Telugu News » Telangana
Delhi Liquor Scam : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి ట్విస్టుల మీద ట్విస్టులు చూస్తూనే ఉన్నాం. సిబిఐ దర్యాప్తు నేపథ్యంలో పలు రాష్ట్రాల ముఖ్య నేతలు మరియు వ్యాపార అధినేతలు పేర్లు బయటికి వస్తున్నాయి. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి రెండవ చార్జ్షీట్ ని దాఖలు చేయడం జరిగింది. రెండవ చార్జ్షీట్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి […]
Ponguleti Srinivas Reddy : బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారబోతున్నాడు అంటూ గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే పార్టీకి సంబంధం లేకుండా సమావేశాలు నిర్వహిస్తున్నాడు. ఖమ్మం లో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొనలేదు. అంతే కాకుండా గత కొన్నాళ్లుగా ఇతర పార్టీల నాయకులతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీలు అవుతున్న కారణంగా పార్టీ మారడం ఖాయం అంటూ సన్నిహితులు చెప్తూ వస్తున్నారు. […]
KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 17వ తారీకున నూతన సచివాలయం ప్రారంభం కాబోతున్న విషయం తెల్సిందే. అదే రోజున బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేయబోతుంది. పార్టీ శ్రేణులు భారీ ఎత్తున బహిరంగ సభలో పాల్గొనేలా చేస్తున్నారు. తమిళ సీఎం స్టాలిన్.. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్.. తేజస్వి యాదవ్ ఇంకా పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్య నాయకులు బీఆర్ఎస్ పార్టీ యొక్క […]
KTR : తెలంగాణ బీజేపీ నాయకులు గత కొన్ని రోజులుగా అధికార బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త్వరలోనే ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతున్నాడని, ఫిబ్రవరిలో ప్రభుత్వాన్ని రద్దు చేసి జూన్ లేదా జూలైలో ఎన్నికలకు వెళ్లే ఉద్దేశంతో ఉన్నాడు అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ నాయకుల వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. శనివారం నిజామాబాద్ పర్యటనలో భాగంగా మీడియా తో మాట్లాడిన కేటీఆర్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కేంద్రంలో […]
Amshala Swamy : ఫ్లోరైడ్ బాధితుల ఉద్యమ కారుడు, ఫ్లోరైడ్ బాధితుడు అంశల స్వామి కన్నుమూశారు. నల్గొండ జిల్లా మునుగోడు లోని శివన్న గూడెంకు చెందిన స్వామి తీవ్ర అనారోగ్యం కారణంగా శుక్రవారం రాత్రి మృతి చెందాడు. ఆయన మృతి పట్ల మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. స్వామి కుటుంబ సభ్యలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఫ్లోరోసిస్ బాధితుల కోసం పోరాడిన పోరాట యోధుడని మంత్రి కేటీఆర్ పొగిడారు. ఆయన పోరాట స్ఫూర్తి ఎంతో మందికి […]
Telangana : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు గవర్నర్ తమిళి సై ల మధ్య వివాదం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. బీజేపీ గవర్నర్ అంటూ బీఆర్ఎస్ నాయకులు ఆమెపై విమర్శలు చేస్తూ ఉంటే గవర్నర్ మాత్రం తనకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని.. రాజ్యాంగం రాష్ట్రంలో అమలు కావడం లేదంటూ విమర్శించింది. తన వద్ద ఇప్పటికే పలు బిల్లులను పెండింగ్ లో ఉంచిన గవర్నర్ తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా […]
