Telugu News » National
Coromandel Express : ఒడిస్సా లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న గూడ్స్ రైలుని కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఢీ కొట్టడంతో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. ట్రాక్ పై పడిన కోరమాండల్ భోగిలను మరో ప్యాసింజర్ రైలు ఢీ కొట్టింది. బాలేశ్వర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 50 మంది మృతి చెందగా 300 మంది గాయాల పాలయ్యారు. […]
Sukanya Samriddhi Yojana : కేంద్ర ప్రభుత్వం అమ్మాయిల కోసం ఆలోచించి సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని అమలు చేస్తోంది. వారి భవిష్యత్ కోసం పెట్టుబడి పొదుపు పథకాన్ని తీసుకు వస్తోంది. దీని వల్ల తల్లిదండ్రులు తమ కుమార్తెల భవిష్యత్తును ఆర్థికంగా కాపాడుకోవచ్చు. ఇది దీర్ఘకాలిక పథకం. దాని ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ సారి వడ్డీరేట్లను కూడా ప్రభుత్వం పెంచింది. ఈ పథకం కింద అమ్మాయిలకు 21 సంవత్సరాలకు మెచ్యూరిటీకి వస్తుంది. కానీ తల్లిదండ్రులు […]
PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నాడు కర్ణాటకలోని బండిపూర్ రిజర్వ్ ను సందర్శించారు. హైదరాబాద్ లో సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభించిన తర్వాత ఆయన కర్ణాటకకు చేరుకున్నారు. ప్రాజెక్ట్ టైగర్ కు 50 ఏళ్లు పూర్తెన సందర్భంగా 20 కి.మీ పాటు మోడీ సఫారీ వాహనంలో ప్రయాణించారు. ఇక అక్కడ పులులకు సంబంధించిన చేపట్టిన చర్యలు, జంతువుల కోసం ఏర్పాటు చేసిన నీటి కేంద్రాలు, ఇతర వాటిని అధికారులు ప్రధాని మోడీకి […]
Menaka Gandhi : ఈ మధ్య కాలంలో గాడిద పాలు ఎంతో ఉత్తమమైనవి అంటూ మీడియాలో ప్రచారం జరుగుతుంది. గాడిద పాలు అత్యంత ఖరీదైన పాలు అని కూడా ఈమధ్య ఒక సర్వేలో వెళ్లడైంది. తాజాగా బిజెపి ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మేనక గాంధీ గాడిద పాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు ఈజిప్టు రాణి క్లియో పాత్ర గాడిద పాలతో స్నానం చేసేవారు.. అందుకే ఆమె అంత సౌందర్యంగా ఉండేవారు. కనుక గాడిద […]
Lok Sabha Speaker Om Birla : పార్లమెంటు సభ్యుడైన రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడం రాజకీయ కక్షలో భాగమే అంటూ దేశ వ్యాప్తంగా 14 ప్రతిపక్ష పార్టీలు ఏకం అయి ఆందోళన చేపట్టాయి. రాహుల్ అనర్హత వేటుపై 14 ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు తారా స్థాయికి తీసుకు వెళ్లాలని నిర్ణయించారు. ఇదే సమయంలో స్పీకర్ ఓం బిర్లా పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని విపక్ష పార్టీలన్నీ కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. […]
Rahul Gandhi : పార్లమెంటు సభ్యుడిగా అనర్హత వేటు పడిన తర్వాత రాహుల్ గాంధీ మొదటి సారి మీడియా ముందుకు వచ్చారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో ముచ్చటించారు. లండన్ లో తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలంటూ బిజెపి డిమాండ్ చేస్తుంది.. తాను క్షమాపణలు చెప్పబోనని రాహుల్ గాంధీ స్పష్టం చేశాడు. ప్రధాని మోడీ నా ప్రసంగానికి భయపడి నాపై అనర్హత వేటు వేయించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. మోడీ కళ్ళల్లో […]
Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు రాహుల్ గాంధీ చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. భారత్ జోడో యాత్ర పేరుతో దేశ వ్యాప్తంగా కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు పాద యాత్ర నిర్వహించిన విషయం తెల్సిందే. ఇప్పటికే రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరిగింది అంటూ జాతీయ మీడియా సంస్థల్లో కథనాలు వస్తున్నాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీని కించపర్చే విధంగా మాట్లాడిన కేసులో రెండు సంవత్సరాల జైలు శిక్ష పడటంతో వెంటనే […]
Rahul Gandhi : మోడీపై అనుచిత వ్యాఖ్యల కేసులో రెండు సంవత్సరాల జైలు శిక్ష పడ్డ రాహుల్ గాంధీ పై పార్లమెంటులో అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ 2013లో చేసిన ఒక పని ఈ సమయంలో ప్రముఖంగా చర్చకు వస్తోంది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రజా ప్రతినిధులు, పదవుల్లో ఉన్నవారు జైలు శిక్ష పడితే వెంటనే తమ పదవులకు అనర్హులు అంటూ ఉన్న చట్టాన్ని మారుస్తూ అప్పటి యూపీఏ […]
CM KCR : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ పై లోక్ సభలో అనర్హత వేటు వేయడంపై బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీపై మరియు బీజేపీ నాయకత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మాట్లాడుతూ.. భారత దేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటి రోజు. రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వం పై అనర్హత వేటు వేయడం నరేంద్ర మోడీ దురహంకారానికి, నియంతృత్వానికి […]
Rahul Gandhi : కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పై లోక్సభ సభ్యుడిగా అనర్హత వేటు వేస్తూ లోక్సభ సెక్రటరీ జనరల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి పేరు పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండు సంవత్సరాల జైలు శిక్షను విధించింది. ఎంపీ లేదా ఎమ్మెల్యే రెండు సంవత్సరాల జైలు శిక్షకి గురైతే వారు సభ లో అనర్హతకు గురవుతారు. నిబంధనల ప్రకారమే రాహుల్ […]
Rahul Gandhi : భారత్ జోడో యాత్ర ముగిసిన తర్వాత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. విదేశాల్లో పర్యటించిన సందర్భంగా రాహుల్ గాంధీ భారత దేశానికి సంబంధించిన పలు విషయాలపై మాట్లాడారు. ఆ సమయంలో భారత్ ను కించపరిచే విధంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారంటూ బిజెపి ఎంపీలు పార్లమెంటులో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై పార్లమెంట్ దద్దరిల్లింది. రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ బిజెపి ఎంపీలు డిమాండ్ […]
Rahul Gandhi : కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం బ్రిటన్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. లండన్ లోని ప్రముఖ కేంబ్రిడ్జి యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో భాగంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ తాను చేపట్టిన భారత జూడో యాత్ర పాదయాత్రలో అత్యంత ముఖ్యమైన విషయాలను తెలుసుకున్నాను. భారత్ జూడో యాత్ర చివర్లో జమ్మూ కాశ్మీర్లో చేయడం జరిగింది. ఆ సమయంలో ఉగ్రవాదులను చాలా దగ్గర నుండి చూశాను. […]
India Bank : దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేటు బ్యాంకు ఉద్యోగులకు ఇండియా బ్యాంక్ అసోసియేషన్ గుడ్ న్యూస్ చెప్పబోతోంది. గత కొన్నాళ్లుగా యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయిస్ వారానికి రెండు రోజుల సెలవులు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ ని పరిశీలిస్తున్నట్లుగా ఇండియా బ్యాంక్ అసోసియేషన్ అధికారికంగా ప్రకటించింది ఇప్పటికే నెలలో రెండు శని వారాలు సెలవు దినాలుగా బ్యాంకు ఉద్యోగులకు కొనసాగుతూ వస్తున్నాయి. తాజా నిర్ణయంతో వారంలో రెండు […]
