Telugu News » Telangana
CM KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సారి ప్రధాని నరేంద్ర మోడీపై మరియు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుర్తించారు. ఢిల్లీ ముఖ్య మంత్రి కేజ్రీవాల్ మరియు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తో కలిసి ప్రగతి భవన్ లో మీడియా సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పుని లక్ష పెట్టకుండా ఆర్డినెన్స్ తీసుకు వచ్చిన కేంద్రం ప్రభుత్వం కి సర్వోన్నత న్యాయస్థానం పై కూడా […]
CM KCR : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నేడు హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో ఐఏఎస్ లు, ఐపీఎస్ ల బదిలీలు, పోస్టింగ్ లపై కేంద్ర ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ పోరాటం చేస్తోంది. ఈ క్రమంలోనే ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే కేసీఆర్ తో ఆయన సమావేశం అయ్యారు. ఆయనతో పాటు పంజాబ్ […]
CM KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య స్నేహ బంధం కొనసాగుతోంది. జాతీయ స్థాయిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటూ ఉండగా.. మరో వైపు బీఆర్ఎస్ పార్టీతో జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య స్నేహం అనేది భవిష్యత్తులో బలమైన రాజకీయ పుణాదికి నాంది అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. […]
Konda Vishweshwar Reddy : తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఉధృతికి బ్రేకులు పడ్డాయి అంటూ స్వయంగా ఆ పార్టీ నాయకుడు కొండా విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ నాయకత్వం సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. సీఎం కేసీఆర్ కూతురు కవిత జైలుకు వెళ్లడం ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ ఆమె అరెస్ట్ కాకపోవడంతో అంతా కూడా బీజేపీ మరియు బీఆర్ఎస్ […]
Sr NTR : ఖమ్మం ట్యాంక్ బండ్ వద్ద రూ.4 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 28న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగాల్సి ఉంది. ఇంతలో కోర్టు ఈ విగ్రహ ఆవిష్కరణకు స్టే విధించింది. యాదవ సంఘం నాయకులు శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించవద్దంటూ కోర్టును ఆశ్రయించడం జరిగింది. కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం పై అభ్యంతరాలు ఉన్న కారణంగా హైకోర్టు […]
Revanth Reddy : తెలంగాణ లో మరో ఆరు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ తో పాటు కాంగ్రెస్ మరియు బీజేపీ నాయకులు గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పక్క రాష్ట్రం కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడంతో తెలంగాణ లో అదే సీన్ రిపీట్ కాబోతుంది అంటూ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీకి మరియు ఇతర పార్టీలకు […]
CM KCR : ఇదిగో…. ఇదే మా రాష్ట్ర సచివాలయం… అంటూ తెలంగాణ ప్రజలందరూ గర్వంగా చెప్పుకొనేలా హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ ధగధగా మెరిసిపోతున్న కొత్త సచివాలయాన్ని సిఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం ఆవిష్కరించారు. కాకతీయ, డెక్కన్ సంస్కృతిల అద్భుతమైన సమ్మేళనంతో అత్యద్భుతంగా నిర్మించిన ఈ నూతన సచివాలయం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా కళ్ళ ముందు సాక్షాత్కరించింది. రాజసం ఉట్టిపడే ఇంత అద్భుతమైన భవనం రాష్ట్రంలో సామాన్య ప్రజలకు సేవ చేయడానికే అని సూచిస్తూ […]
