Telugu News » Tag » అమిత్ షా
NTR : టాలీవుడ్ ఇప్పటికే చాలా కష్టాలనే ఎదుర్కొంటుంది. నిర్మాతలు పెట్టిన పెట్టుబడి రావడం లేదంటూ ఇటీవల నెల రోజుల పాటు బంద్ కూడా ప్రకటించి షూటింగ్ లు జరపకుండా ఆపి వేశారు. ఇక హీరోలు మరియు టెక్నీషియన్స్ ఇంకా నటీనటులు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటున్నామంటూ ఆందోళన చేస్తూ ఉన్నారు. సినిమాల సక్సెస్ రేటు ఎక్కువ లేకపోవడంతో నిర్మాతలు సినిమాలను నిర్మించేందుకే ముందుకు రావడం లేదు. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ […]
Pawan Kalyan : యంగ్ టైగర్ ఎన్టీయార్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైద్రాబాద్లో భేటీ అవడం వెనుక టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడునీ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యణ్నీ దూరం పెట్టడమనే ఎజెండా వుందంటూ పెద్ద ప్రచారమే జరుగుతున్న విషయం విదితమే. ఇంతకీ, ఈ ట్రోలింగ్ విషయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు.? జనసేనాని స్పందించారు. మీడియా సమావేశంలో పై ప్రశ్న పవన్ కళ్యాణ్ ముందుకు రాగానే, ఆయన చాలా […]
NTR : యంగ్ టైగర్ ఎన్టీయార్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాని కలిశారు. బీజేపీ సీనియర్ నేత అమిత్ షా తెలంగాణ పర్యటనలో భాగంగా, యంగ్ టైగర్ ఎన్టీయార్తో డిన్నర్ మీటింగ్ కూడా జరగడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ‘అత్యంత ప్రతిభావంతుడైన నటుడు మరియు మన తెలుగు సినిమా తారకరత్నం అయిన జూనియర్ ఎన్టీఆర్తో ఈ రోజు హైద్రాబాద్లో కలిసి మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించింది..’ అంటూ అమిత్ షా, […]
పవన్ కళ్యాణ్ హీరో స్థాయి నుండి రాజకీయ స్థాయికి చేరుకున్నారు. సమాజంలో ఎంతో కొంత తన వంతు సాయం చేయాలన్న నిర్ణయానికి కట్టుబడే ఉన్నారు. మండుటెండల్లో.. చెమటోడుస్తూ.. ఈ సమాజంలో పలు రాజకీయ పరిణామాలతో నిరంతర శక్తిగా కృషి చేస్తూనే ఉన్నారు. ఏది ఏమైనా తనను నమ్మిన నేతలను, ప్రజల్ని మాత్రం వదలని ఓ మహోన్నత వ్యక్తిగా నిలిచారు. ప్రజల్లో కూడా జనసేన సైనికులపై ఎంతో విశ్వాసం ఉంది. ప్రతి అన్యాయంపై ఎదురు నిలబడుతూ.. ప్రజలకు తానున్నానని […]
ఏ ముఖ్యమంత్రి అయినా సరే సడెన్ గా ఢిల్లీ టూర్ పెట్టుకున్నారంటే అక్కడేదో పెద్ద స్కెచ్ వేయడానికే వెళ్తున్నారు అని అనిపిస్తుంది. గత నెలలోనే సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లి వచ్చారు. హోంమంత్రి అమిత్ షాను కలిసి వచ్చారు. కానీ.. తాజాగా మరోసారి జగన్ ఢిల్లీకి వెళ్తున్నారు. మంగళవారం రాత్రి 9 గంటలకు జగన్.. మరోసారి హోంమంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. ఇంత సడెన్ గా జగన్ ఈ టూర్ ఎందుకు పెట్టుకున్నట్టు అనే అనుమానం […]
జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో ఢిల్లీ వెళ్లనున్నారు. రామతీర్థం విషయంలో ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాకి కంప్లైంట్ ఇవ్వనున్నారు. ఈ రోజు బీజేపీ-జనసేన ఉమ్మడిగా రామతీర్థ రథయాత్రను తలపెట్టిన విషయం తెలిసిందే. అయితే దానికి ఏపీ సర్కారు బల ప్రయోగంతో అడుగడుగునా అడ్డంకులు సృష్టించటం, ఇరు పార్టీల నేతలను ఎక్కడికక్కడ హౌజ్ అరెస్ట్ చేయటం, విశాఖలో బీజేపీ కార్యాలయాన్ని […]
కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ బీజేపీలో చేరే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కమలం పార్టీ గురించి ఆయన ఈరోజు చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. వాటిని బట్టి ఉండవల్లి ఇప్పుడు కాకపోయినా మరికొన్నాళ్లకైనా ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవటం ఖాయమని అనిపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఉండవల్లి ఈరోజు బీజేపీని ఆకాశానికెత్తేశారు. అన్ని పార్టీల్లాంటిది కాదట.. ‘‘బీజేపీలో చేరాలనుకునేవాళ్లు చేరొచ్చు. అది అన్ని పార్టీల్లాంటిది కాదు. కాషాయం పార్టీకి బలమైన సిద్ధాంతాలు ఉన్నాయి. […]
