ఈ రోజు ఎపిలో ఎన్ని కరోనా కేసులు వచ్చాయో తెలుసా
Admin - August 9, 2020 / 07:05 AM IST

ఎపి లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 10,080 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా బారిన పడి 97 మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 2,14,145 కి చేరుకుంది.
కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..
అనంతపురంలో 976
చిత్తూరులో 963
ఈస్ట్ గోదావరిలో 1,310
గుంటూరులో 601
కడపలో 525
కృష్ణలో 391
కర్నూలులో 1,353
నెల్లూరులో 878
ప్రకాశంలో 512
శ్రీకాకుంలో 442
విశాఖపట్నంలో 998
విజయనగరం 450
వెస్ట్ గోదావరిలో 681 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.