Telugu News » Tag » ఏపీ హైకోర్టు
RaghuRama: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇవాళ శనివారం సంచలన ఆరోపణలు చేశాడు. పోలీసులు తనను కాళ్లు వాచిపోయేలా కొట్టారని, నిన్న శుక్రవారం రాత్రి వేధింపులకు గురి చేశారని జడ్జికి ఫిర్యాదు చేశాడు. రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ని ఏపీ హైకోర్టు ఈరోజు కొట్టేయటంతో పోలీసులు ఆయన్ని గుంటూరులోని సీఐడీ కోర్టులో హాజరుపరిచారు. 6వ అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అక్కడ హైడ్రామా చోటుచేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తనను సీఐడీ పోలీసులు […]
ఆంధ్ర ప్రదేశ్ పరిషత్ ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. పరిషత్ ఎన్నికలపై ఉన్న ఉత్కంఠ వీడింది. రేపు అంటే ఏప్రిల్ 8న యథావిధిగా ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ పై ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి స్టే విధించిన విషయం తెలిసిందే. దీంతో పరిషల్ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. ఎన్నికలకు రెండు రోజుల ముందు సింగిల్ జడ్జి స్టే ఇవ్వడంతో… ఎన్నికలు నిర్వహిస్తారా? లేదా? అన్న సందేహం అందరిలో నెలకొన్నది. అయితే…. హైకోర్టు […]
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రస్తుతం ఏం చెబితే దాన్ని అధికారులు గుడ్డిగా ఫాలో అవ్వాల్సిందే. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులను ఫాలో అవ్వాల్సిందేనంటూ హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా… ప్రూఫ్ కోసం వీడియో తీయాలంటూ ఎన్నికల అధికారులను ఆదేశించాలంటూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు అయింది. దానిపై హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. పంచాయతీ ఎన్నికల లెక్కింపు ప్రక్రియను సీసీ కెమెరాలతో నిఘా […]
YS Jagan : ఏపీలో ఇంకా నిమ్మగడ్డ వర్సెస్ వైఎస్ జగన్ లాగానే ఉంది. పంచాయతీ ఎన్నికలు ముగిసినా వీళ్ల మధ్య వైరం మాత్ర తగ్గేలా కనిపించడం లేదు. గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఓవైపు ఎన్నికల కమిషన్ మరోవైపు ఏపీ ప్రభుత్వం.. రెండింటి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. కోర్టులు కూడా ఇప్పటి వరకు నిమ్మగడ్డకే సపోర్ట్ ఇస్తూ వచ్చాయి కానీ.. తాజాగా ఏపీ ప్రభుత్వానికి ఒక గుడ్ న్యూస్ చెప్పింది హైకోర్టు. […]
ప్రస్తుతం ఏపీలో ఈ తీర్పు గురించే చర్చ. ఏపీ హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుతో ఏపీలో ఒక్కసారిగా అలజడులు చెలరేగాయి. అందులోనూ ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ మారిన తర్వాత ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వచ్చిన తీర్పు అది. అందుకే ఏపీలో అది చర్చనీయాంశం అయింది. అసలు విషయం ఏంటంటే… కరెంట్ సబ్ స్టేషన్లలో పని చేసే ఉద్యోగులు ఉంటారు కదా… షిఫ్ట్ ఆపరేటర్లు, వాచ్ మెన్లు.. ఈ పోస్టుల భర్తీ కోసం ఏపీ సర్కారు […]
ఆంధ్రప్రదేశ్ లో రాజధానుల రగడ కొనసాగుతూనే ఉంది. అయితే జగన్ అధికారం చేపట్టగానే మూడు రాజధానుల ప్రస్తావాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. వాస్తవానికి ఆయన మేనిఫెస్టోలో మూడు రాజధానుల వ్యవహారం లేనప్పటికీ అనూహ్యంగా ఈ వ్యవహారాన్ని లేవనెత్తారు. ఇక ఈ మూడు రాజధానులలో పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, న్యాయపరమైన రాజధానిగా కర్నూలు, శాసనసభ రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ విషయంపై గవర్నర్ ఆమోద ముద్ర కూడా వేశారు. కానీ రాజధానుల రచ్చ […]
