ఏపీ లో లక్ష దాటినా కరోనా కేసులు
Admin - July 27, 2020 / 12:57 PM IST

ఎపి లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బుల్ టెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు 6,051 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.అలాగే కరోనా బారిన పడి 49 మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 1,02,349కి చేరుకుంది.
కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..
అనంతపురంలో 524
చిత్తూరులో 367
ఈస్ట్ గోదావరిలో1210
గుంటూరులో744
కడపలో 336
కృష్ణలో 127
కర్నూలులో664
నెల్లూరులో 422
ప్రకాశంలో317
శ్రీకాకుంలో 120
విశాఖపట్నంలో655
విజయనగరం 157
వెస్ట్ గోదావరిలో 408 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.