Telugu News » Tag » ఏపీ ప్రభుత్వం
Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుణ్ని ఏపీ ప్రభుత్వం అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనపై నిన్న కర్నూలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసు బుక్కయిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఆ జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప ఇవాళ శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు రేపు ఆదివారం నోటీసులు పంపుతామని, […]
విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా పట్టుదలతోనే ఉన్నారు. ఏమాత్రం తగ్గడం లేదు. ఈ విషయంలో సీఎం జగన్ కాస్త గట్టిగా ఉంటేనే బెటర్. లేదంటే ఏపీ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. అది జగన్ కు, తన పార్టీకి భవిష్యత్తులో తీరని నష్టాన్ని మిగల్చే ప్రమాదం ఉంది. అందుకే.. సీఎం జగన్ విశాఖ స్టీల్ ప్లాంట్ పై తగ్గడం లేదు. స్టీల్ ప్లాంట్ ను ఎలాగైనా […]
ఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య ఎప్పుడైనా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వాళ్ల మధ్య ఉన్న వైరం ఇప్పటిది కాదు. వైఎస్సార్ హయాం నుంచి వైఎస్ కుటుంబానికి, చంద్రబాబు కుటుంబానికి పడదు. తర్వాత వైఎస్ కొడుకు జగన్ తో కూడా చంద్రబాబుకు పడదు. అటువంటి ఇద్దరు ఎదురు పడితే ఏం జరుగుతుంది. ఇద్దరూ ఎదురు పడిన సందర్భాలు చాలా తక్కువ. ఒకరిని మరొకరు తిట్టుకోవడం, విమర్శించడం సహజమే కానీ.. ఎదురుపడ్డప్పుడు మాత్రం ఎవ్వరూ […]
ఏంటో.. చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నారు. చిన్నపిల్లల్లా ఈ కొట్లాటలు ఏంది. ఏపీ ప్రభుత్వం, ఏపీ ఎన్నికల కమిషన్ గురించే మనం మాట్లాడుకునేది. గత కొన్ని రోజుల నుంచి వీళ్ల మధ్య ఫైట్ చూడలేక ఏపీ ప్రజలు విసిగి వేసారిపోతున్నారు. ఏందో ఏమో.. అసలు ఏపీ సీఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలో ఏం జరుగుతోందో ఏం అర్థం కావడం లేదు. ప్రభుత్వం, నిమ్మగడ్డ మధ్య యుద్ధం ఆగేలా లేదు. రోజురోజుకూ పెరుగుతూ పోతోంది తప్ప.. ఎవ్వరూ తగ్గడం […]
ఏపీ రాజకీయాలు ఎక్కువగా రాజధాని చుట్టు తిరుగుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అమరావతిని రాజధాని అంటూ ప్రకటించి అభివృద్ది మొదలు పెట్టింది. అమరావతి ఆరంభ దశలో ఉన్న సమయంలోనే సీఎంగా జగన్ రావడంతో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తే రాష్ట్రం బాగా అభివృద్ది చెందుతుంది అంటూ మూడు రాజధానుల బిల్లుకు ఆమోదం తెలిపడం కూడా జరిగింది. కాని మూడు రాజధానుల బిల్లుకు కోర్టులో అనుమతులు దక్కలేదు. మూడు రాజధానులు అవసరం […]
వైఎస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్ల స్థలాల పంపిణీ వాయిదాల మీద వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. 30 లక్షల మంది పేదలకు ఉచితంగా భూములిచ్చి అందరి మన్ననలు పొందాలనేది జగన్ ప్లాన్. ఉగాది రోజునే ఈ కార్యక్రమం చేయాలని వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. కోర్టులో అనేక పిటిషన్లు పడ్డాయి. న్యాయస్థానం ఇళ్ల పట్టాల పంపిణీపై స్టే ఇచ్చింది. దీంతో ఎంతో గొప్పగా చేయాలనుకున్న ఇళ్ల పట్టాల పంపిణీ నవ్వులపాలైపోతోంది. పలుసార్లు ఆశజూపి నిరాశ మిగల్చడంతో లబ్ధిదారుల్లో సైతం విసుగొచ్చేసింది. దీంతో […]