CM KCR : బీఆర్ఎస్ ప్లీనరీలో ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సామాన్యులకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందించే బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకోవాలని, ఎక్కడ అవినీతి జరగకుండా చూసుకోవాలని హెచ్చరించారు. అంతే కాకుండా ప్రభుత్వం చేపట్టే ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని మరియు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఎక్కువగా తీసుకు వెళ్లేందుకు ప్రచారం చేయాలని.. అందుకోసం సొంత టీవీ చానల్స్ నడపడంతో పాటు టీవీ ప్రకటనలు ఇవ్వాలని పేర్కొన్నారు. సొంతంగా ఫిలిం ప్రొడక్షన్ ఏర్పాటు […]
CM KCR : రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకు మరియు నాయకులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాలు జారీ చేశారు. తాజాగా పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దళిత బంధు పథకంలో ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని.. కొంత మొత్తం డబ్బులు లంచంగా తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారు అనే విషయం తన వద్ద సమాచారం ఉందని ఎమ్మెల్యేలు తీసుకున్న లంచం కి […]
YS Sharmila : పోలీసులను దూషించడంతో పాటు పోలీసులపై దాడి కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన వైయస్సార్ టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల కి నాంపల్లి కోర్టు మెయిల్ మంజూరు చేసింది. 30 వేల రూపాయల పూచీకత్తు పై బెయిల్ ఇవ్వడం జరిగింది. నిన్న కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన వెంటనే షర్మిల తరపు లాయర్లు బెయిల్ పిటిషన్ వేశారు. నేడు షర్మిల బెయిల్ పిటీషన్ పై వాదనలు వినిపించారు. ఈ కేసుకు […]
YS Sharmila : నిన్న లోటస్ పాండ్ లోని షర్మిల ఇంటి వద్ద జరిగిన హై డ్రామా గురించి అందరికీ తెలిసిందే. షర్మిలను పోలీసులు అడ్డుకోవడంతో ఆమె ఎస్సై, మహిళా కానిస్టేబుల్ ను నెట్టేయడం, ఆ తర్వాత ఎస్సైపై చేయి చేసుకోవడం కూడా చూశాం. దాంతో పోలీసులు ఆమెను బలవంతంగా అరెస్ట్ చేసి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. షర్మిల మీద పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదులు చేశారు. ఇక విజయమ్మ […]
YS Sharmila : ఈ రోజు లోటస్ పాండ్ లోని షర్మిల ఇంటి వద్ద జరిగిన ఉద్రిక్తత గురించి తెలిసిందే. షర్మిలను అడ్డుకోవడానికి వచ్చిన పోలీసులతో ఆమె దురుసుగా ప్రవర్తించారు. కారుకు పోలీసులు అడ్డంగా రావడంతో ఆమె కారులో నుంచి వేగంగా దిగి వచ్చి ఎస్సై మీద చేయి చేసుకోబోయారు. అనంతరం ఆయన్ను నెట్టేశారు. ఒక మహిళా కానిస్టేబుల్ ను కూడా నెట్టేశారు. అదే సమయంలో ఆమె కారును ఆపకుండా ముందుకు వెళ్లడంతో కారు ముందు నిలబడ్డ […]
YS Vijayamma : వైఎష్ షర్మిల ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. లోటస్ పాండ్ లోని ఇంటి వద్ద నుంచి బయటకు తనను పోలీసులు రానివ్వట్లేదని ఆమె ఆరోపించారు. ఈ రోజు ఉదయం ఆమె ఇంటివద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. తనను బయటకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారంటూ వారితో షర్మిల వాగ్వాదం చేశారు. తనను అడ్డుకోబోయిన పోలీసులను ఆమె నెట్టివేశారు. ఎస్సై, మహిళా కానిస్టేబుల్ ను ఆమె చేతితో నెట్టేశారు. అనంతరం ఆమె నిరసన తెలిపారు. పోలీసులు […]