Uma Bharti : మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి మరోసారి మద్యపాన నిషేధంపై వినూత్న ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలోని నివారీ జిల్లాలో ఒక వైన్ షాప్ ముందు ఆవుని కట్టేసి తన నిరసనను తెలియజేశారు. షాపు వద్దకు మద్యాన్ని కొనుగోలు చేసేందుకు వచ్చిన వారికి.. మద్యం కాదు, ఆవు పాలు తాగండి అంటూ ఆమె చెప్పడం అందరి దృష్టిని ఆకర్షించింది. మద్యపానం ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆవు పాలు ఆరోగ్యానికి […]
Himanta Biswa Sharma : అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నంత పని చేశారు. బాల్య వివాహాలు చేసుకున్న మగ వారిని అందరిని కూడా అరెస్టు చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం ప్రకటనలకే పరిమితం కాకుండా వెంటనే రంగంలోకి దిగారు. పోలీసులు ఇప్పటి వరకు ఏకంగా 1800 మందిని అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. బాల్య వివాహాల నిరోధక చట్టం నిబంధనలో ఉల్లంఘించిన వారిపై చట్ట రీత్యా చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అరెస్టులు […]
Sitaram Idol : అయోధ్య రామ మందిరం నిర్మాణం చివరి దశకు చేరుకుంది. రామాలయంలో ప్రతిష్టించబోతున్న శ్రీరాముడు, సీతాదేవి విగ్రహాల తయారీ కార్యక్రమం మొదలయింది. సీతారాముల విగ్రహం తయారీ కోసం అత్యంత ప్రత్యేకమైన రాళ్లను నేపాల్ దేశం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రభుత్వం తెప్పించింది. ఇప్పటికే గోరక్ పూర్ కి చేరుకున్న ఆ అతి పెద్ద పవిత్రమైన రాళ్లు అయోధ్యకు తరలించే కార్యక్రమం జరుగుతుంది. సీతారాముల విగ్రహం తయారీ కోసం నేపాల్ నుండి తెప్పిస్తున్న ప్రత్యేక […]
KS Bhagawan : ఈ నడుమ హిందూ దేవుండ్ల మీద చాలామంది నాస్తికులు, హేతువాదులు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం మనం చూస్తున్నాం. విమర్శకు కూడా ఒక హద్దు ఉంటుందనేది మర్చిపోయి వారు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాలకు దారి తీస్తున్నాయి. మొన్నటికి మొన్న బైరి నరేశ్ ఉదంతం ఎంత దుమారం రేపిందో చూశాం. ఇక ఆ విషయాన్ని మర్చిపోక ముందే ఇప్పుడు మరో ఉదంతం తెరమీదకు వచ్చింది. ప్రముఖ రచయిత, హేతువాది అయిన కేఎస్ భగవాన్ శ్రీరాముడిపై వివాదాస్పద […]
Narendra Modi : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జేపీ నడ్డా అధ్యక్షతన ఢిల్లీలో జరుగుతున్నాయి. రాబోయే పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 350 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. 37 రాష్ట్రాల బీజేపీ పార్టీ అధ్యక్షులు, కేంద్ర పాలిత ప్రాంతాల అధ్యక్షులు, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఐదుగురు ఉపముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇక రోడ్ షో ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ఈ సమావేశానికి చేరుకున్నారు. […]
Pakistan : పాక్ ఆక్రమిత కశ్మీర్ లో జనాలు ఆందోళన బాట పట్టారు. పాకిస్తాన్ లో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారాయి. అతి త్వరలోనే శ్రీలంకలో ఎదురైన పరిస్థితులు పాకిస్తాన్ లో కూడా ఎదురయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రజలకు కనీసం ఆహారపు అవసరాలను కూడా తీర్చలేని పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రభుత్వం ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలో పాకిస్తాన్ లో ఉండటం తమ వల్ల కాదు అన్నట్లుగా పాక్ ఆక్రమిత కశ్మీర్ లో […]
