోరు తెరిస్తే బూతులు మాట్లాడుతున్నారు. పేకాట ఆడే మంత్రి, బెట్టింగులు పెట్టె మంత్రి వీళ్ల రాష్ట్ర ప్రజలను పాలించే నాయకులు. ఇక రాష్ట్రంలో ప్రవేశ పెడుతున్న పథకాలన్నింటిలో పెద్ద మొత్తంలో దోపిడీ ఉంది. ఆయన […]
గత వందేళ్ల కాలంలో ఎవరు చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర భూ సర్వే చేపిస్తున్నాడు . 950 కోట్లు ఖర్చుపెట్టి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సర్వేకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనిని వైసీపీ నేతలు మహా యజ్ఞంగా చెపుతుంటే టీడీపీ మాత్రం ఇది భూములను దోచుకోవడానికే అంటూ సంచలన ఆరోపణలు చేస్తుంది. టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ప్రజల ఆస్తులు […]
ఒకొనొక సమయంలో టీడీపీ పార్టీకి తిరుగు లేదు. కానీ గత ఎన్నికల్లో అనుకోని విధంగా ఘోర పరాజయం పాలయింది. మా పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన టీడీపీ పార్టీని వైఎస్సాఆర్ పార్టీ ఘోరంగా ఓడించింది. క్యాలెండర్లో నెలలు మారుతున్నా కానీ ప్రతిపక్ష పార్టీకి రావాల్సిన పేరు రావడం లేదు. రానురాను ఏపీ విపక్షం అంతకంతకూ నీరసించిపోతోంది. అందుకని చంద్రబాబు నాయుడు కొత్త ప్రయోగానికి తెర తీశారు. అదేంటంటే ఏపీలోని 25 ఎంపీస్థానాల్ని, ఐదు స్థానాలకు […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి పార్లమెంటు స్థానానికి ఎన్నికలు రాబోతున్నాయి. ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అకాల మరణం చెందడం తో తిరుపతిలో ఉప ఎన్నికలు వచ్చాయి. అయితే ఉప ఎన్నికలు అతి త్వరలోనే నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే తిరుపతి ఉప ఎన్నికల్లో గెలవడానికి టీడీపీ, జనసేన, వైసీపీ, బీజేపీ పార్టీలు సిద్ధమయ్యాయి. వైసీపీ పార్టీ అధికారంలో ఉండటంతో పాటు తిరుపతిలో కేడర్ కూడా బలంగానే ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించినా.. వైవీపీ పార్టీ గెలవ గలదు. అయితే […]
మంత్రి కోడలి నాని టీడీపీ అధినేత చంద్రబాబుపై ఒక రేంజ్ లో విమర్శలు కురిపించాడు. అయితే నిన్న అమరావతి ఉద్యమం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రబాబు సభలో మాట్లాడారు. ఇక చంద్రబాబు మాట్లాడిన మాటలకు ఘాటుగా విమర్శలు చేసాడు. అమరావతి శంకుస్థాపన దగ్గర ఎలా పడుకున్నాడో తన మామ ఎన్టీఆర్ దగ్గర టీడీపీ లో చేరడానికి కూడా ఇలానే పడుకొని నమస్కారాలు పెట్టాడని కుక్కతో సంబోదించాడు. అల్లుడు కదా అని క్షమించి పార్టీలో చేర్చుకుంటే, ఆఖరికి […]
ఏపీలో అమరావతి రాజధాని ఉద్యమం సంవత్సరాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా రైతులకు మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే అక్కడ ఉన్న అమరావతి మట్టికి శిరస్సు వంచి నమస్కారాలు చేసారు చంద్రబాబు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో వైసీపీ పాలనపై విమర్శలు కురిపించారు. ఆయన మాట్లాడుతూ.. అమరావతి ఆందోళన నేటికీ సంవత్సరం పూర్తి చేసుకుందని గుర్తు చేసాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహార శైలిని మార్చుకొని అమరావతిని రాజధానిగా కొనసాగించాలని సూచించాడు. ప్రస్తుతం జగన్ […]
ఏపీలో రాజధానుల రగడ కొనసాగుతూనే ఉంది. అయితే చంద్రబాబు సీఎంగా ఉన్న హయాంలో అమరావతిని రాజధానిగా ప్రకటించాడు. ఇక జగన్ అధికారాన్ని చేపట్టగానే మూడు రాజధానులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. దీనితో అమరావతి కోసం భూములిచ్చిన రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. జగన్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఇదిలా ఉంటె తాజాగా చంద్రబాబు అమరావతిని సందర్శించారు. అమరావతి మట్టికి శిరస్సు వంచి దండాలు పెట్టుకున్నారు చంద్రబాబు. ఇక ఆ మట్టికి మొక్కుతూ సెంటిమెంట్ ను […]
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసు విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక ఈ కేసులో చంద్రబాబు పాత్ర కూడా ఉందని సుమారు 27 సార్లు వార్తలు బయటకు వచ్చాయి. కానీ చంద్రబాబు మీద ఎందుకు కేసులు పెట్టలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక ఈ ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ముద్దాయిగా చేర్చాలంటూ సుప్రీం కోర్ట్ లో ఆర్కే అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేసాడు. దీనితో సుప్రీం కోర్ట్ […]