కరోనా కారణంగా రాష్ట్రంలో ఉన్న విద్యాసంస్థలు గత ఆరు నెలలుగా మూతబడిన సంగతి తెలిసిందే. ఒక్క మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్ళు, కాలేజీలు, హాస్టళ్లు క్లోజ్ చేశారు. కీలకమైన అనేక పోటీ పరీక్షలను వాయిదావేశారు. టెన్త్ సహా పాఠశాల స్థాయి తరగతుల విద్యార్థులందరినీ పరీక్షలు లేకుండానే పై తరగతులకు పంపారు. డిగ్రీ స్థాయిలో చివిరి సంవత్సరం విద్యార్థులను మినహా కింది సంవత్సరాల వారిని కూడ పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు అన్ లాక్ ప్రక్రియలో భాగంగా విద్యాసంస్థలను తెరుచుకునే వెసులుబాటు […]
వైఎస్ జగన్, భయం ఈ రెండూ ఒక చోట ఉండవు. కొద్దిపాటి రాజకీయ జీవితంలోనే జగన్ చూడాల్సిన కష్టాలను,అగాథాలను చూసేశారు. జగన్ తిన్నన్ని ఎదురుదెబ్బలు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు కూడ తిని ఉండరు. అండగా ఉన్న తండ్రి అకాల మరణం చెందితే పుట్టెడు దుఃఖంలో ఉండి కూడ ఉవ్వెత్తున పై ఎగసిన తత్త్వం జగన్ జగన్ది. ఆనాడు కాంగ్రెస్ హైకమాండ్ సీఎం పీఠం ఇవ్వనన్నందుకు జగన్ తిరగబడలేదు. పాదయాత్ర ద్వారా ప్రజలను పరామర్శిస్తానంటే ఎదురుతిరిగారు. జగన్ చేసిన సాహసానికి పర్యవసానం పదహారు […]
వైఎస్ జగన్ ఇన్నాళ్లు తానొక్కడినే పార్టీ అన్నట్లు నడిచారు. గత ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులంతా తన ఛరీష్మా మీదనే గెలిచారని, జనం తననే చూస్తారని, తన పనితనం గొప్పగా ఉంటే మిగతా నేతలకు కూడ ఆటోమేటిక్ గా అది వర్తిస్తుందని భావించిన జగన్ ఇన్నాళ్లు తానొక్కరే కనిపించేలా పనిచేశారు. ఏ పథకమైనా, ఏ పనైనా తానే ముందుండి చేసేవారు. చివరికి సంక్షేమ పథకాల అమలుకు, ప్రభుత్వ సేవలకు వాలంటీర్ వ్యవస్థను నియమించడంతో ప్రజాప్రతినిధులతో వారికి అవసరమే లేకుండా పోయింది. ఇదే ఎమ్మెల్యేలు, ఎంపీలకు నచ్చలేదు. గెలుపులో తమ కష్టం […]
తెలుగుదేశం పార్టీలోని ఒక్కో పెద్ద తలకు ఒక్కో విధానం ఉంది వైఎస్ జగన్ దగ్గర. గత ప్రభుత్వంలో ఎవరెవరు ఏయే అవినీతికి పాల్పడ్డారు, ఎవరి మీద ఎన్ని పాత కేసులున్నాయి అనేది బయటికి లాగి మరీ ఇరికించేస్తున్నారు. అలా ఇరుక్కున్న నాయకుడే అచ్చెన్నాయుడు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్ మీద, వైసీపీ మీద తన ప్రతాపం చూపించిన అచ్చెన్నాయుడు ప్రతిపక్షంలోకి మారినా దూకుడు తగ్గించుకోలేదు. ఇంకాస్త వాయిస్ పెంచి ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. అలా ఆయన ఎగిరిపడుతుండగానే ఈఎస్ఐ కుంభకోణాన్ని బయటికిలాగి మీద పెద్ద బండ వేశారు జగన్. ఆ దెబ్బతో […]
