Telugu News » Tag » కరోనా
Delta Plus: కరోనా మహమమ్మారి బుసలు కొడుతూనే ఉంది. ఇప్పటికే రెండు వేరియెంట్లు ఎంతో మందిని పొట్టన పెట్టుకోగా,ఇప్పుడు మూడో వెరియెంట్ పడగ విప్పుతుంది. ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ డెల్టా వేరియెంట్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మనదేశంలోను డెల్టా కేసులు నమోదు అవుతుతున్నాయి. మహారాష్ట్రలో డెల్టా ప్లస్ వేరియెంట్ విజృంభించడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. డెల్టా ప్లస్తో ముంబైలో తొలి మరణం సంభవించింది. ముంబైలో డెల్టా ప్లస్ వేరియెంట్ కరోనా వైరస్తో తొలి మరణం సంభవించిందని బృహత్ […]
WHO: కరోనా మహమ్మారి ఇప్పట్లో వదిలేలా లేదు. రోజురోజుకు అది అనేక రూపాంతరాలు చెందుతుంది. రక్తం చిందించకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజల ప్రాణాలు తీస్తున్న ఈ మహమ్మారి రోజురోజుకు చాలా డేంజరస్గా మారుతుంది. వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. అత్యంత ప్రమాదకరంగా మారుతుందని శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. కరోనాతో ఒకవైపు సతమతం అవుతుంటే దాని వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మరింత దారుణంగా మారాయి. బ్లాక్ ఫంగస్ వలన చాలా మంది కంటి చూపు కూడా కోల్పోవలసిన […]
MLC: కరోనా కష్టకాలంలో ఎప్పుడు చూడని వింతలు విచిత్రాలు చూశాం. ఒకప్పుడు సంపన్నులుగా ఉన్నవారు పేదలయ్యారు. మొన్నటి వరకు సెలబ్రిటీలుగా చెప్పుకునే వారు పొట్టకూటి కోసం రోడ్డున పడ్డారు. ఇక కరోనాతో చనిపోయినప్పుడు సొంతవారు లేకుండానే అంత్యక్రియలను ముగించారు. ఇలా ప్రతీది చాలా విచిత్రంగా జరిగింది. అయితే ఈ కష్టకాలంలో ప్రభుత్వాలతో పాటు స్వచ్చంద సంస్ధలు, సెలబ్రిటీలు సాయాలు చేశారు. గత ఏడాది కరోనా వలన చాలా మంది ఆహారంతో ఇబ్బంది పడ్డగా నిత్యావసర సరుకులతో పాటు […]
Vaccine: కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. మహమ్మారి వలన ఎంతో మంది చనిపోగా, కొందరు రోడ్డున పడ్డారు. ప్రజల జీవితం అస్తవ్యస్తంగా మారింది. అన్ని రంగాలు కుదేలయ్యాయి. ప్రభుత్వం కూడా ఏమి చేయలని పరిస్థితిలో లాక్ డౌన్ అనౌన్స్ విధించాల్సి వచ్చింది. అయితే కరోనాని నివారించేందుకు ప్రభుత్వం టీకాలపై అవగాహన కార్యక్రమం చేపట్టింది. ప్రతి ఒక్కరు విధిగా వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వాలతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా పిలుపునిస్తున్నారు. అయినప్పటికి కొందరు ఏదో […]
Celebrities: కరోనా మహమ్మారి ప్రస్తుత సమయంలో అందర్ని బలహీనుల్ని చేస్తుంది. మనల్ని మనం కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. కరోనాతో పోరాడుతున్నాం. ఈ నేపథ్యంలో ఎంతో మంది సెలెబ్రిటీలు వారికి తోచిన విధంగా సహాయం చేస్తున్నారు. మరికొంతమంది మాస్క్, శానిటైజర్, సోషల్ డిస్టెన్స్ పాటించడంపై పలు వీడియోలు, సందేశాలు ఇస్తున్నారు. సోనూసూద్, చిరంజీవి, ఇంకా ఎంతోమంది స్టార్ హీరోహీరోయిన్లు సైతం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజల్లో కరోనా పై అవగాహన క్రియేట్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో […]
Modi-Jagan : కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల్ని ఆదుకునే విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కన్నా ఏపీలోని జగన్ సర్కారే వేగంగా స్పందించింది. కొవిడ్ వల్ల అనాథలైన చిన్నారుల పేరిట రూ.10 లక్షలను డిపాజిట్ చేసే పథకానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం పది రోజుల కిందటే శ్రీకారం చుట్టగా సెంట్రల్ గవర్నమెంట్ ఇవాళ శనివారం ప్రారంభించింది. 18 ఏళ్ల లోపు వారికి ఈ స్కీమ్ వర్తిస్తుందని ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేయగా మోడీ ప్రభుత్వం […]
AP: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవాళ శుక్రవారం రెండు శుభవార్తలు వినిపించాయి. ఒకటి.. కరోనా పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో తగ్గాయి. రెండు.. అన్ని జిల్లా కేంద్రాల్లో హెల్త్ క్లబ్బులు రానున్నాయి. కొద్ది రోజులుగా ఏపీలో నిత్యం పాతిక ముప్పై వేల మధ్యలో కొవిడ్ కేసులు నమోదవుతుండగా ఈరోజు ఒక్కసారిగా సగానికి సగం తగ్గిపోవటం గమనార్హం. గడచిన 24 గంటల్లో 14,429 మందే ఈ మహమ్మారి బారిన పడ్డారు. అయితే.. చనిపోతున్నవారి సంఖ్య మాత్రం పెద్దగా తగ్గట్లేదు. రోజూ […]