KTR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకుగాను బీఆర్ఎస్ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు రాష్ట్రంలో బీఆర్ఎస్ కార్యకలాపాలు మొదలయ్యాయి. ఏపీ నుండి పలువురు ముఖ్య నేతలు బీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నట్లుగా ప్రకటించారు. అంతే కాకుండా ఖమ్మంలో భారీ ఎత్తున బీఆర్ఎస్ సభను నిర్వహించడం జరిగింది. ఆ సభలో కేసీఆర్ తనయుడు కేటీఆర్ కనిపించక పోవడం అందరిని ఆశ్చర్య పరిచింది. మొదటి నుండి కూడా కేటీఆర్ బీఆర్ఎస్ కి […]
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ నేడు తెలంగాణ రాష్ట్రంలోని కొండగట్టకు తన పార్టీ ప్రచార రథం వారాహి కి పూజ చేయించేందుకు గాను వెళ్లిన విషయం తెల్సిందే. పవన్ కొండగట్టు పర్యటన నేపథ్యంలో చుట్టు పక్కల ప్రాంతాల నుండి మరియు స్థానికంగా పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు మరియు అభిమానులు గుమ్మిగూడారు. కొండగట్టు అంజన్న స్వామి ఆలయం వద్ద ఎప్పుడు ఉండే జనాలకు పది రెట్ల జనాభా అయ్యారు. ఆ సమయంలో అభిమానులకు మరియు కార్యకర్తలకు […]
KCR : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ని ఫిబ్రవరి లో రద్దు చేయబోతున్నట్లుగా బీజేపీ నాయకుడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి జోష్యం చెప్పాడు. ఫిబ్రవరిలో అసెంబ్లీని రద్దు చేసి మే నెలలో ఎన్నికలకు కేసీఆర్ వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడంటూ రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నాడు. ఇప్పటికే కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఓటమి తధ్యం అని భావిస్తున్నాడు. ఇంకా ఆలస్యం అయితే దారుణమైన పరాభవం ఎదువుతుందనే ఉద్దేశ్యంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నాడు అంటూ రాజగోపాల్ […]
America : అమెరికాలో మరోసారి తుపాకీల మోత మోగింది. ఈసారి తెలంగాణ విద్యార్థి పై కాల్పులు జరగడం సంచలనంగా మారింది. తెలంగాణ చెందిన సాయి చరణ్ తో పాటు మరొకరికి ఈ కాల్పుల్లో గాయాలైనట్లుగా సమాచారం అందుతుంది. ఇద్దరి శరీరంలోకి బుల్లెట్లు దూసుకు వెళ్ళాయని స్థానిక మీడియా కథనాల ద్వారా సమాచారం అందుతోంది. కాల్పులకు కారణం ఏంటీ అనే విషయమై పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారట. త్వరలోనే పోలీసులు కాల్పులకు సంబంధించిన ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం […]
Smita Sabharwal : తెలంగాణ ప్రభుత్వంలో అత్యంత కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న స్మితా సబర్వాల్కు చేదు అనుభవం ఎదురైంది. ఇందుకు సంబంధించిన ఘటనను ఆమె ట్విట్టర్ వేదికగా పంచుకుంది. గత రాత్రి ఆమె ఇంట్లోకి ఓ అగంతకుడు చొరబడ్డాడు. మేడ్చల్ జిల్లాకు చెందిన డిప్యూటీ తహసీల్దార్ చెరుకు ఆనంద్ కుమార్ రెడ్డి తన స్నేహితుడితో కలిసి కారులో స్మితా సబర్వాల్ ఇంటికి వచ్చాడు. జూబ్లీహిల్స్ ఏరియాలో నివసిస్తున్న స్మితా ఇంట్లోకి అర్థరాత్రి 11, 12 గంటల సమయంలో […]
Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహించి ముగింపు దశకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సమయంలోనే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పాదయాత్ర నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ కొత్త ఇన్చార్జ్ మాణిక్ రావు థాక్రే ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. […]
