పార్లమెంట్ భవనాన్ని కూల్చేయనున్న కేంద్రం

Admin - July 29, 2020 / 01:01 PM IST

పార్లమెంట్ భవనాన్ని కూల్చేయనున్న కేంద్రం

కేంద్ర ప్రస్తుతం పార్లమెంట్ భవనాన్ని కూల్చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పార్లమెంట్ భవనం అతి పురాతనమైనది అని అందుకోసమే కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ విషయం పై మంగళవారం కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్ట్ లో అఫిడవిట్ ను దాఖలు జారీ చేసింది.

ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భద్రతా పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని పేర్కొంది. అలాగే అగ్ని ప్రమాదాలు సంభవించిన కూడా కష్టమేనని ఆ అఫిడవిట్ లో పేర్కొన్నారు. అందుకోసమే ప్రస్తుత పార్లమెంట్ భవనాన్ని కూల్చి అదే స్థలంలో కొత్త బిల్డింగ్ ను నిర్మిస్తామని కేంద్రం తెలిపింది.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us