Telugu News » Tag » ఏపీ బీజేపీ నేతలు
వైఎస్ జగన్ రాష్ట్రంలో తనకు ఎదురులేకుండా చూసుకునేందుకు అనేక వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే బీజేపీని ఆయన మేనేజ్ చేసున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ అధ్యక్ష పదవి నుండి టీడీపీకి అనుకూలమైన కన్నా లక్ష్మీనారాయణను తప్పించి సోము వీర్రాజు అధ్యక్షుడు కావడం, పదవిలో కూర్చున్న రోజు నుండి వీర్రాజు జగన్ మీద లేదా జగన్ ప్రభుత్వం మీద పెద్దగా నోరు మెదపడకపోవడం, కేవలం తెలుగుదేశం పార్టీనే ఎక్కువగా టార్గెట్ చేయడం, అమరావతికి అనుకూలంగా మాట్లాడిన నేతలను బీజేపీ నుండి సస్పెండ్ చేయడం వంటి అనేక పరిణామాలు బీజేపీ తెరవెనుక వైసీపీకి సహకరిస్తోందనే వాదనలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. బీజేపీ కేంద్ర […]