ఏపీ స్థానిక ఎన్నికల విషయంలో జగన్ ప్రభుత్వానికి, ఎన్నికల కమీషన్ రమేష్ కుమార్ నిమ్మగడ్డను మధ్యన పెద్ద యుద్ధమే నడుస్తోంది. గతంలో కరోనా కారణం చూపుతూ ఎన్నికల ప్రక్రియను మధ్యలోనే నిలిపివేశారు ఈసీ. దాంతో ప్రభుత్వం ఆగ్రహించడం, ఆయన్ను పదవి నుండి తొలగించడం, తిరిగి ఆయన నియామకం జరిగాయి. అది ముగిశాక మళ్ళీ ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టాలని ఈసీ నిర్ణయించుకున్నారు. ఈసారి ప్రభుత్వం కరోనా కారణం చూపి ఎన్నికలు వద్దంటోంది. ఇరు పక్షాలు కోర్టు కెళ్ళాయి. వాదనలు నడుస్తున్నాయి. ఇటీవలే ఎన్నికల నిర్వహణ విషయంలో నిమ్మగడ్డ అన్ని రాజకీయ పార్టలతో […]
రెండు కాదు మూడు కాదు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా వైసీపీ నేతల ఆశలు ఆశలుగానే మిగిలిపోయాయి. వైసీపీని గద్దె మీద కూర్చోబెట్టడానికి దాదాపు పదేళ్ల పాటు పనిచేసిన వారు కూడ ఉన్నారు. పార్టీ కోసం సర్వం దారబోసిన చాలామంది పవర్ వస్తే రాజ్యం మనదే దున్నేసుకోవచ్చు అనుకున్నారు. కానీ దున్నేసుకోవడం కాదు కదా కనీసం గోక్కుని తినడానికి కూడ ఏమీ దొరకట్లేదు. సీఎం వైఎస్ జగన్ అలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు మరి. ఏ కోశానా నేతలను మించిపోకుండా ఉండేలా కట్టడిచేసేశారు. ప్రస్తుతం వైసీపీలో ఎమ్మెల్యేలకే […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయం ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థంకాదు. ఒక్కోసారి జనంలోకి వచ్చి పడిపోయే ఆయన ఇంకోసారి పిలిచినా వినబడనంత దూరం వెళ్లిపోతుంటారు. సమస్యలున్నప్పుడే నాయకుల సత్తా, కమిట్మెంట్, స్టాండ్ ఏంటో బయటపడతాయి. ఇప్పుడు రాష్ట్రం కష్టాల్లో ఉంది. పవన్ లాంటి ఫైర్ ఉన్న నాయకుడి అవసరం గట్టిగా ఉంది. కాదనుకుంటే ఎంతటి ప్రయోజనమున్నా పక్కకు వచ్చేయడం పవన్కున్న అలవాటు. ఇప్పుడదే కావాల్సింది. అధికార, ప్రతిపక్షాలు బీజేపీని అధిష్టానాన్ని పోలవరం విషయంలో గట్టిగా నిలదీయలేకున్నాయి. ఎవరి ప్రయోజనాలు ఏమిటో చెప్పుకుంటే పెద్ద చరిత్ర అవుతుంది కాబట్టి ఒక్కమాటలో […]
ఏపీలో న్యాయవ్యవస్థకు, శాసన వ్యవస్థకు మధ్య పెద్ద పోరు జరుగుతున్న విషయం తెలిసిందే. న్యాయవ్యవస్థపై ఏపీ సీఎం జగన్ చేసిన ఆరోపణలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. మరోవైపు ఏపీ ఎన్నికల కమిషనర్.. ఏపీ ప్రభుత్వం తీరుపై కోర్టుకెక్కారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏపీ ప్రభుత్వం.. తమతో సహకరించడం లేదంటూ ఏపీ సీఈసీ నిమ్మగడ్డ రమేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ఏపీ ప్రభుత్వం ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకు […]
ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీ నేతలను కష్టాలు వెంటాడుతూ వచ్చాయి. ఒకరు మారిస్తే ఒకరిని ప్రభుత్వం రౌండప్ చేసింది. అలా అవినీతి, అక్రమాల ఆరోపణలతో జగన్ ప్రభుత్వం చేతులో నలిగిపోయారు బడా లీడర్లు. కోడెల శివప్రసాద్, అచ్చెన్నాయుడు, కోళ్లు రవీంద్ర, చింతమనేని, సబ్బం హరి తాజాగా బాలాకృష్ణ చిన్నల్లుడు సబ్బం హరి ఇలా పెద్ద తలలే కష్టాలు పడ్డారు. అయితే ఇపుడు ఆ కష్టం వారిని దాటి పార్టీని తాకింది. తెలుగుదేశం రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని చుట్టుముట్టింది. చాలారోజుల నుండి వైసీపీ నేతలు మంగళగిరిలో ఉన్న టీడీపీ […]