ఏపీ లో ఈ రోజు రికార్డు స్థాయిలో కేసులు
Admin - August 1, 2020 / 01:00 PM IST

ఎపి లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 9,276 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా బారిన పడి 59 మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 1,50,209 కి చేరుకుంది.
కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..
అనంతపురంలో 1128
చిత్తూరులో 949
ఈస్ట్ గోదావరిలో 876
గుంటూరులో 1001
కడపలో 547
కృష్ణలో 357
కర్నూలులో 1234
నెల్లూరులో 559
ప్రకాశంలో 402
శ్రీకాకుంలో 455
విశాఖపట్నంలో 1155
విజయనగరం 119
వెస్ట్ గోదావరిలో 494 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.