ఏపీ లో కొత్తగా 6,780 పాజిటివ్ కేసులు
Admin - August 17, 2020 / 12:45 PM IST

ఏపీ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 6,780మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా బారిన పడి 82మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 2,96,609కి చేరుకుంది.
కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..
అనంతపురంలో 535
చిత్తూరులో 458
ఈస్ట్ గోదావరిలో 911
గుంటూరులో 776
కడపలో 523
కృష్ణాలో 135
కర్నూలులో 372
నెల్లూరులో 481
ప్రకాశంలో 357
శ్రీకాకుంలో 527
విశాఖపట్నంలో 519
విజయనగరం 462
వెస్ట్ గోదావరిలో 724 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.