రేణూ దేశాయ్ కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటుంది. అయితే కొందరు తను చేస్తున్న పనులకు అడ్డుగా నిలుస్తున్నారు. దీనిపై రేణూ దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హాయ్ , ఎలా ఉన్నారు వంటి మెసేజ్లు తరచు వస్తుండడంతో విసుగు చెందిన రేణూ పిచ్చి పిచ్చి మెసెజ్లు చేయకండని కోరింది. అయిన కూడా కొందరు వినడం లేదు. అలాంటి సందేశాలతో అత్యవసరంలో ఉన్న కొంత మందిని మిస్ […]
కరోనా మహమ్మారి శరవేంగా విస్తరిస్తోంది. ఇప్పుడు ఉన్న కరోనా వైరస్ వేరియంట్కు అత్యంత వేగంగా సంక్రమించే లక్షణముండడంతో ఇది ప్రతి ఒక్కరినీ తాకుతోంది. గత కొద్దికాలంగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సెలెబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా, ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.ఎవరూ కంగారు పడవల్సిన అవసరం లేదని..ప్రస్తుతం బాగానే ఉన్నానని తారక్ స్పష్టం చేశారు. రంజాన్ సమయంలో […]
Roja-Ali: కరోనా బాధితులను ఆదుకునే విషయమై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా, ప్రముఖ హాస్య నటుడు అలీ వార్తల్లో నిలిచారు. ఏపీఐఐసీ చైర్మన్ కూడా అయిన రోజా చిత్తూరు జిల్లా పుత్తూరు కేకేసీ కాలేజీలో ఏర్పాటుచేసిన కొవిడ్ కేర్ సెంటర్ కి రూ.25 లక్షల విలువైన వైద్య పరికరాలను అందజేశారు. నగరిలోని రోజా ఇంటి వద్ద ఆమె సోదరుడు రామ్ ప్రసాద్ రెడ్డి వీటిని సంబంధిత కేర్ సెంటర్ ప్రత్యేక అధికారికి నిన్న ఆదివారం ఇచ్చారు. రోజాను […]
బుల్లితెరపై తన మాటల తూటాలతో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతూ వస్తున్నారు యాంకర్ ప్రదీప్. కరోనా సమయంలోను నిరంతరం షూటింగ్స్లో పాల్గొంటున్న నేపథ్యంలో ప్రదీప్ కరోనా బారిన పడ్డారు. ఇతని నుండి ఆయన తండ్రికి కరోనా సోకినట్టు తెలుస్తుంది. కరోనాతో కొద్ది రోజులు చికిత్స పొందిన ప్రదీప్ తండ్రి ఆరోగ్యం విషమించి కన్నుమూసారు. ఆయన తండ్రి మరణం ప్రదీప్ని చాలా క్షోభకు గురి చేసింది. ఇక లేరని తెలిసి ప్రదీప్ చాలా ఆవేదన చెందుతున్నాడు. తొలి సారి […]
కరోనా మహమ్మారి ప్రస్తుతం ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారిన పడి రోజుకు వేలలో చనిపోతున్నారు. సమయానికి ఆక్సీజన్ అందక.. మెడిసిన్స్ అందక.. ఆసుపత్రి బెడ్స్ ఖాళీ లేకపోవడంతో తుదిశ్వాస విడుస్తున్నారు. అయితే కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో సినీ రంగానికి చెందిన వారు సోషల్ మీడియా ద్వారా సహాయం గా నిలుస్తున్నారు. సేవా కార్యక్రమాలలో ఎప్పుడు ముందు ఉండే రేణూ దేశాయ్ కూడా సహాయ కార్యక్రమాలు అందించేందుకు ముందుకు వచ్చింది. హెల్ప్ లైన్ […]
కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా కరోనాకు బలైపోతున్నారు. తాజాగా చిరంజీవి వీరాభిమాని యర్రా నాగబాబు కరోనాతో కన్నుమూశాడు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి భాగోద్వేగానికి గురయ్యారు. మంచి మనిషిని కోల్పోయానంటూ దిగులు చెందారు. నాగబాబు చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని కోనసీమలో ఐబ్యాంక్ను ప్రారంభించి అందరి మన్ననలు పొందారు. యర్రా నాగబాబు మృతిపై స్పందించిన చిరంజీవి.. నాగబాబు నా వీరాభిమాని. నా పిలుపు మేరకు పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. కోనసీమలో […]
CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇవాళ గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమోషనల్ గా మాట్లాడారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా ఆయన ప్రజలకు సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. కరోనాకి ముందు, తర్వాత ఏపీలో ఉన్న వైద్య సదుపాయాలను వెల్లడించారు. కొవిడ్ మహమ్మారి నుంచి జనాన్ని రక్షించటం కోసం 14 నెలల్లో రూ.2,229 కోట్లు ఖర్చు పెట్టామని స్పష్టం చేశారు. 2019కి ముందు ఆరోగ్యశ్రీ పథకంలో 1,000 […]
మంచు మనోజ్ మంచి నటుడే కాదు మానవత్వం ఉన్న మనిషి కూడా. అనేక సమయాలలో కష్టాలలో ఉన్న వారికి తన వంతు సాయం చేస్తూ అందరి మన్ననలు పొందారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న వేళ మనోజ్ నలుగురికి ఉపయోగపడే నిర్ణయం ఒకటి తీసుకున్నాడు. ఈ సంవత్సరం నా పుట్టిన రోజున కొవిడ్ వలన ప్రభావితం అయిన వాళ్లందరికి మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వడానికి నా వంతుగా సహాయం చేయాలి అనుకుంటున్నాను అని మనోజ్ తెలిపారు. ముందుగా మన […]