బీజేపీ లీడర్లు ఇప్పుడు ఏ రాష్ట్రానికి పోయినా ‘‘ప్రజలు కొత్త నాయకత్వం, మార్పు కోరుకుంటున్నారు’’ అనే ప్రకటనలే చేస్తున్నారు. మొన్నటికిమొన్న.. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అధికార పార్టీ టీఆరెస్ కి టాటా, బైబై చెప్పేసి బీజేపీకి వెల్ కం అనటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నిన్న అమిత్ షా.. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా […]
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హడావుడి ఢిల్లీ యాత్రలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసిన విషయం తెల్సిందే. సీఎం జగన్ హోం మంత్రిని కలిసిన సమయంలో ఏం మాట్లాడారు అసలు రాష్ట్రం కోసం ఏం కోరారు అంటూ జగన్ ను ప్రతిపక్ష పార్టీలు మరియు కొన్ని మీడియా సంస్థలు. ఈ సమయంలో జగన్ పార్టీ నాయకులు స్పందిస్తూ అమిత్ షా తో మంచిగా ఉంటూనే ఏం కావాలో అది కోరడంతో పాటు […]
చెప్పానంటే చేస్తానంతే.. మొదటి నుండి సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ స్లోగన్ తోనే ముందుకి వెళ్తున్నాడు. స్వభావం రీత్యా చేసిన జగన్ వైకిరి ఇలాగే ఉంటుంది కాబట్టి.. ఆయన ముఖ్యమంత్రిగా తాను అనుకున్న పనిని అనుకున్నట్టు చేసుకుంటూ పోతున్నాడు. ముఖ్యంగా మూడు రాజధానుల విషయంలో జగన్ ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గడం లేదు. ఈ విషయంలో కేంద్రానికి కూడా జగన్ తన నిర్ణయమే ఫైనల్ అన్న దిశగా సిగ్నెల్ ఇస్తున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. […]
ఢిల్లీ పర్యటనలో భాగంగా అమిత్ షాను కలిసిన జగన్ దాదాపు ఆయనతో 45 నిమిషాలు భేటీ అయ్యారు. ఈ భేటీలో జగన్ మాట్లాడిన మాటలు బిజెపీ పార్టీని ఇరుకున పడేసేటట్లు ఉన్నాయని చర్చించుకుంటున్నారు. మూడు రాజధానుల అంశం మీద ప్రస్తుతం రాష్ట్రంలో రగడ నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలు తప్ప ప్రజాలెవరూ పెద్దగా జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించడం లేదు. అయినప్పటికీ ప్రతిపక్షాల డిమాండ్ మేరకు హైకోర్టులో ఈ అంశం మీద కేసుల విచారణ సాగుతుంది. మరోవైపు బీజేపీ […]
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ మూడు రోజులు ఉంటుందని మొదట వార్తలు వచ్చాయి. కాని వెంట వెంటనే ప్రధాని మరియు మంత్రులు కలవడంతో రెండు రోజుల్లోనే కేసీఆర్ హైదరాబాద్ తిరిగి వచ్చాడు. కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఏం చేశారు, ఎవరిని కలిశారు, ఏం అడిగారు అనే విషయాలపై పూర్తి స్పష్టత అయితే లేదు. కాని రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటూ మాత్రం స్పష్టంగా మీడియాలో వచ్చేలా జాగ్రత్త పడ్డారు. వేరే మీడియాలో విమర్శలు వచ్చినా కూడా […]
ఏంటో.. ఈ మధ్య తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ బాట పడుతున్నారు. ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోదీతో పాటు పలువురు మంత్రులను కలిశారు. ఆయన వెళ్లివచ్చారో లేదో.. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో జగన్ భేటీ అయ్యారు. అయితే.. ఏపీ సీఎం కావాలని ఢిల్లీ వెళ్లలేదట. ఢిల్లీ నుంచి జగన్ కు కబురు వచ్చిందట. అందుకే.. ఢిల్లీ వెళ్లారట జగన్. ప్రస్తుతం […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు ఉన్నపళంగా ఢిల్లీ టూర్ కు వెళ్ళాడు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం నుండి ఢిల్లీ పర్యటనకు బయల్దేరిన సీఎం జగన్ రాత్రి 9 గంటల సమయంలో కేంద్ర మంత్రి అమిత్ షాను ఆయన నివాసంలో కలవటం జరిగింది. ఈ సమావేశంలో భారీ వర్షాలు, నివర్ తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలు, ధ్వంసమైన రహదారులు, ఆస్తినష్టం గురించి వివరించి… తక్షణమే సహాయం అందించాలని, రాష్ట్రవిభజకు సంబంధించిన పెండింగ్ […]
తెలుగు రాష్ట్రాల్లో పట్టు తెచ్చుకునేందుకు బీజేపీ పార్టీ అటు టీఆర్ఎస్ మీద, ఇటు వైసీపీ మీద విమర్శల దాడి చేస్తున్న విషయం తెలిసిందే. గ్రేటర్ ఎన్నికల నేపధ్యంలో టీఆర్ఎస్ పై విమర్శల యుద్ధం చేసి సక్సెస్ అయిన బీజేపీ, తిరుపతిలో జరగబోయే పార్లమెంట్ ఉపఎన్నికల్లో పార్టీ జండా ఎగరేయాలని చూస్తుంది. దీని కోసం వైసీపీ పార్టీ మీద బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. బీజేపీతో జగన్ సఖ్యంగా ఉన్నప్పటికీ ఏపీ బీజేపీ నేతలు మాత్రం ఎప్పటికప్పుడు వైసీపీ […]