Rahul Gandhi : కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా చెప్పుకోవచ్చు. కొన్నాళ్ళ క్రితం వరకూ ఆయనకు ఓ విదేశీ స్నేహితురాలు వుండేది. ఆమెతో రాహుల్ గాంధీ వివాహం జరుగుతుందంటూ ప్రచారం తెరపైకొచ్చింది. కానీ, రాహుల్ ఇప్పటికీ బ్రహ్మచారిగానే వుండిపోయారు. రాహుల్ పెళ్ళెప్పుడు.? అని తరచూ చర్చ జరుగుతుంటుంది. సల్మాన్ ఖాన్ తరహాలోనే రాహుల్ కూడా పెళ్ళి చేసుకునే ఆలోచన వున్నట్లు కనిపించరు. భార్య ఎలా వుండాలంటే.. తాజాగా తన భార్య ఎలా […]
Charles Sobhraj : చార్లెస్ శోభరాజ్ పేరు గురించి ఈ తరం వారికి పెద్దగా తెలియదు. సినిమాల్లో కామెడీగా ఇతని పేరుని అడపా దడపా వాడుతుంటారు. బికినీ కిల్లర్గా ఇతని పేరు ఒకప్పుడు మార్మోగిపోయింది. అత్యంత కిరాతకంగా హత్యలు చేస్తాడంటూ ఛార్లెస్ శోభరాజ్ గురించి కథలు కథలుగా చెబుతారు.. నిన్నటితరానికి చెందినవారు. నేపాల్ సుప్రీంకోర్టు ఛార్లెస్ శోభరాజ్ని విడుదల చేయాలని ఆదేశించింది. 78 ఏళ్ళ చార్లెస్ శోభరాజ్, దాదాపు 19 ఏళ్ళుగా నేపాల్లోని ఖాట్మండు జైల్లో వున్నాడు. […]
Actress Jayaprada : సీనియర్ నటి జయప్రద ఎన్నో తెలుగు, హిందీ సినిమాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం నటనకు కాస్త దూరంగా వున్నారామె. రాజకీయాల్లోనూ జయప్రద రాణించారు. ఎంపీగానూ పని చేశారు. మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకురాలిగా తన సేవలు అందించాలనుకుంటున్నట్లు పలు సందర్భాల్లో జయప్రద చెప్పారుగానీ, అది సాధ్యపడటంలేదు. నాన్ బెయిలబుల్ వారంట్.. ఎందుకట.? సినీ నటి జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ ప్రత్యేక కోర్టు […]
Covid : మళ్ళీ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయ్. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువమంది గుమికూడి వున్నప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలంటోంది కేంద్ర ప్రభుత్వం. అంటే, రాజకీయ పార్టీలకు సంబంధించిన బహిరంగ సభలే కాకుండా, ఇతరత్రా జనసమ్మర్థంగా వున్న చోట్ల కూడా మాస్క్ తప్పనిసరి అన్నమాట. అయితే, భయపడాల్సిందేమీ లేదనీ.. దేశంలో వ్యాక్సినేషన్ సమర్థవంతంగా జరిగిందని, అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే మంచిదని అటు కేంద్ర ప్రభుత్వ పెద్దలు, ఇటు వైద్య నిపుణులు చెబుతున్నారు. లాక్ డౌన్ తప్పదా..? […]
Ferrari Car : ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన కార్లలో ఫెరారీ కార్లు కూడా ఉంటాయని అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అలాంటి ఫెరారీ కారు ఒక యాసిడెంట్ లో ఏకంగా రెండు ముక్కలవ్వడం ప్రపంచ వ్యాప్తంగా కార్ల వినియోగదారులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎంతో పెద్ద యాక్సిడెంట్ అయితే తప్పితే అలా కారు రెండు ముక్కలవ్వడం జరగదు. అది కూడా ఫెరారీ కారు రెండు ముక్కలు అవ్వడానికి అది ఒక భారీ యాక్సిడెంట్ అవ్వాల్సి ఉంటుంది. అలాంటి […]
China : భారత్ చైనా మధ్య ఎప్పుడు సరిహద్దు విభాగం కొనసాగుతూనే ఉంది. భారత్ చర్చలతో వివాదం సర్దుమనగాలని చూస్తూ ఉంటే చైనా మాత్రం దాన్ని అలుసుగా తీసుకొని దూసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. డిసెంబర్ 9వ తారీఖున భారత్ మరియు చైనా సరిహద్దు వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ వాతావరణ నెలకొన్న విషయం తెలిసిందే. అప్పటి నుండి మళ్లీ బోర్డర్ లో యుద్ధ వాతావరణం కమ్ముకుంది. ముఖ్యంగా చైనా టిబెట్ లోని బాండా, […]