ఏపీ హైకోర్టులో తాజాగా విచిత్ర ఘటన చోటు చేసుకున్నది. ఏపీ శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులుకు వేసిన శిక్ష ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశమైంది. శాసనసభ కార్యదర్శికి కోర్టు 1000 రూపాయలు జరిమానా విధించడంతో పాటు.. పనిగంటలు ముగిసేవరకు కోర్టు హాలులోనే కూర్చోవాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ 1000 రూపాయలు చెల్లించలేకపోతే.. వారం రోజుల పాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్.. ఈ తీర్పును […]
డాక్టర్ సుధాకర్ కేసు తెలుసు కదా. కరోనా వచ్చిన మొదట్లో ఈ కేసు పెద్ద సంచలనం అయింది. డాక్టర్లకు మాస్కులు లేవు.. ఏం లేవు.. ప్రభుత్వం ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదంటూ.. డాక్టర్ సుధాకర్ ప్రభుత్వాన్ని నిలదీయడంతో ఆయనను సస్పెండ్ చేసి.. తర్వాత పిచ్చోడిగా ముద్రేశారు. ఆ కేసు ఏపీ హైకోర్టు దాకా పోయింది. తర్వాత కేసును హైకోర్టు.. సీబీఐకి అప్పగించింది. దీనిపై తాజాగా హైకోర్టులో విచారణ జరిగింది. అయితే.. విచారణ సందర్భంగా సీబీఐ ఈ […]
ఏపీ హైకోర్టులో దాఖలు అయిన హెబియస్ కార్పస్ పిటిషన్ పై తాజాగా విచారణ జరిగింది. అయితే.. ఈ విచారణలో భాగంగా ప్రభుత్వం తరుపున వాదించిన న్యాయవాది.. ప్రస్తుతానికి విచారణ వాయిదా వేయాలంటూ రిక్వెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ విచారణపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశామంటూ ప్రభుత్వం తరుపు న్యాయవాది హైకోర్ట ధర్మాసనానికి విన్నవించారు. సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేస్తే.. ఇప్పటి వరకు సుప్రీం ఎటువంటి నిర్ణయం తీసుకున్నది.. అంటూ ప్రభుత్వం తరుపు […]
వైఎస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్ల స్థలాల పంపిణీ వాయిదాల మీద వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. 30 లక్షల మంది పేదలకు ఉచితంగా భూములిచ్చి అందరి మన్ననలు పొందాలనేది జగన్ ప్లాన్. ఉగాది రోజునే ఈ కార్యక్రమం చేయాలని వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. కోర్టులో అనేక పిటిషన్లు పడ్డాయి. న్యాయస్థానం ఇళ్ల పట్టాల పంపిణీపై స్టే ఇచ్చింది. దీంతో ఎంతో గొప్పగా చేయాలనుకున్న ఇళ్ల పట్టాల పంపిణీ నవ్వులపాలైపోతోంది. పలుసార్లు ఆశజూపి నిరాశ మిగల్చడంతో లబ్ధిదారుల్లో సైతం విసుగొచ్చేసింది. దీంతో […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కోర్టులకు మధ్యన కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలను తప్పుబట్టిన కోర్టులు కొన్నిటి మీద స్టేలు ఇవ్వగా ఇంకొన్నిటినీ మార్చుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఆదేశాలను నిర్లక్ష్యం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం మీద ధిక్కరణ చర్యలు తీసుకోవడానికి కూడ సిద్ధమైంది. కోర్టు తీర్పు ప్రతిపక్షం టీడీపీకి బాగా అక్కరకు వచ్చాయి. జగన్ చేస్తున్నదంతా రాజ్యాంగ విరుద్ధ పాలనని గోల గోల చేశాయి. దీంతో ప్రజల్లో వైసీపీ పాలన పట్ల ఒకింత అసహనం మొదలైంది. మరీ ఇన్నిసార్లు కోర్టులకు వెళ్లడం, మొట్టికాయలు వేయించుకోవడం ఏమిటని ముక్కున వేలేసుకున్నారు. ఇది పాలకవర్గానికి […]
ఏపీలో న్యాయవ్యవస్థకు, శాసన వ్యవస్థకు మధ్య పెద్ద పోరు జరుగుతున్న విషయం తెలిసిందే. న్యాయవ్యవస్థపై ఏపీ సీఎం జగన్ చేసిన ఆరోపణలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. మరోవైపు ఏపీ ఎన్నికల కమిషనర్.. ఏపీ ప్రభుత్వం తీరుపై కోర్టుకెక్కారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏపీ ప్రభుత్వం.. తమతో సహకరించడం లేదంటూ ఏపీ సీఈసీ నిమ్మగడ్డ రమేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ఏపీ ప్రభుత్వం ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకు […]