Telugu News » Tag » కాంగ్రెస్
Munugodu By Poll : కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ సీనియర్ నేత, పైగా స్టార్ క్యాంపెయినర్గా మునుగోడు ఉప ఎన్నికల్లో పని చేయాల్సిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అనూహ్యంగా విదేశాలకి జంప్ అయిపోయారు.! కుటుంబ సమేతంగా ఆయన ఆస్ట్రేలియాకి వెళ్ళారు. తిరిగి ఆయన నవంబర్ 2న హైద్రాబాద్కి తిరిగి రానున్నారట. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. కోమటిరెడ్డి బ్రదర్స్ గతంలో కాంగ్రెస్ పార్టీలో వుండేవారు. తొలుత […]
Feroz Khan : టీపీసీసీ ముఖ్య నేత ఫిరోజ్ ఖాన్ కుమార్తె రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ శాతంరాయి వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరగగా, ఆ ప్రమాదంలో ఫిరోజ్ ఖాన్ కుమార్తె తానియా అక్కడికక్కడే మృతి చెందారు. ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. కారు అదుపు తప్పి డివైడర్ని డీకొట్టడం వల్లనే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఈ ఘటనలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. […]
Congress : సొంత పార్టీ ఎమ్మెల్యేలతో బేరసారాలకు దిగాల్సిన దుస్థితి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎదురైంది. కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి ఎమ్మెల్యే బయటకు (తెలంగాణ రాష్ట్ర సమితిలోకి) వెళ్ళినప్పుడే కాంగ్రెస్ అధిష్టానం బాధ్యతగా వ్యవహరించి వుంటే, ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదు. ‘మీకేమైనా సమస్యలుంటే చెప్పండి.. అధిష్టానంతో చర్చలు జరిపి, తగిన పరిష్కారం చూపిస్తాం..’ అంటూ తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నారు. అయితే, రాజగోపాల్ రెడ్డి మాత్రం, […]
Modi-Shah : ‘ఒకప్పుడు మెజారిటీ ఉంటేనే అధికారం.. కానీ ఇప్పుడు క్యాంప్ పెట్టే సత్తా ఉంటే అధికారం’ అన్నట్లుగా మారాయి దేశ రాజకీయాలు. 2014లో కేంద్రంలోకి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి పలు రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మ్యాజిక్ నంబర్ లేకున్నా… ఇతర పార్టీల సభ్యులను పార్టీలోకి లాక్కొని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. భాజపా అధికారంలోకి వచ్చాక.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. తన వ్యూహాలతో కాంగ్రెస్ను మట్టికరిపిస్తోంది. […]
Renuka Chowdhury : చాలాకాలం తర్వాత రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి, తన హవా చూపించాలనుకున్నట్టున్నారు. రాజకీయాల్లో తననెవరూ పెద్దగా పట్టించుకోవడంలేదనుకున్నారో ఏమోగానీ, అనూహ్యంగా ఆమె రోడ్డుపై ‘షో’ చేయడానికి సిద్ధమయ్యారు, అడ్డంగా బుక్ అయిపోయారు. కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైద్రాబాద్లో పలువురు కాంగ్రెస్ నేతలు ‘షో’ చేశారు, ఈ క్రమంలో కొందరు అరెస్టయ్యారు కూడా. ఈ క్రమంలో నేతలు, పోలీసులతో వాగ్వాదానికి […]
Sonia Gandhi: దాదాపు పదిరోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కరోనా బారిన పడ్డారు..అయితే కవిడ్ లక్షణాలు ఎక్కువగా లేకపోవడంతో ఇంట్లోనే వైద్యుల సూచనలతో జాగ్రత్తలు తీసుకున్నారు. కాస్త దగ్గు,జ్వరం,జలుబు వుందని పార్టీ వర్గాలు అన్నాయి. కానీ ఆదివారం మధ్యాహ్నం సడెన్ గా సోనియా గాంధీ అనారోగ్యానికి గురికావడం తో ఆమెని ఢిల్లీలోని గంగా రాం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రాజ్ దీప్ […]
Etela Rajender : అసలు తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఓవైపు కరోనా తెలంగాణలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంటే.. మరోవైపు తెలంగాణ రాజకీయాలు తీవ్రంగా వేడెక్కాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాజకీయాలు భలేగా మారుతున్నాయి. ఈటల రాజేందర్ ను మంత్రి వర్గం నుంచి సీఎం కేసీఆర్ తొలగించిన విషయం తెలిసిందే. దీంతో ఈటల కేవలం ఎమ్మెల్యేగానే ఉన్నారు. అయితే.. […]
Bhatti: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మరణాలకు కేసీఆర్ సర్కారే కారణమని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) నేత, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఇవాళ శుక్రవారం విమర్శించారు. ఏడాది కాలంగా కొవిడ్ వెంటాడుతున్నా ఆస్పత్రుల్లో సౌకర్యాలను పెంచలేకపోయారని తప్పుపట్టారు. సెక్రటేరియట్ లేకపోవటం వల్లే రాష్ట్రంలో ప్రభుత్వ పాలన కుప్పకూలిందని తేల్చిచెప్పారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెబితే వినే దిక్కులేకుండా పోయిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి కరోనా వస్తే కార్పొరేట్ హాస్పిటల్ లో వైద్యం […]
PM Modi ఎదుటివాడు మనల్ని మొదటిసారి మోసం చేస్తే అది వాడి తప్పు. రెండోసారి మోసం చేస్తే అది మన తప్పు. ఎందుకంటే తొలిసారి మోసం చేసినప్పుడు మనం రెండోసారైనా జాగ్రత్తగా ఉండాలి కదా. అప్పుడూ ఏమరుపాటుగానే ఉండటం మన పొరపాటే. ఇదే సూత్రం మన దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి కరెక్టుగా సరిపోతుంది. కొవిడ్-19 వైరస్ ఫస్ట్ వేవ్ లో అనుకోకుండా, ఒక్కసారిగా విరుచుకుపడింది. కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టలేకపోయాయి. ఈ […]
Telangana తెలంగాణ రాష్ట్రంలో మూడు పార్టీలు ఒకే ఒక్క డిమాండ్ చేస్తున్నాయి. కరోనా చికిత్సను ‘ఆరోగ్య శ్రీ’ పథకంలో చేర్చాలని కోరుతున్నాయి. ఈ మేరకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులు, దాంతోపాటే బీజేపీ నేతలు, మరో వైపు వైఎస్ షర్మిల ఇదే అంశాన్ని నొక్కి చెబుతున్నారు. ప్రస్తుతం కొవిడ్-19 వైరస్ విపరీత వ్యాప్తి నేపథ్యంలో పేదలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ పొందలేకపోతున్నారని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలనే […]
Sabbam Hari మాజీ ఎంపీ సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గడచిన మూడు రోజులుగా ఆయన విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో కరోనా వైరస్ కి చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. తనకు కొవిడ్-19 వైరస్ సోకినట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు పది రోజుల కిందట (ఈ నెల 15న) పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో సబ్బం హరి మొదటి మూడు రోజులు హోం క్వారంటైన్ […]
Sagar bypoll : సాగర్ లో ప్రస్తుతం ద్విముఖ పోటీ ఉంది. సాగర్ ఉపఎన్నికల్లో ప్రధాన పోటీ కేవలం టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే. అయితే…. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈ రెండు పార్టీల పాత్ర అమోఘం. ఏది ఏమైనా… సాగర్ ఉపఎన్నికను ఈ రెండు పార్టీలు చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇరు పార్టీల నేతలు ప్రచార సమయం ముగిసే వారకు… జోరుగా ప్రచారం నిర్వహించారు. ఓవైపు టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం.. మరోవైపు కాంగ్రెస్ నేత జానారెడ్డి.. ఇద్దరిలో […]
Anil-Ambani ఈ రోజుల్లో కూడా రాజకీయాల్లో నైతిక విలువలకు కట్టుబడేవాళ్లు ఉన్నారని నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు, మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఇవాళ సోమవారం నిరూపించాడు. మన దేశంలోని అత్యంత సంపన్న పారిశ్రామికవేత్తల్లో ఒకరైన ముఖేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని ఉంచిన కేసులో ఆ రాష్ట్ర పోలీస్ ఆఫీసర్ సచిన్ హిందూరావ్ వాజే అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే అతనికి ఈ అనిల్ దేశ్ […]
KTR తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ శనివారం బీజేపీ నాయకుల పై ఫైర్ అయ్యారు. కమలం పార్టీ నేతలకు మెదడు మోకాళ్లలో ఉంటుందని సెటైర్లు వేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న కాషాయం పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు మెచ్చి అవార్డులు ఇస్తోంది గానీ నిధులు ఇవ్వట్లేదని విమర్శించారు. నీతి ఆయోగ్ చెప్పినా మోడీ సర్కారు పైసా ఇవ్వలేదని, వాళ్లకు తీసుకోవటం తప్ప ఇవ్వటం అలవాటు లేదని ఎద్దేవా చేశారు. […]
Tirupathi Elections తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నిక పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొడాలి నానీ తాజాగా స్పందించారు. ఒక నేషనల్ పార్టీ నోటాతో పోటీపడుతోందని ఎద్దేవా చేశారు. ఆయన పరోక్షంగా కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీని దెప్పిపొడిచారు. కానీ నోటాతో పోటీపడుతున్నది ఒక్క జాతీయ పార్టీ కాదు. రెండు. ఒకటి బీజేపీ కాగా రెండోది కాంగ్రెస్. ఎందుకంటే 2019లో జరిగిన జనరల్ ఎలక్షన్ లో తిరుపతి సెగ్మెంట్ లో వైఎస్సార్సీపీ ఘన విజయం […]