Telugu News » Tag » కిషన్ రెడ్డి
KTR : బీజేపీ , టీఆర్ఎస్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గులాబీ దళం నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులు కేంద్రంలోని బీజేపీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. వారి వ్యాఖ్యలకు బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్, రాష్ట్ర బీజేపీ నేతల మధ్య మరోసారి ట్విట్టర్ వార్ జరుగుతోంది. కేంద్ర,రాష్ట్ర పాలనలపై ఒకరినొకరు ట్విట్టర్లో తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల పక్కరాష్ట్రాలపై, కేంద్రంపై […]
Kishan Reddy: తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి వేదాంత ధోరణిలో మాట్లాడారు. తాను సీఎం కేసీఆర్ కి అనుకూలమంటూ పని గట్టుకొని ప్రచారం చేసేవాళ్లను ఆ దేవుడే చూసుకుంటాడని అన్నారు. కిషన్ రెడ్డి సున్నిత మనస్కుడంటారు గానీ మరీ ఇంత సెన్సిటివ్ అని ఎవరూ ఊహించలేదు. పాలిటిక్సులో ఇంత అనుభవం కలిగిన, కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్న ఒక నేత రాజకీయ విమర్శలకు సమాధానం చెప్పే క్రమంలో కూడా […]
#RRR : కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి మరో అపురూపమైన ప్రాజెక్టును మంజూరు చేసినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్)కి మోడీ సర్కారు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని వెల్లడించారు. ఈ మేరకు కిషన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర బీజేపీ లీడర్లు డాక్టర్ లక్ష్మణ్, డీకే అరుణ తదితరులు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని నిన్న సోమవారం ఢిల్లీ కలిశారు. ఈ సమావేశంలో ఆర్ఆర్ఆర్ కి […]
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ప్రాంతానికి చెందిన భూమా నాగిరెడ్డి కుటుంబం ప్రస్తుతం బాగా వార్తల్లో నిలుస్తోంది. టీడీపీ నేత భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా అఖిలప్రియ బోయిన్ పల్లిలోని కేసీఆర్ బంధువుల కిడ్నాప్ చేశారని పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. హఫీజ్పేటలో కోట్ల విలువైన భూముల విషయంలో అఖిల ప్రియ మాజీ హాకీ ప్లేయర్స్ ప్రవీణ్ మరియు అతని సోదరులను కిడ్నాప్ చేశారని పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. దీనితో ఆమె చెల్లెలు మౌనిక రెడ్డి తెర […]
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే బీజేపీ పార్టీ రాజకీయంగా ప్రభావం చూపిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా తమ సత్తా చూపిస్తుంది. ఇలాంటి సమయంలో మరింత జాగురతతో వ్యవహించి అధికారం లోకి రావాల్సి ఉంటుంది. కానీ ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోము లింగం అన్నట్లు వ్యవహరిస్తున్నారు బీజేపీ నేతలు తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కిషన్ రెడ్డి అంటూ ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాబూరావు చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర అలజడిని […]
బీజేపీ లీడర్లు ఇప్పుడు ఏ రాష్ట్రానికి పోయినా ‘‘ప్రజలు కొత్త నాయకత్వం, మార్పు కోరుకుంటున్నారు’’ అనే ప్రకటనలే చేస్తున్నారు. మొన్నటికిమొన్న.. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అధికార పార్టీ టీఆరెస్ కి టాటా, బైబై చెప్పేసి బీజేపీకి వెల్ కం అనటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నిన్న అమిత్ షా.. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా […]
తెలంగాణలో రాజకీయం రోజురోజుకీ రసవత్తరంగా మారుతోంది. సీఎం కేసీఆర్ ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లగా పొద్దున్నే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జనగామ మీదుగా వరంగల్ కి విచ్చేశాడు. దేశ రాజధాని హస్తినలో మూడు రోజుల పాటు ఉండనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పొలిటికల్ గా హీట్ పుట్టించే కార్యక్రమాల్లో పాల్గొంటాడని అంటున్నారు. అయితే, అంతకన్నా ముందే.. కిషన్ రెడ్డి రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు జరుగుతున్నాయని చెప్పి సంచలన కామెంట్లు చేశాడు. మంత్రులతో మంతనాలు ఢిల్లీకి వెళ్లిన […]
ఏ మనిషి అయినా టంగ్ స్లిప్ అవ్వడం అనేది చాలా కామన్. అయితే ప్రజాదరణ ఉన్న వాళ్ళు టంగ్ స్లిప్ అయితే పరువు పోతుంది. ముఖ్యంగా రాజకీయ నేతలు, కార్యకర్తలు టంగ్ స్లిప్ అయితే తల తీసేసినట్టు అవుతుంది. టిడిపి పార్టీకి నారా లోకేశ్, జలీల్ ఖాన్ లు తెచ్చిన పేరు అంతా ఇంతా కాదు. పొరపాటున సైకిల్ గుర్తుకి ఓటు వేస్తే మిమ్మల్ని మీరు ఉరి వేసుకున్నట్టే అని నారా లోకేశ్, బీకామ్ లో ఫిజిక్స్ […]
ప్రముఖ నటి, కాంగ్రెస్ నేత విజయశాంతి ఎట్టకేలకు బీజేపీలో చేరారు. అయితే ఎప్పటినుండో ఆమె పార్టీ మారుతారని వార్తలు వచ్చినప్పటికీ అవి నేటితో నిజమయ్యాయి. వాస్తవానికి ఆమె బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆధ్వర్యంలో పార్టీలో చేరుతానని ప్రచారం జరిగింది. కానీ ఎవ్వరు ఊహించని విధంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ నేతృత్వంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇక విజయశాంతి వెంట కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర […]
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వంద డివిజన్లలో మేమే గెలుస్తామని కేసీఆర్ ప్రగల్భాలు పలికారు కానీ తీరా చూస్తే చచ్చి చెడి 60 సీట్లను కూడా గెలుచుకోవడానికి కష్టపడ్డారు. గతంలో నాలుగు సీట్లు సాధించిన బీజేపీ ఇప్పుడు 48 సీట్లు సాధించి తన సత్తా ఏంటో చాటింది. గతంలో గెలిచిన చాలా డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం చవి చూడాల్సి వచ్చింది. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల ప్రభావం గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల పై కూడా పడనుందని […]
విజయశాంతి.. ప్రస్తుతం తెలంగాణలో ఈమె గురించే చర్చ. ఇన్నాళ్ల సైలెంట్ గా ఉన్న రాములమ్మ తాజాగా దుబ్బాక ఉప ఎన్నిక మీద ట్వీట్ చేసేసరికి.. తెలంగాణ ఫైర్ బ్రాండ్ మళ్లీ వచ్చేసింది.. అంటూ విజయశాంతి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటి నుంచి విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా లేరు. అసలు ఆమె కాంగ్రెస్ లో కొనసాగుతున్నారా? లేదా? అనే డౌట్ అందరిలోనూ వచ్చింది. కానీ.. తాజాగా దుబ్బాక […]