Telangana : కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ కొత్త సెక్రటేరియట్ భవనం నిర్మించారు. భారీ ఎత్తున ఖర్చు చేసి నిర్మించిన తెలంగాణ కొత్త సెక్రటేరియట్ కి ఫిబ్రవరి 17వ తారీఖున ప్రారంభోత్సవం జరగబోతోంది. 95 శాతం పనులు పూర్తయ్యాయని సమాచారం అందుతుంది. రాబోయే వంద సంవత్సరాల అవసరాల దృష్ట్యా తెలంగాణ సెక్రటేరియట్ భవనాన్ని నిర్మించిన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ స్థానాల సంఖ్య రెట్టింపు చేసినా కూడా సరి పోయే విధంగా సెక్రటేరియట్ ను […]
Secunderabad : సికింద్రాబాద్ డెక్కన్ మాల్ లో జరిగిన అగ్ని ప్రమాదం ఘటన కలకలం రేపుతోంది. ప్రమాదం జరిగిన రోజు ముగ్గురు సిబ్బంది కనిపించకుండా పోయారు అనేది ప్రచారం. ఈ క్రమంలో మొదటి అంతస్తు వెనుక భాగంలో అస్తిపంజరం బయటపడడం సంచలనంగా మారింది. గుజరాత్ కు చెందిన ముగ్గురు భవనంలో చిక్కుకున్నట్లుగా సమాచారం అందుతుంది. లభించిన అస్తిపంజరం ఆ ముగ్గురిలో వరిది అనే విషయం తెలియాల్సి ఉంది. అస్తిపంజరం పూర్తిగా కాలి పోవడంతో గుర్తించడం చాలా కష్టంగా […]
Revanth Reddy : మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దూరం అవ్వబోతున్నాడు అనే ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కోమటిరెడ్డి మాట్లాడడం.. ఆయనకు పార్టీ అధినాయకత్వం షోకాజ్ నోటీసు పంపించడం కూడా అయింది. కోమటిరెడ్డి ప్రస్తుతం ఎంపీగా ఉన్న కారణంగా ఆయనని వదులుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. అందుకే ఆయన బుజ్జగించి పార్టీలో కొనసాగేలా చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బాధ్యతలు చేపట్టిన మాణిక్రావు […]
KCR : బీఆర్ఎస్ ఆవిర్భావ బహిరంగ సభలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ఇంకా పలువురు జాతీయ స్థాయి నాయకులు పాల్గొన్నారు. బహిరంగ సభలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ ని పెద్దన్నగా పేర్కొన్నాడు. తమ అందరికీ కేసీఆర్ పెద్దన్న అన్నట్లుగా కేజ్రీవాల్ సంబోధించారు. […]
BRS Party : బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ ఖమ్మం వేదికగా భారీ ఎత్తున జరిగింది. తెలంగాణ నుండి కాకుండా ఆంధ్రప్రదేశ్ నుండి కూడా పెద్ద ఎత్తున ఈ బహిరంగ సభకు హాజరయ్యారు. ముఖ్యమంత్రులు విపక్ష నేతలు పలు రాష్ట్రాల కీలక నాయకులు ఈ భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ భారత్ అన్ని విధాలుగా సుసంపన్నమైన దేశం. జల వనరుల విషయంలో మన దేశమే అగ్రగామి. కానీ బకెట్ […]
BRS : నేడు ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దేశ రాజకీయాలను తన వైపు తిప్పుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సభను వేదికగా చేసుకోబోతున్నారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు మాజీ ముఖ్యమంత్రి ఈ భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ బహిరంగ సభను తీసుకొని ఏర్పాట్లను పర్యవేక్షించిన విషయం తెలిసిందే. ఇక మంత్రులు జన సమీకరణ కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. […]
CM KCR : కేసీఆర్ జాతీయ రాజకీయాలపై మరింత ఫోకస్ ను పెంచుతున్నాడు. ఇప్పటికే టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా బీఆర్ఎస్ గా ప్రకటించాడు. అంతే కాకుండా డిల్లీలో పార్టీ ఆఫీస్ ను కూడా ఏర్పాటు చేశాడు. దాంతో పాటు మొదటిసారి ఏపీలో జాయినింగ్స్ కూడా చేసుకున్నాడు. ఇప్పుడు మరో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఖమ్మంలో నేడు బీఆర్ఎస్ ఆవిర్భావ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు బీజేపీ యేతర ముఖ్యమంత్రులు ఐన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, […]