Telangana Health Director Srinivasa Rao : తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఇటీవల చేసిన వివాదాస్పద తాయత్తు వ్యాఖ్యలు వైరల్ అయిన విషయం తెల్సిందే. ఇఫ్తార్ విందులో ఆయన మాట్లాడుతూ తాను చిన్నప్పుడు మసీదులో తాయత్తు కట్టుకోవడం వల్లే తాను ఈస్థాయిలో ఉన్నాను అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారణంను రేపాయి. ఒక డాక్టర్ అయ్యి ఉండి.. అది కూడా ఒక రాష్ట్రానికి హెల్త్ డైరెక్టర్ అయ్యి ఉండి ఇలా మూడ నమ్మకాలను ప్రచారం చేయడం […]
Crime News : హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. టెక్నాలజీ పరంగా దూసుకుపోతున్న యుగంలో ఇంకా మూఢ నమ్మకాలతో దారుణాలకు పాల్పడుతున్నారు కొందరు. ఇప్పుడు మరోసారి ఇలాంటి ఘటనే జరిగింది. అది కూడా ఐటీ రంగంలో దేశంలోనే అగ్రగామిగా పేరు తెచ్చుకుంటున్న హైదరాబాద్ నడిబొడ్డున. సనత్ నగర్ లో ఓ మహిళ మూఢ నమ్మకాల పేరుతో ఓ బాలుడిని నరబలి ఇచ్చింది. సదరు బాలుడి పేరు అబ్దుల్ వహీద్గా స్థానికులు గుర్తించారు. అమావాస్య కావడంతో ఆమె […]
Revanth Reddy : తెలంగాణలో వరుసగా రెండు సార్లు అధికారాన్ని దక్కించుకో లేక పోయినా కాంగ్రెస్ పార్టీ ఈసారైనా అధికారాన్ని దక్కించుకోవాలని ఆరాట పడుతుంది. పార్టీ నాయకులు వచ్చే ఎన్నికల్లో గెలుపొందాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కానీ వారి ప్రయత్నం ఐక్యమత్యంగా సాగడం లేదు. దాంతో మరో సారి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో పరాభవం తప్పదు అనే వార్తలు వస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఈనెల 21 వ తారీఖున నల్గొండలో తలపెట్టిన నిరుద్యోగ నిరసన దీక్ష […]
DAV School Incident : గతేడాది సంచలనం రేపిన బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ ఘటన గురించి అందరికీ తెలిసిందే. ఈ కేసులో నిందితుడు ప్రిన్సిపల్ డ్రైవర్ రజినీకుమార్ కు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రిన్సిపల్ మాధవిని నిర్దోషిగా తేల్చింది. బంజారాహిల్స్ లతోని డీఏవీ స్కూల్ లో ఓ ఐదేండ్ల చిన్నారి ఎల్ కేజీ చదువుతోంది. గతేడాది ఆమె మీద స్కూల్ ప్రిన్సిపల్ డ్రైవర్ అత్యాచారం చేశాడు. దాంతో తల్లిదండ్రులు స్కూల్ కు వెళ్లి […]
Viral News : కలికాలం అంటే ఏమో అనుకున్నాం గానీ.. ఎవరూ ఊహించని ఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మనుషులు కొందరు చాలా వింతగా జన్మిస్తున్న ఘటనలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. గతంలో కూడా అనేక ఆస్పత్రుల్లో ఇలాంటి వింత ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా జగిత్యాల జిల్లా కోరుట్లలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ వింత ఘటన జరిగింది. నిజామాబాద్ లోని ఎర్గట్లకు చెందిన రవలి నిండు గర్భిణిగా ఉంది. […]
Viral News : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. రోహిణి కార్తె ఎండలకు పెట్టింది పేరు అనే విషయం తెలిసిందే. పెద్దలు అన్నట్లుగానే రోహిణి లో ఎండలు కుమ్మేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎండల స్థాయి లో ఉందో తెలియజేసేందుకు హనుమకొండ జిల్లా కాకాజీ కాలనీలో జరిగిన సంఘటన ప్రత్యక్ష ఉదాహరణ. పూర్తి వివరాల్లోకి వెళితే.. చెల్పూరు కి చెందిన కొలుగూరి శ్రీనివాస రావు హనుమకొండకు హాస్పిటల్ పనిపై వచ్చాడు. రోడ్డు పక్కన కారుని పార్కింగ్ చేసి […]
