Telugu News » Tag » ఎంఐఎం
హైదరాబాద్ పాతబస్తీలోని రాజకీయాలపై మాంచి పట్టున్న పార్టీ ఎంఐఎం. ఆ పార్టీని ఓవైసీ సోదరులు విజయవంతంగా నడిపిస్తున్నారు. ఓవైసీ బ్రదర్స్ గా పాపులరైన అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఎంత ఆవేశంగా, దుందుడుకుగా వ్యవహరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. బయటైనా, చట్ట సభల్లోనైనా వాళ్లిద్దరిదీ దూకుడు మనస్తత్వమే. ఆ స్వభావానికి తగ్గట్లే ఎంఐఎం పార్టీ ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ రాణిస్తోంది. అన్నకు తగ్గ తమ్ముడు ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అటు లోక్ సభలో; ఆయన […]
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) జాతీయ కార్యదర్శి కె.నారాయణ భలే కామెంట్స్ చేస్తాడు. ఆయన సీరియస్ గానే మాట్లాడతాడు గానీ వినేవారికే తెగ నవ్వొస్తుంది. నారాయణ తాజాగా కేంద్ర ప్రభుత్వంతోపాటు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డాడు. అధికార పార్టీలు రాష్ట్రంలో ఒక విధంగా ఢిల్లీలో మరో విధంగా వ్యవహరిస్తున్నాయని తప్పుపట్టారు. అంత కోపంలోనూ ఆయన వాడిన ఒక పదం అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రేమ.. ప్రేమ.. ప్రేమ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఏపీలోని అధికార […]
టి.ఆర్.ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ హస్తిన పర్యటన ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యింది. మూడు రోజుల పాటు.. కేసీఆర్ ఢిల్లీ పర్యటన సాగనుంది. గులాబీ పార్టీ అధినేత తన పర్యటనలో భాగంగా.., ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆపాయిట్మెంట్ కోరారు. వీరిత్ పాటు.., కొంత మంది కేంద్ర మంత్రులను కూడా కేసీఆర్ కలవనున్నారట. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ పనుల గురించి కేసీఆర్ ఈ పర్యటనలో కేంద్ర […]
తెలంగాణలో అధికారమే ప్రధాన లక్ష్యంగా బీజేపీ పార్టీ పావులు కదుపుతుంది. అదే సమయంలో రాష్ట్రంలో బలమైన తెరాస ను ఢీ కొడుతూనే మరోపక్క ఎంఐఎం పార్టీని టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తుంది. రాష్ట్రంలో బీజేపీ పార్టీ బలపడాలంటే ఖచ్చితంగా ఎంఐఎం ను టార్గెట్ చేయాల్సిందే, తాజాగా జరిగిన గ్రేటర్ ఎన్నికల ప్రచారాన్ని గమనిస్తే ఆ విషయం తేటతెల్లం అవుతుంది. గ్రేటర్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోలేకపోయిన కానీ తెరాసకు మాత్రం అధికార పీఠం దక్కకుండా చేయటంలో […]
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)కి ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడి వారం రోజులు కూడా కాకముందే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి బాంబు పేల్చాడు. బల్దియాకు మళ్లీ ఎలక్షన్లు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అన్నాడు. టీఆరెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్నా.. గెలిచామనే ఆనందం ఆయా కార్పొరేటర్లకు ఎన్నాళ్లో ఉండకపోవచ్చని చెప్పాడు. ప్రత్యేక పాలన రావొచ్చు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొన్న గెలిచినోళ్లు ఐదేళ్లపాటు ఆరాంగా అధికారం, పదవులు […]
జిహెచ్ఎంసి ఎన్నికల తంతు ముగిసింది. మేయర్ బరిలో మేము అంటే మేము అని కొట్టుకున్న పార్టీలు ఇప్పుడు చల్లబడ్డాయి. ఏ పార్టీ కి స్ప్రష్టమైన మెజారిటీ ఇవ్వకుండా ఓటర్లు తెలంగాణ రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చాయి. ఇక ఇప్పుడు ప్రధానంగా మూడు పార్టీలు ఎవరితో ఎవరు కలుస్తారు అనేది తెలియకుండా వుంది. టిఆర్ఎస్ 55 సీట్లు గెలుచువుకోని చావు తప్పి కన్ను లొట్టపోగా, బిజేపి పార్టీ 4 సీట్ల నుండి 48 సీట్లు గెలిచి విజయడంకా మోగించింది. […]
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ దాదాపు 50 డివిజన్లలో గెలుపొందింది. గత ఎన్నికల్లో కేవలం నాలుగు సీట్లనే గెలుచుకున్న బీజేపీ ఈసారి పది రెట్లు పైగా బలపడింది. దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత కేసీఆర్ చాలా అప్రమత్తతతో ముందడుగులు వేస్తామని చెప్పుకొచ్చారు కానీ తన పార్టీని బలోపేతం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. నిజానికి హైదరాబాదులో ఇప్పటికిప్పుడు మతకల్లోలాలు సృష్టించడం అస్సలు సాధ్యం కాదు. ఇది పాతకాలం కాదు కాబట్టి ఎవరూ కూడా కుల దుర హంకార […]
హైదరాబాద్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా మొన్న భారీ వరదలు వచ్చాయి. కొన్ని కాలనీలు వారం రోజులు పాటు వరద నీటిలోనే ఉండిపోయాయి. పదులు సంఖ్యలో ప్రజలు చనిపోయారు. దీనితో ప్రభుత్వ పనితీరు పై స్థానిక ప్రజానీకంలో వ్యతిరేకత కనిపించింది. ఆ వరదల తర్వాత పెద్దగా సమయమేమి తీసుకోకుండా కేసీఆర్ గ్రేటర్ ఎన్నికలకు వెళ్లటంతో ఆ ప్రభావం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కనిపించింది. వరద ప్రభావిత డివిజన్స్ లో తెరాస మీద బీజేపీ పార్టీ పై […]
బల్దియా ఎన్నికల్లో ఇప్పటికే ఐదు చోట్ల అభ్యర్థులు గెలిచారు. అందులోని రెండు స్థానాల్లో అధికార టీఆర్ఎస్, మరో రెండు చోట్ల టీఆరెస్ మిత్ర పక్షమైన ఎంఐఎం, మరో డివిజన్ లో కాంగ్రెస్ క్యాండిడేట్లు విజయ బావుటా ఎగరేశారు. మొదటి గెలుపు మెహిదీపట్నంలో పోటీచేసిన ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ ది కావటం గమనార్హం. ఈ ఫలితం ఒక విశేషం. ఎందుకంటే ఈ మాజిద్ హుస్సేన్ గతంలో మేయర్ గా చేశారు. ఎంఐఎం కైవసం చేసుకున్న మరో […]
గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. అయితే అయితే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు లో బీజేపీ మొదటి స్థానంలో ఉండగా, రెండవ స్థానంలో టీఆర్ఎస్ ఉంది. ఇక తరువాతి స్థానంలో ఎంఐఎం ఉంది. ఇక ఇదిలా ఉంటె తాజాగా టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు మొదటి విజయాన్ని కైవసం చేసుకున్నాయి. అయితే మెహదీపట్నంలో ఎంఐఎం గెలుపొందగా, యూసుఫ్ గూడలో టీఆర్ఎస్ మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక ఒక వైపు టీఆర్ఎస్ 33 స్థానాలో ముందంజలో ఉండగా, 14 […]