BRS : ఖమ్మంలో జరగబోతున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఏర్పాట్లు భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఈనెల 18 వ తారీఖున జరగబోతున్న ఈ సభ యావత్ దేశం దృష్టిని ఆకర్షించాలని ఆ పార్టీ నాయకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం జాతీయ మీడియా ను పెద్ద ఎత్తున బహిరంగ సభ మరియు ఇతర కార్యక్రమాలను కవర్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. సాధారణంగా బీఆర్ఎస్ కార్యక్రమాలను రాష్ట్ర మీడియా మాత్రమే కవర్ చేస్తూ ఉంటుంది, కానీ ఈసారి జాతీయ […]
Police : ఖాకీచకులు.. అని అంటుంటారు పోలీసుల్ని ఉద్దేశించి. కొందరి వల్ల మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు వస్తోంది. నిజానికి, ఖాకీల్లో చాలామంది మంచివారున్నారు. ఉద్యోగ ధర్మం మాత్రమే కాదు, మానవత్వతోనూ మెలుగుతుంటారు. అసలు విషయానికొస్తే, వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన గొర్రె మార్తా అనే వృద్ధురాలు, కన్న కూతురు దాష్టీకం కారణంగా రోడ్డున పడింది. డెబ్భయ్యేళ్ళ ఆ వృద్ధురాలి బతుకు దుర్భరంగా మారింది. అక్కున చేర్చుకున్న పోలీసులు.. మీడియాలో ఆ […]
YS Sharmila : ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి వైఎస్సార్ తెలంగాణ అధినేత్రి వైఎస్ షర్మిల పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. 2023లోనే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి వుంది. ఈ నేపథ్యంలోనే, పాలేరులో వైఎస్ షర్మిల, తనదైన రాజకీయ వ్యూహాల్ని అమలు చేస్తున్నారు. పాలేరు నియోజకరవర్గంలో సొంత ఇంటి నిర్మాణాన్ని చేపడుతున్నారు వైఎస్ షర్మిల. తాజాగా ఫ్రీ స్కీమ్స్ అమలు కోసం వ్యక్తిగతంగా ఖర్చు చేయనున్నారు. మెజార్టీ ఓటర్లకు ఆరోగ్యశ్రీ కార్డు తరహాలోనే […]
Shantikumari : తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతి కుమారి నియమితులయ్యారు. 1989 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన ఆమె గత కొన్నాళ్లుగా అటవీ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. అంతకు ముందు వైద్య ఆరోగ్యశాఖ యొక్క ప్రధాన కార్యదర్శి బాధ్యతలు నిర్వహించారు. కేసీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో మెదక్ కలెక్టర్ గా పని చేసిన శాంతి కుమారి అప్పటి నుండి కూడా కేసీఆర్ కి సన్నిహితురాలుగా కొనసాగుతున్నారని రాజకీయ వర్గాల టాక్. […]
PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మడీ ఈ నెల 19న హైద్రాబాద్ రావాల్సి వుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి విశాఖకు కొత్తగా ఏర్పాటు చేసిన వందే భారత్ రైలుని ప్రధాని మోడీ ప్రారంభించాల్సి వుంది. హైద్రాబాద్లో ప్రధాని పర్యటన కోసం బీజేపీ శ్రేణులు, ప్రభుత్వ యంత్రాంగం సర్వ సన్నద్ధమవుతున్నవేళ, షాకింగ్ న్యూస్ అప్డేట్ వచ్చింది. ప్రధాని హైద్రాబాద్ పర్యటన వాయిదా పడినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది. ఈ మేరకు కేంద్ర మంత్రి […]
TDP : ఏపీలో 2014 తరహా పొత్తుల కోసం జనసేన మరియు తెలుగు దేశం పార్టీ ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పుడు ఈ రెండు పార్టీలు మరియు బీజేపీ కలిసి అధికారంను దక్కించుకున్నాయి. కొన్ని కారణాల వల్ల మూడు పార్టీలు కూడా ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో విడి విడిగా పోటీ చేశాయి. మూడు పార్టీలు వేరుపడి పోటీ చేయడం వల్ల ప్రత్యర్థి వైకాపాకు కలిసి వచ్చి జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు. తెలుగు దేశం పార్టీ […]