Teenmar Mallanna : తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కి మల్కాజ్ గిరి కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. మల్లన్న తో పాటు మరో నలుగురికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది కోర్ట్. ఒక్కొక్కరికి రూ. 20వేల షూరిటీ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. రెండు కేసుల్లో రెగ్యులర్ బెయిల్ మంజూరు అయినట్లుగా తీన్మార్ మల్లన్న తరపు న్యాయవాది పేర్కొన్నారు. తీన్మార్ మల్లన్న బెయిల్ తీర్పును మల్కాజిగిరి కోర్ట్ ఇటీవల ఏప్రిల్ 17 కు వాయిదా […]
Ponguleti Srinivas Reddy : వైఎస్ షర్మిల ఇప్పుడు తెలంగాణలో హోరెత్తిస్తోంది. పాదయాత్రలు, నిరసనలతో చాలానే ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఇంకా ఆమెకు జనాల్లో అంతగా ప్రాధాన్యత పెరగట్లేదు. ఇదిలా ఉండగా ఆమె తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అప్పట్లో సన్నిహితులుగా ఉన్న తెలంగాణ నేతలను నమ్ముకుంటోంది. వారిని ఎలాగైనా తన పార్టీలో జాయిన్ చేసుకోవాలని ఆమె ఆరాట పడుతోంది. ఇక రీసెంట్ గానే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బీఆర్ ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన […]
Bandi Sanjay : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా ఢిల్లీకి పయనం అవుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన ప్రయాణం సంచలనం రేపుతోంది. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ ఎస్ పార్టీ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డిలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బండి సంజయ్ కు హైకమాండ్ పిలుపునిచ్చింది. ఇప్పటికే అక్కడ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఉన్నారు. ఇప్పుడు సంజయ్ కూడా వెళ్తుండంతో.. […]
BRS Atmiya Sammelan : బీఆర్ ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో విషాదం చోటు చేసుకుంది. ఖమ్మంలో కారేపల్లి మండలంలోని చీమలపాడులో బీఆర్ ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కాగా ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములు హాజరు కావాల్సి ఉంది. అయితే వారు వస్తున్న నేపథ్యంలో కార్యకర్తలు బాణాసంచా పేల్చారు. నిప్పురవ్వలు పడి దగ్గరలో ఉన్న గుడిసె కాలిపోయింది. ఇక గుడిసెలో ఉన్న సిలిండర్ పేలగా.. […]
Vande Bharat Train : వందే భారత్ రైలు చాలా బలహీనంగా ఉన్నాయంటూ.. ఆ రైళ్లను పదే పదే ఢీ కొట్టి దేశ సంపదను నాశనం చేయవద్దు అంటూ బర్లకి సతీష్ రెడ్డి అనే వ్యక్తి విజ్ఞప్తి చేసిన ఫొటోలు మరియు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన బర్ల వద్దకు వెళ్లి… మీరు మరియు మీ బంధుమిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం, వందే భారత్ రైలు వద్దకు వెళ్ళ వద్దు. ఆ రైళ్లకు మీకు […]
Bandi Sanjay : పదో తరగతి హిందీ ప్రశ్న పత్రం లీక్ వ్యవహారంలో తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని అరెస్టు చేసి బెయిల్ పై విడుదల చేసిన విషయం తెలిసిందే. అరెస్టు అయిన సందర్భంలో బండి సంజయ్ తను ఫోన్ ని కార్యకర్తలకు ఇవ్వడంతో పోలీసులకు చిక్కలేదు అంటూ పోలీసులు వాదిస్తున్నారు. బండి సంజయ్ మాత్రం తన ఫోన్ ఇప్పటికే పోలీసులకు దొరికిందని.. వారు తీసుకు వెళ్లి కేసీఆర్ కి ఇచ్చారని సంచలన […]