Bihar: మొన్న రూ.50 కోసం గొడ‌వ‌, ఇప్పుడు రూ.10 కోసం గొడ‌వ‌…

Samsthi 2210 - September 1, 2021 / 06:29 PM IST

Bihar: మొన్న రూ.50 కోసం గొడ‌వ‌, ఇప్పుడు రూ.10 కోసం గొడ‌వ‌…

Bihar: మ‌నుషుల‌లో ప‌గ‌, ప‌త్రీకారాలు బాగా పెరిగిపోతున్నాయి. ఒక్క మాట అంటే చాలు ఎదుటివాడిని చంప‌డానికే రెడీ అవుతున్నారు. ఆ మ‌ధ్య రూ. 50 కోసం జ‌రిగిన గొడ‌వ‌లో ఓ వ్య‌క్తి మృతి చెందాడు. 50 రూపాయల కోసం ఇద్దరు యువకులు గొడవపడ్డారు. అప్పు విషయంలో పాలడైరీలో యువకులకు ఘర్షణకు దిగారు. డైరీలో గుమస్తాగా పనిచేస్తున్న యువకుడు బాజీ అనే వ్య‌క్తిపై పిడిగుద్దులు కురిపించడంతో కుప్పకూలి చనిపోయాడు.
more ad

more ad

more ad

more ad

Bihar Boy Shot Dead for Asking Rs 10 as Boat Fare

Bihar Boy Shot Dead for Asking Rs 10 as Boat Fare


more ad

more ad

more ad

more ad

ఈ ఏడాది ఫిబ్రవరి 5న పొరుగింటి వ్యక్తికి చెందిన ఏడాదిన్నర బాలుడు ఒంటరిగా ఉండటం చూసి అత‌న్ని త‌న ఫ్లాట్‌కు తీసుకెళ్లి , వాటర్‌ ట్యాంకులో ముంచి హత్య చేశాడు. అక్కడ హ‌త్య‌కు కార‌ణం కూడా రూ.50. తాజాగా బీహార్‌లో రూ. 10 కోసం గొడ‌వ జ‌ర‌గ‌గా, ఓ వ్య‌క్తి మృతి అంద‌రిని క‌లిచివేస్తుంది.
more ad

more ad

more ad

more ad

సమస్తిపూర్ జిల్లాలో బన్‌భౌరా గ్రామానికి చెందిన సికల్ యాదవ్‌ అనే యువకుడు గత కొద్ది కాలంగా బోటు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బోటులో ప్రయాణించారు.. బోటులో ప్ర‌యాణించినందుకు చార్జీగా రూ.10 అడిగాడు. ఈ క్ర‌మంలో యువ‌కుడితో వారు గొడ‌వ‌ప‌డ్డారు.
more ad

more ad

more ad

more ad

గ్రామ‌స్తులు జోక్యం చేసుకొని గొడ‌వ స‌ద్దుమ‌ణిగేలా చేశారు. అయితే సోమవారం ఉదయం సికల్ యాదవ్‌ తన ఇంటి ముందు నిలబడి ఉన్నప్పుడు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో ఆ యువకుడు సంఘటన స్ధలంలో మృతిచెందాడని పోలీస్‌ అధికారులు పేర్కొన్నారు.
more ad

more ad

more ad

more ad

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్ర‌స్తుతం ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని వారు పేర్కొన్నారు.
more ad

more ad

more ad

more ad

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us